దేవరపల్లి హాస్టల్ ఫుడ్ పాయిజన్ కలకలం.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే ల మధ్య వార్..!
రంపచోడవరం మారేడుమిల్లి దేవరపల్లి వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మిరియాల శిరీషదేవి, ధనలక్ష్మి మధ్య రాజకీయ వార్ ముదిరింది, అసెంబ్లీలో హాట్ టాపిక్ కానుంది. Source link
రంపచోడవరం మారేడుమిల్లి దేవరపల్లి వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మిరియాల శిరీషదేవి, ధనలక్ష్మి మధ్య రాజకీయ వార్ ముదిరింది, అసెంబ్లీలో హాట్ టాపిక్ కానుంది. Source link
29 మంది మృతి మాస్కో : రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా సైనిక విభాగానికి చెందిన ఏ ఎస్- 26 విమానం ప్రమాదానికి గురైంది. క్రిమియా మీదుగా వెళుతున్న క్రమంలో దాని సంబంధాలు తెగిపోయాయి. ఆ తరువాత అది కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా విదేశాంగ అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 23 మంది ప్రయాణికులతో…
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించుకోవడానికి అనుమతించింది. గత సంవత్స రం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హోమ్…
24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,48,910 నుంచి రూ. 1,45,970కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,750 తగ్గి రూ.1,36,550 నుంచి రూ.1,33,800కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.2,250 తగ్గి రూ.1,11,730 నుంచి రూ.1,09,480కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.5 వేలకు పైగానే పతనం అయింది. Source link
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం యువతకు అన్యాయం చేయడమేనని షర్మిల పేర్కొన్నారు….
Last Updated:Feb 15, 2026 9:55 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్ప పల్లకి సేవ, కళాకారుల ప్రదర్శనలు, రమేష్ నాయుడు, శ్రీనివాసరావు పాల్గొనడం భక్తులను ఆకట్టుకున్నాయి. + పుష్ప పల్లకి పై మెరిసిన స్వామి అమ్మవారు దక్షిణ కాశీగా, జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభ పతాక స్థాయికి చేరుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రాత్రి, లోకపావని శ్రీ భ్రమరాంబా దేవి సమేత మల్లికార్జున…
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై ఏపీ క్యాబినెట్ సంతాపం ప్రకటించడమే కాకుండా, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2. సీఎంలతో రేపు మోదీ సమావేశం పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావంపై…
బాలిక హత్యాచారం కేసులో ఊహించని మలుపు విశాలాంధ్ర బ్యూరో-అన్నమయ్య: మదనపల్లిలో బాలిక(7)పై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక హత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు కులవర్ధన్ విగతజీవిగా కనిపించాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ధృవీకరించారు. చిన్నారి ప్రాణాన్ని బలిగొని క్రూరుడిగా వార్తల్లోకెక్కిన కులవర్ధన్… బాలిక హత్య అనంతరం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. పోలీసు…
పది రోజులుగా ఇరాన్ లోని తమ కుటుంబాల నుంచి ఫోన్ లేదు, వారు ఏమయ్యారో తెలియడం లేదు అని విశాఖపట్నంలోని ఇరానికి చెందిన ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో ఉన్నారో లేదోనని భయంగా ఉంది అని విశాఖలో డి. ఫార్మసీ చదువుతున్న ఇరాన్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు విశాఖ జిల్లా కలెక్టర్ ను సంప్రదించారు. ఆర్థికంగా తమ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో ఈ మహిళలకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్…
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం; ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిధిలోని 6,722 మంది పెన్షన్ దారులకు 2 కోట్ల 96 లక్షల 79 వేల 500 రూపాయలను 14 సచివాలయాలలోని ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పెన్షన్ దారులు తమ ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తారని…