Summer Tips: ఏసీ కొనే ప్లాన్ లో ఉన్నారా? మీ గదికి ఎన్ని టన్నుల ఏసీ సరిపోతుందో తెలుసా.. ఇలా తెలుసుకోండి | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 11:50 AM IST ఈశ్వర్ సూచనల ప్రకారం, గది పరిమాణం బట్టి టన్ను AC ఎంచుకుంటే మంచి కూలింగ్, కరెంట్ బిల్లు ఆదా. ఫిబ్రవరిలోనే వేసవి ప్రారంభమై ఏసీలకు డిమాండ్ పెరిగింది. + ఈ సమ్మర్ కి ఏసీ కొంటున్నారా? మీ ఇంటి సామర్థ్యాన్ని బట్టి ఇలా తీసుకోండి ఫిబ్రవరి లోనే సమ్మర్ మొదలైపోయింది. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్తే భానుడు భగభగమంటూ  తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేడి…

Read More

సార్వత్రిక సమ్మె మోదీకి హెచ్చరిక – Visalaandhra

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, డా.మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో అధికారంలోకి వచ్చీ రావడంతోటే ప్రైవేటీకరణకు పెద్దపీట వేసినట్టయింది. ఇది శ్రామిక వర్గానికి అనేక చిక్కులు తెచ్చిపెట్టింది. 100 నుంచి 150ఏళ్ల కాలం సుదీర్ఘ పోరాటం చేసి శ్రామికవర్గం సాధించుకున్న హక్కులకు క్రమంగా కోత పడడం మొదలైంది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రమజీవుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాలు పూర్తిగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం…

Read More

SVBC Channel: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీబీసీ ప్రసారాల్లో వినూత్న మార్పులు.. భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి!

టిటిడి జేఈవో డా ఎ శరత్, ఎస్వీబీసీ భక్తి ప్రసారాలను విస్తరించి శతమానంభవతి, దివ్యానుభూతి వంటి కార్యక్రమాలను మెరుగుపరచి బహుభాషల్లో నాణ్యత పెంచుతామని తెలిపారు Source link

Read More

NTR District: సొంతింటి కోసం అప్పు చేశాడు.. తీర్చలేకపోయాడు.. వేధింపులకు దిగిన ఫైనాన్స్ కంపెనీ.. చివరకు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 5:41 AM IST NTR District: సొంతింటి కోసం అప్పు చేశాడు.. తీర్చలేకపోయాడు.. వేధింపులకు దిగిన ఫైనాన్స్ కంపెనీ.. చివరకు! ప్రతీకాత్మక చిత్రం NTR District: గూడు లేని వారికి నీడను అందించాల్సిన గృహ రుణం, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల వేధింపులు శృతిమించడంతో, అవమానాన్ని భరించలేక భూక్యా హనుమ (42) అనే వ్యక్తి…

Read More

డీకే కు సీఎం గా అవకాశం ఇవ్వండి

– హై కమాండ్ ను కోరిన 80 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు ఊహించినట్లుగానే మలుపులు తిరుగుతున్నాయి. సీఎం పోస్టుపై అనేక ఊహగానాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం గా చేయమని 80 మంది ఎమ్మెల్యేలు హై కమాండ్ ను అభ్యర్థించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించడంతో మరొకసారి చర్చనీయాసంగా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సీఎం పదవి విషయంలో డీకే కు…

Read More

పంట నష్టంపైరెండు రోజుల్లో నివేదిక – Visalaandhra

. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం రానివ్వొద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి,…

Read More

ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి..

మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం ; ఆర్ఓబి పనులను ఆర్ అండ్ బి అధికారులు, ఆర్ఓబి కాంట్రాక్టర్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ తన ఛాంబర్ లో వారితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణంలో వెళుతుంటారని అటువంటి వారికి ఆర్ఓబి పనులు జరగకపోవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంతేకాక…

Read More

విద్యార్థులకు గవర్నర్ సలహా.. రాజకీయాలకు దూరంగా ఉండండి, లక్ష్యాలపై దృష్టి పెట్టండి..! Andhra University centenary celebrations. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 9:36 PM IST ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, Sir C.R. Reddy నుంచి C.V. Raman వరకు వారసత్వం, NAAC A++ తో జాతీయ గర్వం. వందేళ్ల వైభవానికి నిరుపమాన ప్రగతికి నిదర్శనం ఆంధ్ర విశ్వవిద్యాలయం..! వందేళ్ల వైభవాన్ని, నిరుపమాన ప్రగతిని సొంతం చేసుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం…

Read More

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 24, 2026 6:59 AM IST సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. tirumala news Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

Read More