TTD Brahmotsavam: నారాయణవనంలో వైభవంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే! |

Last Updated:May 21, 2026 8:49 AM IST TTD Brahmotsavam: టీటీడీ నారాయణవనంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 28 నుంచి జూన్ 5 వరకు వైభవంగా, భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలతో నిర్వహించనుంది News18 నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. మే 28 నుంచి జూన్ 5 వరకు…

Read More

Easter Celebrations: గోదావరి జిల్లాలో ఈస్టర్ వేడుకలు.. సమాధి తోటల వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 1:31 PM IST ఏపీలో ఈస్టర్ వేడుకలు ఘనంగా, కాకినాడ రాజమండ్రి గోదావరి జిల్లాల్లో క్రిస్టియన్స్ సమాధులను పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు నిర్వహించారు + ఏపీలో సమాధుల పండుగ అసలు విషయం ఇదే ఏపీ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ సమాధి మందిరాలు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దల స్మృతులు గుర్తుచేసుకుంటూ సమూదుల్ని ఒక మందిరాలుగా అందంగా పువ్వులతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక శాంతికోసం ప్రభువైన…

Read More

ప్రభుత్వ పాఠశాలతో పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు….డీఈవో చంద్రకళ

విశాలాంధ్ర- నందిగామ : ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యను అభ్యసిస్తే ప్రతిభవంతులవుతారని ఎన్టీఆర్ జిల్లా డీఈవో చంద్రకళ అన్నారు మంగళవారం పట్టణంలో పాత బస్టాండ్ పలు ప్రాంతాలలో విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అడ్మిషన్ల కొరకు స్థానిక డీవైఈవో గురునాథం,ఎంఈఓ లతో కలిసి బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తే విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందించే రైతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు అలాగే…

Read More

Forest fire intensifies in Nallamala region | నల్లమల అడవిలో కార్చిచ్చు

మహానంది ఆలయ పరిసర నల్లమల అడవిలో కార్చిచ్చు వ్యాపించి వన్యప్రాణులు భయంతో పరుగులు తీస్తుండగా మంటలను అదుపు చేయడానికి హెలికాప్టర్ అవసరమని స్థానికులు అధికారులను కోరుతున్నారు. Source link

Read More

ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామం వద్ద గల రూపా రాజా పిసిఎన్ఆర్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ గ్రాజియేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరములు విద్యార్థులు చేసిన ప్రయాణాన్ని కు గుర్తుగా, ఆనందంగా, ఉత్సాహభరితంగా, జ్ఞాపకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రతిభగర పరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు….

Read More

ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్‌స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవాళ‌ ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్‌లు మాయమయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సెర్చ్ టూల్ కూడా పనిచేయడం లేదని, కాంటాక్ట్స్ కనిపించడం లేదని ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు మెసేజ్‌లు ఉన్నప్పటికీ, నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ మెసేజ్‌ల పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని ఒక…

Read More

ఇస్లామిక్ రిపబ్లిక్ ను కూలదోయలేరు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేని తెహ్రాన్ : ఇస్లామిక్ రిపబ్లిక్ ను కూలదోయడం అమెరికాకి ఎప్పటికీ సాధ్యం కాదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామేని వ్యాఖ్యానించారు. అమెరికా- ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఖామేని ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో బలమైన సైనిక శక్తి ఉన్నవాళ్లకు తీవ్ర ఎదురు దెబ్బ తగలవచ్చు అన్నారు. ఇరాన్ పాలన మార్పు, యుద్ధ నౌకల మోహరింపు పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తూ…

Read More

New Twist in MLA Arava Sreedhar case | ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో మరో ట్విస్ట్.. | #local18V

సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడి మోసం చేశాడని శ్రీధర్పై ఓ యువతి చేసిన ఆరోపణలతో ఏవి అరవ శ్రీధర్పై జనసేన పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయినప్పటికి ఆయన దర్జాగా పార్టీ కండువాకప్పి తిరుగుతున్నారు అంటూ ఆమె ఏకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం వద్దకు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.#AravaSreedhar #MLA #APPolitics…

Read More

గనుల ఆదాయ లక్ష్యంరూ.4,650 కోట్లు – Visalaandhra

. రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు… 1.52 లక్షల మందికి ఉపాధి. ఇనుప ఖన్పుిం సద్వినియోగానికి కార్యాచరణ. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని అటు ఆదాయం, ఇటు ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల…

Read More

జీరో నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలా?.. PVC ఇండస్ట్రీపై ఫ్రీ ట్రైనింగ్ ఎక్కడంటే..!

పివిసిఇండస్ట్రీపై ఉచిత వెబినార్‌లో పైపులు వైర్లు తయారీ, రా మెటీరియల్స్, ప్లాంట్ సెటప్, లైసెన్సులు, పిఎమ్ఇజిపి రుణ సబ్సిడీ వివరాలు, కొత్త వ్యాపారులకు మార్గదర్శనం ఇవ్వబడుతుంది Source link

Read More