గుండెపోటుతో పుల్లలరేవు విఆర్ఏ తలారి నాగన్న మృతి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) తలారి నాగన్న శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. దాదాపు 40 ఏళ్ల పాటు పుల్లలరేవు, గొందిరెడ్డిపల్లి గ్రామాల వి.ఆర్.ఏగా పని తహశీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర మండల కార్యాలయాల సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు, ప్రజలతో మమేకమై ఉంటూ మృదుస్వభావిగా మంచి గుర్తింపు పొందారు. విధుల నిమిత్తం గురువారం ఉదయం కూడా అధికారులతో కలిసి పుల్లలరేవు పొలాల రీసర్వే ప్రక్రియలో పాల్గొన్నారు….

Read More

Peddi Movie: చరణ్ కటౌట్ చూసి ఫ్యాన్స్ పూనకాలు.. పెద్ది దెబ్బతో మెగా హీరోలు అందరూ మటాష్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 27, 2026 9:11 PM IST రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో అభిమానులు సేవా కార్యక్రమాలు, భారీ కేక్ కటింగ్, పెద్ది మూవీ పోస్టర్లతో సందడి చేస్తూ మాస్ అవతార్ పై భారీ ఆశలు వ్యక్తం చేశారు. + News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆ జిల్లాలో నిర్వహించిన సేవాకార్యక్రమాలు…

Read More

ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం – Visalaandhra

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక తిక్కయ్య స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కల్యాణ మహోత్సవం సందర్భంగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించగా, ముత్యాల తలంబ్రాలతో పాటు పూజా సామగ్రిని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు….

Read More

Top 10 News Today: ఈరోజు టాప్ 10 వార్తలు.. హర్మూజ్ జలసంధి క్లోజ్ నుంచి ధురందర్ రూ.1000 కోట్లు వసూళ్ల వరకు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ పోరులో, ముడి చమురు ధర బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరుతుందన్న ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలు అత్యవసర చమురు నిల్వలను బయటకు తీసేందుకు సిద్ధమవుతున్నాయి. 2. వైభవంగా రాములోరి కల్యాణోత్సవం.. భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం రామనామ స్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది….

Read More

పట్టపగలే ఎర్ర మట్టి దందా… – Visalaandhra

‘మాకు అడ్డు ఎవరు?’ అన్నట్టుగా బహిరంగ రవాణా… అధికారుల మౌనం పై తీవ్ర అనుమానాలు – ప్రమాదాలకు దారి తీస్తున్న వేగవంతమైన ట్రాక్టర్లు విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల పరిధిలోని మడుగుపల్లి కనం సమీప ప్రాంతం అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలకే కేంద్రంగా మారింది. పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా బహిరంగంగానే తరలిస్తున్న ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.“మాకు అడ్డు ఎవరు… మమ్మల్ని ఆపేది ఎవరు?”…

Read More

Cultural Festival: ఏయూ శతాబ్ది వేడుకల్లో విదేశీ కళా వైభవం.. ఖండంతరాల సంస్కృతిని పరిచయం చేసిన అంతర్జాతీయ విద్యార్థులు. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 27, 2026 4:52 PM IST ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్ కన్వెన్షన్ సెంటర్ లో 57 దేశాల 1150 మంది విద్యార్థుల అంతర్జాతీయ సాంస్కృతిక విభావరి ఆకట్టుకుంది. + విశాఖలో ఘనంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతి సంబరాలు ఆంధ్ర యూనివర్సిటీలో శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 57 దేశాల‌కు చెందిన 1150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆయా దేశాలకు చెందిన…

Read More

ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి

శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రత్యేక అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము, కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పురపాలక ప్రజలకు న్యాయం చేకూర్చుతారని తెలిపారు. పట్టణములో రోజువారి…

Read More

APSSDC Jobs: యువతకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ. 1.30 లక్షల జీతంతో ఉద్యోగం.. ఈ అవకాశం మిస్ కావద్దు! |

ఈ ఉద్యోగంలో అత్యంత ఆకర్షణీయమైన విషయం జీతం. నెలకు సుమారు QAR 5250 (మన రూపాయల్లో సుమారు రూ.1,30,000 పైగా) అందిస్తారు. అంతేకాకుండా ఇది టాక్స్ ఫ్రీ జీతం కావడం వల్ల మీ ఆదాయం మొత్తం మీకే లభిస్తుంది. అదనంగా, కంపెనీ వసతి, వైద్య సేవలు, రవాణా సదుపాయాలు ఉచితంగా అందిస్తుంది. వీసా, విమాన ప్రయాణ ఖర్చులను కంపెనీ భరిస్తుంది. Source link

Read More

దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం..

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం; దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర ,కార్యదర్శి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ సికిందర్…..

Read More

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్‌పై మహిళలు దాడి..! కారులో కూర్చుంటే కూడా వదల్లేదు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Mar 27, 2026 5:09 PM IST Raghu Rama Krishna Raju: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన అనుచరులపై దాడి జరిగింది. + Raghu Rama Krishna Raju Viral Video: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో…

Read More