ఏపీలో డేంజర్ వెదర్ అలర్ట్.. ఒకవైపు వర్షాలు.. మరోవైపు 43°C ఎండలు! Andhra Pradesh weather forecast | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 12, 2026 10:31 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఎండ, పిడుగులతో వర్షాలు, వడగాలులు ఒకేసారి, అనేక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కో జిల్లాలో ఒక్కోలా మారుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఒకవైపు మండుతున్న ఎండలు ఉక్కపోత పెంచుతుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని విశాఖ…

Read More

హోర్మూజ్‌ను తెరిచేందుకు ఆరు నెలలు: పెంటగాన్

తప్పని చమురు మంటలు తప్పవా! వాషింగ్టన్: చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచేందుకు కనీసం ఆరు నెలలైనా పడుతుందని తాజాగా పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి విధితమే. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో…ఈ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు గమనిస్తుంటే… మరో ఆరు నెలలు కొనసాగొచ్చని అంచనా. పెంటగాన్,…

Read More

ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర మాట్లాడుతూ ఇళ్లు లేని అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం, ఇళ్ల…

Read More

Music Director Thaman And Director Bobby Visit Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో థమన్, బాబీ

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మరియు టాలీవుడ్ డైరెక్టర్ బాబీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.#Thaman #DirectorBobby #TirumalaTemple Source link

Read More

GVMC: పన్ను కట్టలేదో జప్తు ఖాయం.. బకాయిదారులపై జీవీఎంసీ కోరడా.. మార్చి 31లోపు క్లియర్ చేసుకోవాల్సిందే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 7:19 AM IST ముఖ్యంగా ఆస్తి పన్ను (Property Tax) చెల్లించకుండా మొండికేస్తున్న బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించని వారి ఆస్తులను జప్తు చేసేందుకు రెవెన్యూ విభాగం రంగంలోకి దిగింది. ప్రతీకాత్మక చిత్రం GVMC: ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఆస్తి…

Read More

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

–రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ విశాలాంధ్ర ధర్మవరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధా విధంగా కొనసాగించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ తెలిపారుఈ సందర్భంగా వారుధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి లో ఏపీవో కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కష్టజీవులకు మేలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి…

Read More

Cyber Fraud: పార్ట్‌టైమ్ జాబ్ అంటూ గాలం.. తర్వాత అకౌంట్‌లో ఉన్న డబ్బు మాయం..మారండి రా బాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 7:53 AM IST నారాయణగూడ పరిధిలోని బాలాపూర్ మండలం మల్లాపూర్ కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. తాము బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ సిటీ సంస్థ ప్రతినిధులమని కేటుగాళ్లు పరిచయం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Cyber Fraud: నగరంలో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ టాస్కుల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించి, ఓ…

Read More

Chicken Price: చికెన్ తినేవారికి మతిపోయే షాక్.. అత్యంత భారీగా పెరగనున్న ధరలు.. కేజీ ఎంతంటే?

Chicken Prices Hike: ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ చికెన్ ధరలు కూడా వేగంగా పెరిగి సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీయడంతో సరఫరా తగ్గి, మార్కెట్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. Source link

Read More

Heat Wave: భానుడి బీభత్సం.. మరో 30 రోజులు నరకం.. ఏపీలో ఎండల తీవ్రతపై హెచ్చరిక..! heat wave in andhra pradesh fish dying in ponds people worried. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 29, 2026 3:24 PM IST ఏపీలో ఎండలు తీవ్రం, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో చేపలు, పక్షులు, ప్రజలు ఇబ్బంది, పిఠాపురం సూరప్ప చెరువులో చేపల మరణం, మేలో 45 డిగ్రీల హెచ్చరిక + News18 ఏపీలో ఎండలు క్రమంగా తమ ప్రతాపాన్ని పెంచుకుంటూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఏప్రిల్ నెల పూర్తవకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్ దాటడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. భానుడు నిప్పులు చెరిగేలా మండిపోవడంతో ప్రజలే కాదు,…

Read More

అనంతపురంలో చీరల వ్యాపారంతో మహిళల మోసం; రంగమ్మ అనే మహిళ అరెస్టు.

అనంతపురం: చీరల వ్యాపారంలో మోసాలకు పాల్పడుతూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న హనీ ట్రాప్ ముఠా గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. రాణి కాసుల రంగమ్మ అలియాస్ చిన్ని నేతృత్వంలో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ముఠా పట్టుచీరల వ్యాపారం పేరుతో మహిళలను మోసం చేసి, వారి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల వివరాల ప్రకారం, ధర్మవరం, కంచి, బనారస్, మైసూర్ సిల్క్ వంటి ఖరీదైన…

Read More