ఎంపికైన వారు మైసూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పాట్నా, కోచి, విశాఖపట్నం వంటి దేశవ్యాప్తంగా ఉన్న సీఈపీటీ యూనిట్లలో పని చేయవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 23, 2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేయవచ్చు. ఆసక్తి ఉన్న వారు సీఈపీటీ అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి, అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన ఎడ్యుకేషనల్, టెక్నికల్, సర్వీస్ డాక్యుమెంట్స్ స్వయంగా సైన్ చేసి అప్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)



