టిడిపి వారు రాజధాని పేరుతో చేస్తున్న భూ దందాకు మాత్రమే వైయస్సార్ పార్టీ వ్యతిరేకం

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రంలోని అమరావతిపై కూటమినేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అమరావతి రాజధానికి వైయస్సార్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకము కాదు అని, టిడిపి వారు రాజధాని పేరుతో చేస్తున్న భూ దందాకు మాత్రమే వైయస్సార్ పార్టీ వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిరంతరము…

Read More

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విశాఖలో 11 కంపెనీలతో భారీ జాబ్ మేళా.. అర్హతలు ఇవే!

APSSDC ఆధ్వర్యంలో Visakhapatnam Kancherapalem Govt ITI Old లో మార్చి 31 2026 న మెగా జాబ్ మేళా. Tata Electronics PAYTM Apollo Pharmacy సహా 11 కంపెనీలు నియామకాలు. Source link

Read More

నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే అధ్యక్షుడు విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వరుసగా మూడుసార్లు కొళత్తూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందని అన్నారు. ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన…

Read More

Rare Incident: గుడ్డు పెట్టిన కోడిపుంజు! ఊరంతా షాక్.. ప్రకృతి వైపరీత్యమా? వింత సంకేతమా? | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 30, 2026 2:32 PM IST శ్రీకాకుళం బొర్రంపేటలో కోడిపుంజు గుడ్డు పెట్టడం సంచలనం. Satish ఇంట్లో ఘటన. Poultry శాస్త్రవేత్త Balakrishna దీన్ని అరుదైన జన్యు మార్పుగా వివరించారు. కోడిపుంజు గుడ్డు పెట్టింది..శ్రీకాకుళం జిల్లా బొర్రంపేటలో అరుదైన ఘటన! శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం బొర్రంపేటలో చోటుచేసుకున్న ఒక విశేష ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా కోడిపెట్ట గుడ్లు పెట్టడం ప్రకృతి సహజ ధర్మం. కానీ ఇక్కడ ఒక కోడిపుంజు గుడ్డు…

Read More

ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ‌ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ చేపట్టడం ఇది రెండోసారి….

Read More

Nara Lokesh: టీడీపీలో టవరింగ్ లీడర్‌గా నారా లోకేష్.. సీఎం చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అవుతోందా? |

జనసేన సంగతేంటి? అభ్యంతరాలు రావా?: ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వం లోకేష్ ప్రస్తుతం ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాత్రమే. అంతేగానీ ఆయనే అన్నీ కాదు. మరోలా చెప్పాలంటే.. సీఎం తర్వాత రెండో స్థానంలో ఉన్నది డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్. మామూలుగా అయితే డీసీఎం పదవికి అంతగా గుర్తింపు ఉండదు. అది అసలు రాజ్యాంగ పదవే కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో ఉండటం వల్ల…

Read More

నక్సలిజం అంతానికి డెడ్‌లైన్ రేపే.. బస్తర్‌లో వేగం పెంచిన ఆపరేషన్లు

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు సంవత్సరాల క్రితం నిర్దేశించిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు తమ ఆపరేషన్లను వేగవంతం చేశాయి. నక్సలిజంపై పోరాటం ఇప్పుడు తుది దశకు చేరుకుందని అధికారులు పేర్కొంటున్నారు. 2013లో జీరం లోయలో జరిగిన దాడిలో కాంగ్రెస్ నాయకులు సహా 32 మంది మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా ప్రజల మదిలో తాజాగా ఉన్నప్పటికీ, గత…

Read More

విశాఖలో దారుణం ప్రియురాల్ని ముక్కలుగా నరికిన ప్రియుడు

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. భార్య లేని సమయంలో ప్రియురాల్ని ఇంటికి పిలిచి రెండు ముక్కలుగా నరికిన ప్రియుడు. Source link

Read More

యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి..యూఏఈకి అమెరికన్ ఆర్థికవేత్త తీవ్ర హెచ్చరిక

ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ యూఏఈ యుద్ధంలో పాలుపంచుకుంటే, పర్యాటక స్వర్గధామాలైన దుబాయ్, అబుదాబి నగరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నగరాలు కేవలం విలాసవంతమైన పర్యాటక కేంద్రాలే తప్ప, పటిష్ఠమైన సైనిక రక్షణ వ్యవస్థలు కలిగిన ప్రాంతాలు కావని గుర్తుచేశారు. యూఏఈ అనవసరంగా ఓ చిక్కుముడిలో పడిందని సాక్స్ విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో జతకట్టడం ద్వారా ఆ…

Read More

Shocking News: పెళ్లాం ఊరెళ్తే నేవీ ఉద్యోగి కక్కుర్తి.. ఆశపడిన వచ్చిన ప్రియురాలిని ఎవడైనా ఇలా చేస్తాడా..

విశాఖపట్నం LV Nagarలో చింతాడ రవీంద్ర Indian Navy టెక్నీషియన్ తన పరిచయస్తురాలు మౌనికను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన నగరాన్ని కుదిపేసింది. Source link

Read More