తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూడు రోజుల వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు నేటితో (ఏప్రిల్ 1) వైభవంగా ముగిశాయి. చివరి రోజున శ్రీ మలయప్ప స్వామివారితో పాటు శ్రీరామచంద్రుడు మరియు శ్రీకృష్ణుడు కూడా వసంత మండపంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.#tirumala #tirumalatemple #SalakatlaVasanthotsavam
Source link


