Gas Shortage: ఎన్నిసార్లు చెప్పినా భర్త గ్యాస్ బండ తేలేదని భార్య ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే? | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 30, 2026 10:18 AM IST ఇరాన్ అమెరికా యుద్ధం ప్రభావం మధ్య తరగతి జీవితం దెబ్బతింది. గ్యాస్ సిలిండర్ కొరతతో తొండపాడు Mahalakshmi ఆత్మహత్యాయత్నం. Naraendra Manohar భరోసా. మూడు నెలలుగా గ్యాస్ తీసుకు రాలేదని భార్య ఆత్మహత్య సగటు మధ్య తరగతి మహిళ ఏం కావాలని అడుగుతారు మహా అయితే చీర కావాలని లేదంటే ఆదివారం పూట సినిమాకో షికారుకు తీసుకెళ్లాలని అడుగుతారు బంగారు నగలు కావాలని అడుగుతారు ఇది సహజమే…

Read More

Shocking News: పెళ్లాం ఊరెళ్తే నేవీ ఉద్యోగి కక్కుర్తి.. ఆశపడిన వచ్చిన ప్రియురాలిని ఎవడైనా ఇలా చేస్తాడా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 30, 2026 8:39 AM IST విశాఖపట్నం LV Nagarలో చింతాడ రవీంద్ర Indian Navy టెక్నీషియన్ తన పరిచయస్తురాలు మౌనికను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన నగరాన్ని కుదిపేసింది. News18 విశాఖపట్నం నగరంలో అత్యంత కిరాతకమైన, ఒళ్ళు గగుర్పొడిచే హత్యోదంతం వెలుగు చూసింది. కేవలం సినిమాల్లో మాత్రమే చూసే విధంగా, ఒక మహిళను అత్యంత క్రూరంగా అంతం చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి…

Read More

Vijayawada: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. పాయకాపురంలో కుళ్లిన చికెన్ విక్రయాలు.. ఆకస్మిక తనిఖీలతో బట్టబయలైన దారుణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 30, 2026 7:49 AM IST ఒక చికెన్ సెంటర్‌లో అత్యంత దారుణంగా కుళ్లిపోయిన, పురుగులు పట్టిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు తేలింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆహార భద్రత అధికారులు సదరు దుకాణంపై దాడి చేసి విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యాపారులు సామాన్య ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. నగర శివారు ప్రాంతమైన పాయకాపురంలోని ఒక చికెన్ సెంటర్‌లో అత్యంత…

Read More

AP News: ఏపీలో మరో బృహత్కార్యం.. నేడు 2,50,893 ఇళ్లకు గృహప్రవేశాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. 20 నెలలు దాటుతోంది. అందువల్ల ఇవాళ ఏపీ వ్యాప్తంగా 2,50,893 ఇళ్లకు గృహప్రవేశాలు జరగబోతున్నాయి. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలోని MR నగర్‌లో గృహప్రవేశాల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. కూటమి సర్కారుకి రెండో విడత పంపిణీ. మొదటి విడత నవంబర్ 12, 2025న జరిగింది. అప్పుడు 3,00,192 ఇళ్ల పంపిణీ పూర్తైంది. ఇవాళ TIDCO ఇళ్లు 1,00,875తో పాటు మరో…

Read More

Visakhapatnam: విశాఖలో కిరాతకం.. యువతిని చంపి, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన నేవీ ఉద్యోగి.. గాజువాకలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 30, 2026 5:44 AM IST ఒక యువతిని తన నివాసానికి పిలిపించుకున్న నేవీ ఉద్యోగి, ఆమెను హతమార్చడమే కాకుండా.. సాక్ష్యాలను మరుగున పరచడానికి శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న గాజువాక ప్రాంతంలో ఆదివారం రాత్రి అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. ఒక యువతిని తన నివాసానికి పిలిపించుకున్న నేవీ ఉద్యోగి, ఆమెను హతమార్చడమే కాకుండా.. సాక్ష్యాలను మరుగున పరచడానికి శరీరాన్ని ముక్కలుగా…

Read More

Chicken Price: భారీగా తగ్గిన చికెన్ ధర.. కారణాలు ఇవే..!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Indigo Flight: విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఇంజిన్ లోపం.. 160 మంది ప్రయాణికులతో ఎమర్జెన్సీ ల్యాండింగ్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 12:52 PM IST విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్న Indigo విమానంలో ఇంజిన్ లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరూ సురక్షితం. News18 విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గగనతలంలో ఉండగానే విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో, పైలట్లు వెంటనే అప్రమత్తమై ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సుమారు…

Read More

Cyber Crimes: సైబర్ నేరగాళ్ల టార్గెట్ మహిళలే! అరచేతిలో వైకుంఠం.. రూ. 1.26 కోట్లు మాయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

భారీ లాభాలు అంటూ ఆశ చూపి.. ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన ఒక ఉన్నత విద్యావంతురాలైన మహిళకు “పార్ట్ టైమ్ జాబ్”, “పెట్టుబడుల” పేరుతో వాట్సాప్‌లో సందేశాలు వచ్చాయి. తక్కువ పెట్టుబడితో లక్షల్లో లాభాలు వస్తాయని నమ్మించిన నేరగాళ్లు, ఆమెకు ఆన్‌లైన్ డాష్‌బోర్డ్‌లో కోట్లలో లాభం వచ్చినట్లు చూపించారు. ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్‌లు, సర్వీస్ ఛార్జీలు కట్టాలని నమ్మించి ఆమె నుండి ఏకంగా రూ. 1.26 కోట్లు వసూలు చేశారు. తీరా అసలు…

Read More

Strange Weather in srikakulam district | ఆ జిల్లాలో వింత వాతావరణం.. ఒకే రోజు ఎండ, వాన! | #local18V

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఒకే రోజులో మూడు రకాల వాతావరణ పరిస్థితులు కనిపించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేకువ జామున మంచు కమ్ముకుని చల్లని వాతావరణం ఉండగా, మధ్యాహ్నం సమయానికి మండే ఎండలు వేధిస్తున్నాయి. ఇక సాయంత్రం వేళల్లో మేఘాలు కమ్ముకుని వర్షాలు కురవడం ప్రత్యేకంగా నిలుస్తోంది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు పెరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సూర్యుడు తీవ్రంగా మండిపడటంతో రోడ్లపైకి రావడానికి…

Read More

11 నెలల చిన్నారికి కొత్త జీవితం.. విశాఖలో అరుదైన సర్జరీ సక్సెస్..! Visakhapatnam Medicover doctors save eyesight of 11 month old baby. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 5:07 PM IST Visakhapatnamలో Medicover Woman and Child Hospitalsలో 11 నెలల చిన్నారి ప్రాణాపాయ మెదడు వ్యాధి నుంచి డా. సాయి సునీల్ కిషోర్ బృందం Tocilizumabతో కాపాడింది. శిశువుకు అరుదైన చికిత్స.. బ్రెయిన్ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. వి వైద్యరంగంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 11 నెలల చిన్నారిని వైద్యులు కాపాడిన ఘటన విశాఖలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Medicover Woman &…

Read More