Private Bus Accident Near Markapuram | ఏపీలో ఘోర ప్రమాదం.. 10 మంది సజీవదహనం!



ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..టిప్పర్‌ను ఢీకొట్టింది. అనంతరం మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *