శింగనమల వైసీపీలో ముదురుతున్న వర్గపోరు..? – Visalaandhra

2029 టికెట్ కోసం ఇప్పటినుంచే బలప్రదర్శన..! విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగ చర్చకు దారితీస్తున్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు” నిరసన కార్యక్రమం నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన పోస్టర్ల రాజకీయాలు ఇప్పుడు నియోజకవర్గంలో ఆధిపత్య పోరుపై కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి.పార్టీ అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లు, సోషల్…

Read More

Tirumala: VIPలకు నేరుగా వస్తేనే దర్శనం, సిఫార్సు లేఖలు చెల్లవు.. శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక ఆంక్షలు

Tirumala: తిరుమలలో సమ్మర్ హాలిడేస్ కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను రద్దు చేసింది. వీఐపీలు, వీవీఐపీలు స్వయంగా వస్తే తప్ప బ్రేక్ దర్శనాలకు అనుమతించడం లేదు. అదే విధంగా శ్రీవాణి దర్శనం టోకన్ల సంఖ్యను కూడా తగ్గించింది. Source link

Read More

Government Schools Results Triumph Over Corporates | సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాలలు

గోదావరి జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలతో వెలిగాయి, విద్యార్థులు 100 మార్కులు సాధించి, ఉపాధ్యాయుల, ప్రజల ప్రశంసలు పొందారు. Source link

Read More

Vijayawada: అమ్మాయిలను ట్రాప్ చేయడంలో మనోడి రూటే వేరు.. రూ. 2 కోట్లకు పైగా టోకరా వేసిన కిలాడీ.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 06, 2026 5:45 AM IST ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాలకు వాడుకుంటూ, అమాయక యువతులను ప్రేమ, పెళ్లి, ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న పూనాటి శ్రీనివాస్ కిరణ్ బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి,…

Read More

ఆదాయం పెంచి ఆనందం పంచుతాం

. పేదలకు సంక్షేమంలో దేశంలో ఏపీయే టాప్. మార్చి నెలాఖరుకు అన్ని పంచాయతీల్లో 100 శాతం చెత్త సేకరణ. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై నిందలు. వినుకొండ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర`వినుకొండ : పేద ప్రజల ఆదాయాన్ని పెంచి, ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో…

Read More

Home Minister Anitha Mass warning to YCP | రప్పా..రప్పా అంటే.. ఊరుకోం..తాటతీస్తాం! | Ap News | N18V

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్‌ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రోడ్లపైకి వచ్చి కత్తులు పట్టుకుని, కేకులు కట్ చేస్తూ “రప్పా రప్పా” అంటూ హడావిడి సృష్టించే ఘటనలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆమె స్పష్టం చేశారు.#vangalapudianitha #ycp #Appolitics Source link

Read More

స్థానిక ముస్లింలకు తాము వ్యతిరేకం కాదు

అసోం ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కాలియాబోర్(అసోం): తమ పార్టీ స్థానిక ముస్లింలకు వ్యతిరేకం కాదని, చొరబాటుదారులను సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అసోం గణపరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా తరఫున గురువారం కాలియాబోర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో అమిత్ షా ప్రసంగించారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అసోంలో అక్రమ చొరబాట్లను ప్రోత్సహించాయని బీజేపీ అగ్రనేత ఆరోపించారు. అసోం స్థానిక ముస్లింలకు బీజేపీ ఎంత మాత్రం వ్యతిరేకం…

Read More

చిన్నారిపై అఘాయిత్యం.. నిందితుడి అంతం.. కానీ న్యాయం జరిగిందా? మదనపల్లి దారుణంపై ప్రజల ఆవేదన..! Madanapalli incident Rishika Priya attacked public anger on drugs mafia. |

రిషిక ప్రియ చనిపోయింది. నిందితుడు కూడా ఇక లేడు. కానీ సమాజం ఎదుట నిలిచిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావం, వ్యవస్థలోని లోపాలు, సమాజంలో పెరుగుతున్న వికృత మనస్తత్వం.. ఇవన్నీ కలిపి ఈ ఘటనను మరింత ఆలోచింపజేస్తున్నాయి. మదనపల్లి విషాదం ఒక కుటుంబాన్ని కాదు, మొత్తం సమాజాన్ని హెచ్చరిస్తోంది. ఇకనైనా మార్పు రావాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Source link

Read More

వేసవి వేడికి మట్టి కుండలే బెస్ట్.. పలమనేరు టెర్రకోటకు దేశవ్యాప్తంగా డిమాండ్..! Palamaneru Terracotta High Demand for Clay Pots Known for Quality | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 06, 2026 7:44 PM IST వేసవిలో చల్లని నీటి కోసం పలమనేరు టెర్రకోట మట్టి కుండలు ప్రజాదరణ పొందుతున్నాయి. టెర్రకోట కేంద్రం 40 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తోంది. + వేసవి తాపానికి అడ్డుకట్టు వేసే బెస్ట్ మట్టి కుండలు ఇవే…!!!! వేసవి కాలం మొదలవుతూనే చల్లని నీటి కోసం మట్టి కుండల డిమాండ్ భారీగా పెరుగుతుంది. ప్లాస్టిక్, స్టీల్ పాత్రలు ఉన్నప్పటికీ మట్టి కుండలో నిల్వ చేసే…

Read More

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో శివపార్వతి చిత్రాలు ఆకర్షణ. Srisailam vehicles feature viral Shiva Parvati paintings with nature colors. |

Last Updated:Feb 19, 2026 3:27 PM IST శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనాలపై ప్రకృతి రంగులతో శివపార్వతుల చిత్రాలు, నంది వాహనం, త్రిశూలం ఆకర్షణగా నిలిచాయి; భక్తి, కళా సమ్మేళనం వైరల్. + title=శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. /> శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. మల్లన్న నామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తి, కళల సమ్మేళనంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, వారి వాహనాలే…

Read More