Wild Animals: అడవిలో ఎన్నిసార్లు వదిలినా తిరిగి ఆ గిరిజనుడి వద్దకే వచ్చేస్తున్న ఎలుగుబంటి పిల్ల.. ఎందుకో తెలుసా? |

Last Updated:Mar 29, 2026 2:01 PM IST అల్లూరి సీతారామరాజు జిల్లా దొరవలసలో గిరిజనుడు కాపాడిన ఎలుగుబంటి పిల్ల, రంపచోడవరం జింక కథలు జంతువుల అపార విశ్వాసం, మమకారాన్ని చూపించాయి. ఆఎలుగుబంటికి ఆ గిరిజనుడు అంటే ఎంత ప్రేమో  చూడండి జంతువులకు ఉండే విశ్వాసం, మనుషులపై అవి చూపే అపారమైన ప్రేమ గురించి మనం ఎన్నో కథలు వింటుంటాం. సాధారణంగా కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువుల విశ్వాసం గురించి చర్చించుకుంటాం కానీ, క్రూర మృగాల…

Read More

Temple Controversy: శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమ వసూళ్ల కలకలం.. సోషల్ మీడియా వీడియోపై దేవస్థానం సీరియస్! |

Last Updated:Mar 29, 2026 1:00 PM IST శ్రీకాళహస్తి ఆలయంలో అదనపు వసూళ్ల ఆరోపణల వీడియో వైరల్ కాగా, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వాటిని ఖండించి కేసులు నమోదు చేసింది. + శ్రీకాళహస్తిలో స్కామ్ అంటూ వైరల్ అవుతున్న వీడియో..! శ్రీకాళహస్తి ఆలయాన్ని చుట్టుముట్టిన వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఆలయంలో భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా రూ.200…

Read More

Summer Heat: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. 42°C దాటుతున్న ఉష్ణోగ్రతలు.. 87 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 11:39 AM IST తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం పెరిగి 40 డిగ్రీలు దాటిన వేడి. IMD హెచ్చరికల మధ్య Prakhar Jain సూచనలు, ORS మజ్జిగతో జాగ్రత్తలు కీలకం. ఇక రేపటి నుంచి పూర్తిగా ఎండలు.. తీవ్ర వడగాల్పులు.. ఆది సోమవారం నుంచి ఆ జిల్లాలలో తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. మొన్నటి వరకు అకాల వర్షాలు, ఉపరితల ఆవర్తనాలతో కాస్త చల్లబడిన వాతావరణం, ఇప్పుడు ఒక్కసారిగా…

Read More

Sitarama Kalyanam: తిరుపతిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం.. భక్తిపారవశ్యంలో కోదండరామస్వామి ఆలయం!

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరగగా టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర పాల్గొన్నారు. బంగారు గజ లక్ష్మీ పతకం బహుకరించారు. Source link

Read More

Dowry Prohibition: పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది.. తొందరపడి ఈ పని చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష తప్పదు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 9:36 AM IST వరకట్న నిషేధ చట్టం 1961 పై ఆర్. సన్యాసి నాయుడు అవగాహన, యువతలో మార్పు పిలుపు, 181, 1098, సఖి వన్ స్టాప్ సెంటర్ సేవల వినియోగం ప్రాముఖ్యం. News18 వరకట్నం అనే సామాజిక కీడు నిర్మూలనకు చట్టపరమైన అవగాహనతో పాటు సామాజిక బాధ్యత అత్యంత అవసరమని సీనియర్ సివిల్ జడ్జి & జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యదర్శి ఆర్. సన్యాసి నాయుడు అన్నారు….

Read More

Vadapalli Temple | వాడపల్లి వెంకన్న స్వామివారి కల్యాణ మహోత్సవాలు! | #local18V

ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన ఆవెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా దశమి రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఐదు రోజులకు పైగా జరిగే కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా లక్షలాదిగా వచ్చే భక్త జనులు కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్థిరవారం వచ్చిందా ప్రతిరోజు ఒక కళ్యాణం మాదిరిగా పెద్దఎత్తున భక్తులు చేరుకుంటూ ఉంటారు, ఇక స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి తొలిరోజు రికార్డ్ స్థాయిలో భక్తులు చేరుకున్నారు. #Vadapalli #VenkannaSwamy #KalyanaMahotsavam Source…

Read More

Anakapalli | డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం | #local18V

అనకాపల్లి జిల్లా రావికమతం , వి మాడుగుల, రోలుగుంట మండలాలు పరిధిలో PVTG అదివాసి కోండ్ గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేవు , రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలంటూ తలపై అడ్డాకులు పెట్టుకొని , డోలుమాతులతో విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని కిలోమీటర్ దూరం రావాల్సిన పరిస్థితి ఉంది అని అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు కే…

Read More

Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 29, 2026 4:23 AM IST విజయవాడలో ఆదివారం వాతావరణం పొడిగా అత్యంత వేడిగా ఉండనుంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 38°C గాను, కనిష్ట ఉష్ణోగ్రత 26°C గాను నమోదయ్యే అవకాశం ఉంది. విజయవాడ వాతావరణం Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, ఏపీ…

Read More

AP News Updates: స్వయంగా జనగణన చేసుకునే ఛాన్స్.. ఇలా చేస్తే చాలు! | తెలంగాణ వార్తలు

కేంద్ర ప్రభుత్వం జనగణనకు రెడీ అవుతోంది. మే ఒకటి నుంచి ఇది ప్రారంభమవుతుంది. తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో ఇది జరగబోతోంది. అందుకని టెక్నాలజీని బాగా వాడబోతున్నారు. పాత పద్ధతిలో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి జనగణన చేసేవారు. ఈసారి కుటుంబ సభ్యులే తమ వివరాల్ని స్వయంగా ఎంటర్ చెయ్యవచ్చు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 15 రోజులపాటు ఇలా చేసుకునే వీలు ఉంది. https://test.census.gov.in/seలోకి వెళ్లి.. మొబైల్ నంబర్ ఇచ్చి.. ఈ ప్రక్రియ నిర్వహించుకొనే…

Read More

Gold Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగిన బంగారం ధరలు.. మరింతగా పెరుగుతాయా? ప్రస్తుతం ఎంతంటే? |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ. 1,45,580 నుంచి రూ. 1,48,090కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,300 పెరిగి రూ. 1,33,450 నుంచి రూ. 1,35,750కి చేరింది. ఇక 18 క్యారట్ బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,09,190 నుంచి రూ. 1,11,070కి చేరింది. Source link

Read More