Tirupati: వైసీపీ నేత భూమన నేతృత్వంలో మత మార్పిడి.. ఆ దంపతులు ఎవరో చూడండి



Tirupati : టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముస్లిం మతాన్ని అనుసరిస్తున్న ఒక దంపతులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *