జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ ఎంపిక

విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): గణపవరం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన ఎం అఖిల్ శ్రీ వర్మ అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈనెల24 నుంచి కలకత్తాలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ శ్రీ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా అఖిల్ శ్రీ వర్మ శనివారం మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో విజయం సాధించి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకు వస్తానన్నారు. ఈ గెలుపుకు కారణం అయిన పీడీ పద్మావతి…

Read More

కేంద్ర నిధులపై నిర్లక్ష్యం – Visalaandhra

. చేజారిన రూ.5,051 కోట్లు!. సాంకేతిక కారణాలతో రూ.828 కోట్ల బిల్లుల తిరస్కరణ. ఖజానా ఖాళీగా ఉన్నా… వచ్చిన నిధులు వాడుకోవడంలో అధికారుల వైఫల్యం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అభివృద్ధికి ఊపిరిపోసే కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంలో యంత్రాంగం నిర్లక్ష్యంపై ఆర్థిక శాఖ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న 79 కేంద్ర పథకాల తీరుతెన్నులపై విస్తుపోయే నిజాలను ఆ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) కేంద్రం కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.5,051…

Read More

Vijayawada: కన్నతల్లిని దూషించిన బాబాయి.. కొడుకు చేసిన పనికి నివ్వెరపోయిన జనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 6:28 AM IST ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏడీసీపీ గుర్రం రామకృష్ణ, నార్త్ ఏసీపీ సత్యానందం మీడియాకు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నతల్లిని దూషించాడన్న కోపంతో ఓ యువకుడు తన వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర కలి వెలుగులోకి రావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు….

Read More

కావూరి సాంబశివరావు కన్నుమూత.. – Visalaandhra

తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. విద్యార్థి దశ నుంచి కేంద్ర మంత్రి వరకు: 1943లో జన్మించిన కావూరి సాంబశివరావు వరంగల్ నిట్ (అప్పట్లో ఆర్ఈసీ) నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు….

Read More

నేపాల్‌లో నిరసనల హోరు

ప్రధాని బాలెన్ షా రాజీనామాకు డిమాండ్వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు`ప్రతిపక్షాలుసార్వభౌమత్వం కాపాడుదామని నినాదంనష్ట నివారణ చర్యల్లో విదేశాంగ శాఖ ఖాట్మండు: నేపాల్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. సరిహద్దు ఆక్రమణలపై ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దేశమంతటా నిరసనలను హోరెత్తాయి. బాలేంద్ర ‘బాలెన’ షా రాజీనామాకు డిమాండ్ మార్మోగింది. భారత్`నేపాల్ సరిహద్దు వివాదం గురించి పార్లమెంటులో బాలెంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రధాని రాజీనామాను డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు కూడా గొంతు…

Read More

Machilipatnam: మ్యారేజ్ బ్యూరోలో పరిచయం.. ఆ తర్వాత ముఠాగా మారి.. పసికందులను.. ఛీ..ఛీ ఏం మనుషులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 24, 2026 5:18 AM IST విజయవాడ సింగ్‌నగర్ పరిసరాల్లో ఒకప్పుడు చెత్తకాగితాలు ఏరుకునే స్థాయి నుంచి, పసిపిల్లలను కిడ్నాప్ చేసి లక్షలాది రూపాయలకు విక్రయించే స్థాయికి ఈ ముఠా ఎదిగింది. ప్రతీకాత్మక చిత్రం Machilipatnam: సమాజంలో పెళ్లిళ్ల పేరుతో సంబంధాలు కుదిర్చే మ్యారేజ్ బ్యూరోలు కొందరికి నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వేదికలవుతున్నాయి. ఒక పెళ్లి సంబంధం విషయంలో పరిచయమైన కొందరు వ్యక్తులు, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఏకంగా పసికందుల అపహరణ, విక్రయాల…

Read More

PHC Inspection: డెంకాడ పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. డ్యూటీ డాక్టర్ చేసిన పనికి తీవ్ర ఆగ్రహం.. షోకాజ్ నోటీసు జారీ! |

Last Updated:Apr 01, 2026 5:08 PM IST విజయనగరం డెంకాడ పిహెచ్సి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, డాక్టర్లు గైర్హాజరుపై ఆగ్రహం, షోకాజ్ ఆదేశాలు, సేవలు మెరుగుపరచాలని సూచనలు డెంకాడ పీహెచ్‌సీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీడ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై తీవ్ర ఆగ్ర విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)పై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి పనితీరు, సిబ్బంది…

Read More

బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో…

Read More

Rain Alert: రెండ్రోజుల పాటు పిడుగులు, వర్షాలు.. ఆ 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 07, 2026 4:33 PM IST Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం ఉంటుంది. రానున్న రెండు రోజులు పాటు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. + ఏపీలో మరో రెండు రోజులపాటు ఉరుములతో కూడిన పిడుగులు , మోస్తారు వర్షాలు Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం ఉంటుంది. రానున్న రెండు రోజులు పాటు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని…

Read More

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. ఈ వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని…

Read More