ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై

-మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల బీమా పరిహారం అందజేత విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) l ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ లభిస్తుందని హంపాపురం కెనరా బ్యాంక్ మేనేజర్ రాజ్ కిరణ్ అన్నారు. గత జనవరి నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన మరూరు గ్రామానికి చెందిన కోనయ్య, ఈ పథకంలో సభ్యునిగా చేరి ఉండటంతో ఆయన భార్య రాములమ్మకు రూ. 2 లక్షల బీమా…

Read More

Vadapalli Venkanna Swamy Temple | రికార్డు స్థాయిలో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం | #local18V

ఏపీలో మరోతిరుపతిగా పేరుగాంచిన కోనసీమ వాడపల్లి చందన రూపుడైన వెంకటేశ్వరస్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది, గత 27 రోజులకు గాను 1 కోటి 80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్నట్లుగా దేవస్థానం అధికారులు వెల్లడించారు, నిజానికి మహాలక్ష్మిదేవి స్వామి వారికి సిరులు కురిపిస్తుంది అన్నవిధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆదాయం ప్రతి మాసానికి పెరిగిపోతూ వస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆదాయ వివరాలు, బంగారం, వెండి, వివరాలు ఏవిధంగా ఉన్నాయి భక్తులు ఏమంటున్నారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం…

Read More

గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారద్రోలి, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 మరియు పీ4( ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) – జీరో పావర్టీ కార్యక్రమాలు అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఆమె గురువారం అనంతపురం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ.రామమోహన్, రాప్తాడు ఎంపీడీవో బి.విజయలక్ష్మితో కలిసి ప్రత్యేక…

Read More

Rayalaseema Famous Food | రాయలసీమలో వైరల్ అవుతున్న గుంత ఆమ్లెట్! | #local18V

రాయలసీమ అనగానే మసాలా కారమే గుర్తుకు వస్తాయి అందులోనూ ప్రత్యేకంగా వంటల్లో అధికంగా వేస్తుంటారు మసాలాలు రాయలసీమలో. అయితే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో చాలా ఫేమస్ అయిన గుంత ఆమ్లెట్ అది కూడా బొగ్గుల మీద వేసే ఆమ్లెట్ ని లోకల్ 18 మీ ముందుకు తెస్తోంది… శ్రీ సత్యసాయి జిల్లా కుటాగుల ప్రాంతానికి చెందిన సాదిక్ అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా సాయంత్రం సమయాలలో బొగ్గుల మీద వేసే గుంత ఆమ్లెట్లు అమ్ముతూ ఉపాధి…

Read More

ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-​రాప్తాడు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను రెపరెపలాడించాలన్నారు .అలాగే పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత…

Read More

Strange Climate in Vizag | విశాఖలో వింత వాతావరణం.. ఒక్కరోజులో రెండు సీజన్లు! | #local18V

విశాఖ ఇతర ప్రాంతాల్లో వింతైన వాతావరణం.. ఉదయం ఎండ.. మధ్యాహ్నం వరకు వడగాలుపులు.. సాయంత్రం వర్షం ఆ తర్వాత కాస్త చలి.. ప్రస్తుతం ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఇలా.. ఉష్ణోగ్రతలలో కూడా 34 దాటని వైనం.. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటుందన్న వాతావరణ శాఖ..! ఏప్రిల్ తర్వాత వాతావరణ పరిస్థితి మారే అవకాశం.. విశాఖపట్నం తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో కాస్త వింతైన వాతావరణం ఇటీవల…

Read More

ఆర్డీటీ ప్రతినిధులతో పరిటాల కుటుంబం ఆత్మీయ భేటీ

విశాలాంధ్ర-రాప్తాడు : జిల్లాలో దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్‌కు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో, అనంతపురంలోని వారి నివాసంలో అన్నే ఫెర్రర్, విశాల ఫెర్రర్‌లను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వారితో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. గత ఐదున్నర దశాబ్దాలుగా జిల్లా అభివృద్ధిలో ఆర్డీటీ పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ ఆలస్యం కావడంతో సేవా కార్యక్రమాలకు…

Read More

Tirupati Train: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… విశాఖపట్నం, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ట్రైన్ |

రైలు నెంబర్ 18507 విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ఏప్రిల్ 1 నుంచి ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) Source…

Read More

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సన్మానం

రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నీలకంఠాపురం తిప్పేస్వామివిశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నీల కాంటాపురం తిప్పేస్వామి ఎన్నికైన సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కలిసి ఘనంగా సత్కరించారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీలకంఠాపురం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శి ఎమ్.చౌడప్ప, స్టేట్ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ దేవరకొండ రమేష్,ధర్మవరం పట్టణ ఎస్.ఎస్సి సెల్ అధ్యక్షులు నరసింహులు, సాకే రాంగోపాల్ రామాంజనేయులు,మడకశిర తాలూకా క్రిస్టియన్…

Read More

Big Breaking: ముదురుతున్న యుద్ధం.. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ సమీక్ష | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: రేపు(శుక్రవారం) అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. పశ్చిమాసియా సంక్షోభంపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌గా ఈ సమీక్ష జరనుంది. ఐఆర్‌సీటీసీకి భారీ జరిమానా:  రైలు నెం 21896 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో అందించిన ఆహార పదార్థాలలో పురుగు కనిపించిందని 15.03.2026న ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేయగా, బోర్డు దానిని చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ సంఘటన ఐఆర్‌సీటీసీ వైపు నుంచి సరైన పర్యవేక్షణ…

Read More