ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నట్లు…

Read More

Yogi Vemana Jathara 2026: యోగి వేమన అక్కడి వాళ్లకు దేవుడు.. 3రోజుల పాటు ప్రజాకవి పేరుతో జాతర |

ఈ సంవత్సరం మార్చి29,30,31 మూడు రోజులపాటు బ్రహ్మాండంగా జరుగుతుంది. జాతర విశేషాలు మహాశక్తి పూజ (కుంభము పోయుట) తో ప్రారంభమై బండ్లు తిరుగుట, పానక వందర్యము, ఉట్ల తిరునాళ్ల, అగ్ని సేవ,గొడుగుల మెరువునతో ముగుస్తుంది. గ్రామదేవతలు, గ్రామదేవుళ్లకు జరిపించినట్లుగా ఘనంగా ఈజాతరను నిర్వహిస్తారు. Source link

Read More

మార్కాపురం బస్సు ప్రమాదం కేసు… బస్సు యజమాని అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. 14 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం కోర్టులో…

Read More

Live News Today: రఘురామకృష్ణంరాజుపై ఆకస్మాత్తుగా దాడి.. రాములవారి దర్శనానికి వెళుతుండగా జరిగిన సంఘటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More

అంతర్జాతీయ ఉద్రిక్తతలు..పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పసిడికి డిమాండ్ పెరగడంతో రేట్లు ఆకాశాన్నంటాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.27శాతం పెరిగి, ఇంట్రాడేలో 10 గ్రాములకు రూ. 1,42,660 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది ఒకే రోజులో రూ. 3,167 పెరగడం గమనార్హం. ఆ తర్వాత కాస్త తగ్గి, రూ. 3,007 లాభంతో రూ. 1,42,500 వద్ద ట్రేడ్…

Read More

Sri Rama Navami: అక్కడ శ్రీసీతారాముల కల్యాణంలో ముస్లింలదే సందడి.. ఆ వైభవం ఎక్కడో చూడండి | ట్రెండింగ్

Last Updated:Mar 27, 2026 2:03 PM IST Sri Rama Navami: మేమంతా ఒక్కటే, మీరు వేరు, మేము వేరు కాదు అనే సమానత్వాన్ని తెలియజేసేందుకు అక్కడ ముస్లింలు అంతా కలిసి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రాముల వారి ఆలయానికి మామిడితోరణాలు కట్టే దగ్గర నుండి కళ్యాణం ముగిసిన తర్వాత జరుగు అన్న ప్రసాద వితరణ వరకు దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. + ముస్లిమ్స్ దగ్గరుండి నిర్వహించే రాములోరి కళ్యాణం చూడగలమా ఇంతటి వైభవాన్ని Sri…

Read More

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరుగుతోంది. మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) శుక్రవారం (మార్చి 27) పలు ప్రాంతాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. విపత్తుల…

Read More

Mutton vs Country Chicken | మటన్‌తో పోటీ పడుతున్న కోడి… నాటు కోడి రూ.900 | #local18V

చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు పోటీగా చికెన్ ధరలు కూడా మండుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో రూ.200 నుంచి 250 మధ్య లభించిన చికెన్ ధరలు ప్రస్తుతం రూ.350 నుంచి రూ.400 దాటడంతో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు. హోల్సేల్ మార్కెట్లో ధరలు రూ.330 నుండి 350 వరకు ఉండగా,…

Read More

మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన…

Read More

Sri Rama Navami 2026: భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాల వెనుక హిస్టరీ తెలుసా..? | భద్రాద్రి కొత్తగూడెం వార్తలు (Bhadradri Kothagudem News)

Last Updated:Mar 27, 2026 11:52 AM IST Bhadradri: శ్రీరాముడు, సీతాదేవి దంపతులు కల్యాణ మహోత్సవంలో ఉపయోగించే తలంబ్రాలకు ఓ చరిత్ర ఉంది. ఈ కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ముత్యాల తలంబ్రాలు అంటారు. Sri Rama Navami 2026: శ్రీరామనవమి రోజు యుగపురుషుడు శ్రీరాముని కల్యాణం సీతాదేవితో ఘనంగా జరుగుతుంది. ఈవేడుకలు దేశ వ్యాప్తంగా ప్రతీ గ్రామం, పట్టణం, నగరాల్లో కన్నుల పండువగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని భద్రాచలంలోని సీతారాముల దేవస్థానంలో లక్షలాది భక్తుల…

Read More