సాగర నగరంలో ఆర్గానిక్ సంత సందడి.. ఆరోగ్యానికి కొత్త మార్గం చూపుతున్న ప్రకృతి రైతులు..! organic market movement attracting people every sunday. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 14, 2026 3:25 PM IST విశాఖలో ప్రతి ఆదివారం ఏ హబ్ మద్దిలపాలెంలో ఆర్గానిక్ సంత, రసాయన రహిత బియ్యం పప్పులు కూరగాయలు వస్త్రాలు విక్రయం, ఆరోగ్య అవగాహన వర్క్‌షాపులు ఆకర్షణగా మారుతున్నాయి + ఆర్గానిక్ ఉత్పత్తులు భుజించండి ఆరోగ్యంగా ఉండండి…! విశాఖపట్నంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే ఒక ప్రత్యేక ఉద్యమం నిశ్శబ్దంగా కానీ ప్రభావవంతంగా ముందుకు సాగుతోంది. పెరుగుతున్న వ్యాధులు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యల నేపథ్యంలో ప్రజలు తీసుకునే…

Read More

రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రి కి ఎంపీ వేమిరెడ్డి వినతి

విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్రవినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో కలిసి ఆయనను కలిసి ఆంధ్రప్రదేశ్‌ చౌక ధరల దుకాణ దారుల సంక్షేమ సమాఖ్య, ఆల్‌ ఇండియా ఫేర్‌ ప్రైజ్‌ షాప్‌ ఫెడరేషన్‌ తరఫున వినతిపత్రం అందజేశారు. ఇటీవల రేషన్‌ డీలర్లు వివిధ సమస్యలపై…

Read More

Vastu Tips: ఇంట్లో మొక్కలు ఎండిపోతున్నాయా.. ద్వారం నుంచి శబ్ధం వస్తోందా.. ఈ సంకేతాలు పెద్ద ప్రమాదానికి సూచన కావచ్చు..!

ఇంటి తలుపు, సూర్యరశ్మి, మొక్కలు, నీటి లీకేజీలు, కుటుంబ వాతావరణం గ్రహాల ప్రభావాన్ని చూపుతాయని పండితుడు ఉలిగుండం శ్రీనివాస శర్మ వ్యాఖ్య, లోకల్ 18 తెలుగు ధృవీకరించలేదు Source link

Read More

స్థానిక ముస్లింలకు తాము వ్యతిరేకం కాదు

అసోం ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కాలియాబోర్(అసోం): తమ పార్టీ స్థానిక ముస్లింలకు వ్యతిరేకం కాదని, చొరబాటుదారులను సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అసోం గణపరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా తరఫున గురువారం కాలియాబోర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో అమిత్ షా ప్రసంగించారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అసోంలో అక్రమ చొరబాట్లను ప్రోత్సహించాయని బీజేపీ అగ్రనేత ఆరోపించారు. అసోం స్థానిక ముస్లింలకు బీజేపీ ఎంత మాత్రం వ్యతిరేకం…

Read More

Adulterated Milk: అక్కడ టీ తాగుదామంటే భయం.. ఇలాగైతే ఛాయ్ దుకాణాలు బంద్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 26, 2026 2:12 PM IST Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే ప్రజలు భయందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యం రద్దీగాఉండే అనేక టాప్ మోస్ట్ టీ సెంటర్‌లు సైతం కస్టమర్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. + Adulterated milk Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే…

Read More

Smart Meters: ఏపీలో విద్యుత్ విప్లవం.. ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు.. జూన్ 1 నుంచి అమలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ప్రకటన ప్రకారం, ఈ చర్య విద్యుత్ బకాయిలను తగ్గించి, ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఉద్దేశించినది. 9 జిల్లాల్లోని ప్రభుత్వ సంస్థల నుంచి సుమారు ₹9,507 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తెలిపారు. స్మార్ట్ మీటర్లు ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ప్రీపెయిడ్ వ్యవస్థ ద్వారా వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించి, బకాయిలు పేరుకుపోకుండా చూడవచ్చని CMD తెలిపారు. స్మార్ట్ మీటర్లు సాధారణ మీటర్ల కంటే అధునాతన సాంకేతికతతో…

Read More

Lunar Eclipse: గాలిలో నిలబడ్డ రోకలి బండ.. గ్రహణం రోజు ఇలాగే జరుగుతుందట..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 03, 2026 6:40 PM IST Viral News: ఏపీకి సంబంధించి ఆజిల్లాలో అద్భుతమైన సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ రోజుల్లో ఎలాఉన్న నాటి కాలంలో ఎలాంటి పనులు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేవారో, నేటి కాలంలో సైతం అలాంటి పనులే చేస్తున్నారు. + గ్రహణకాలంలో రోకలి ఇలా నిలబడిందో చూడండి Viral News: ఏపీకి సంబంధించి ఆజిల్లాలో అద్భుతమైన సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ రోజుల్లో ఎలాఉన్న నాటి…

Read More

కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి – Visalaandhra

కువైట్: ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. ట్రంప్ ఆడిన నాటకాలకు తలొగ్గడం లేదు. ఇటీవల చర్చలు, యుద్ధానికి ఐదు రోజులు విరామం వంటి ప్రకటనలను బేఖాతరు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, అది ఓ ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో చమురు ట్యాంకర్ నుంచి భారీఎత్తున మంటలు…

Read More

‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ సంతతి పౌరులు అమెరికాను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి పది మంది ఇండియన్‌-అమెరికన్లలో నలుగురు ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై కార్నెగీ ఎండోమెంట్‌ నిర్వహించిన…

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More