Gold Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగిన బంగారం ధరలు.. మరింతగా పెరుగుతాయా? ప్రస్తుతం ఎంతంటే? |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ. 1,45,580 నుంచి రూ. 1,48,090కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,300 పెరిగి రూ. 1,33,450 నుంచి రూ. 1,35,750కి చేరింది. ఇక 18 క్యారట్ బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,09,190 నుంచి రూ. 1,11,070కి చేరింది. Source link

Read More

Shiva Temple: శ్రీకాకుళం జిల్లాలోని వినూత్న ఆలయం.. ఈ శివలింగాన్ని దర్శిస్తే మీ పిల్లల చదువులో తిరుగుండదట.. |

Last Updated:Mar 28, 2026 2:35 PM IST శ్రీకాకుళం బైరవని పేటలో శివలింగ ఆకార దేవాలయంలో రాజస్థాన్ నుంచి తెచ్చిన మరకత శివలింగం ప్రతిష్ఠ. విద్యార్థులకు జ్ఞానం ఐశ్వర్యం ప్రసాదిస్తుందనే నమ్మకం. + శివలింగ ఆకారంలో నిర్మించిన వినూత్న ఆలయం శ్రీకాకుళం పట్టణంలోని బైరవని పేటలో నిర్మించిన శివలింగ ఆకారంలోని ఈ వినూత్న దేవాలయం భక్తుల దృష్టిని ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను చాటుతోంది. సాధారణంగా దేవాలయ నిర్మాణాలు గర్భగుడి, గోపురం వంటి సంప్రదాయ శైలిలో ఉంటాయి….

Read More

మత్తు బారిన పడిన జీవితాలకు ఆశాకిరణం.. ఆ జిల్లాలో ఉచిత డీ-అడిక్షన్ కేంద్రం..! Vizianagaram Seed organization de addiction center is lighting up lives. |

Last Updated:Mar 28, 2026 2:38 PM IST విజయనగరం లోని Seed Organization మత్తు విముక్తి కేంద్రం లో నెలరోజుల ఉచిత చికిత్స, కౌన్సిలింగ్ తో అనేక మందికి కొత్త జీవితం అందిస్తోంది. + మత్తు బారిన పడిన వారికి ఉచిత చికిత్స ఎక్కడో తెలుసా మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని చీకటిలోకి నెట్టేసుకున్న వారికి ఇప్పుడు ఒక వెలుగుదారి కనిపిస్తోంది. విజయనగరం పట్టణంలో సీడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మత్తు విముక్తి కేంద్రం అనేక…

Read More

నిప్ప్పుతో చెలగాటం వద్దు

. మా మాట వింటేనే దాడులు ఆపుతాం. నమ్మకం కుదిరితేనే శాంతి చర్చలు. అమెరికా`ఇజ్రాయిల్‌కు మద్దతిస్తే ప్రతీకారమే. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక తెహ్రాన్/వాషింగ్టన్/తెలఅవీవ్:ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం మొదలై నెల రోజులైంది. వైమానిక దాడులు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇరాన్ కూడా దీటుగా ప్రతిఘటిస్తూ, ప్రతి దాడులతో ఇజ్రాయిల్గల్ఫ్‌ను బెంబేలెతిస్తోంది. తమ మాట వినకపోతే శాంతిని మర్చిపోవల్సిందేనని హెచ్చరిస్తోంది. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేస్తే తప్ప దాడులు ఆపబోమని తేల్చి చెబుతోంది. అయితే ఇరాన్‌ను లొంగదీసుకోవడం కోసం…

Read More

Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు….

Read More

సీపీఐ, సీపీఎంకుచెరో ఐదు సీట్లు

డీఎంకే 164, కాంగ్రెస్ 28తమిళనాట పూర్తయిన సీట్ల పంపిణీ చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. మొత్తం 234 స్థానాల్లో మిత్ర పక్షాలకు 70 సీట్లు ఇచ్చి… మిగిలిన 164 స్థానాల్లో డీఎంకే బరిలోకి దిగుతోంది. సీపీఐ, సీపీఎంకు చెరో ఐదు సీట్లు ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్‌కు 28 సీట్లు కేటాయించింది. వాటిలో పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్‌కోడ్, శివకాశి,…

Read More

Akividu: ఆకివీడులో ఉద్రిక్తత.. రామాలయం వద్ద దాడి.. 57 మంది అరెస్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 28, 2026 5:31 PM IST ఆకివీడు రామాలయం వద్ద త్రిబుల్ ఆర్ అనుచరులపై దాడి ఘటన కలకలం రేపింది. 57 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 144 సెక్షన్ అమలు. + త్రిబుల్ ఆర్ సంచలనం రామాలయం కట్టి తీరతాం ఆంధ్రప్రదేశ్‌లోని ఆకివీడు ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. రామాలయం పరిసరాల్లో జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం కూడా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అధికారులు అక్కడ 144 సెక్షన్…

Read More

జర్నలిజంలో విలువలపునరుద్ధరణ అవశ్యం

. తప్ప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఐజేయూ ప్లీనరీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మీడియాలో వచ్చే కథనాలను తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, అదేసమయంలో పత్రికా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుత మీడియా పోకడల పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడు దశాబ్దాలుగా తనకు…

Read More

డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం.. విశాఖలో ఆందోళన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 9:37 PM IST Anakapalli కొండ శిఖర పీవీటీజీ కోండ్ గిరిజనులు రోడ్లు ఇళ్లు లేక Visakha లో డోలు మోతలతో నిరసన జన్ మన్ పథకం హామీలు అమలు కాలేదని ఆవేదన. + రోడ్డు సదుపాయం కలిపించాలి అంటూ తలపై అడ్డాకులు , డోలి మోతలుతో గిరిజనులు అనకాపల్లి జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్న పీవీటీజీ ఆదివాసీ కోండ్ గిరిజనుల దుస్థితి మరోసారి బయటపడింది. అనకాపల్లి (Anakapalli)…

Read More

అజేయం…అజరామరం

దేశం గర్వించేలా రాజధాని నిర్మాణం . భూములిచ్చిన రైతులకు పాదాభివందనం. అమరావతిపై జగన్ ఊసరవెల్లి రాజకీయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాలాంధ్ర-సచివాలయం: అమరావతి అజేయం… అద్భుతం… అజరామరమని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట బద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శనివారం తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి మద్దతు పలికిన శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ఇక ఎవరూ అంగుళం కూడా కదిలించలేరన్నారు….

Read More