Shiva Temple: శ్రీకాకుళం జిల్లాలోని వినూత్న ఆలయం.. ఈ శివలింగాన్ని దర్శిస్తే మీ పిల్లల చదువులో తిరుగుండదట.. |

Last Updated:Mar 28, 2026 2:35 PM IST శ్రీకాకుళం బైరవని పేటలో శివలింగ ఆకార దేవాలయంలో రాజస్థాన్ నుంచి తెచ్చిన మరకత శివలింగం ప్రతిష్ఠ. విద్యార్థులకు జ్ఞానం ఐశ్వర్యం ప్రసాదిస్తుందనే నమ్మకం. + శివలింగ ఆకారంలో నిర్మించిన వినూత్న ఆలయం శ్రీకాకుళం పట్టణంలోని బైరవని పేటలో నిర్మించిన శివలింగ ఆకారంలోని ఈ వినూత్న దేవాలయం భక్తుల దృష్టిని ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను చాటుతోంది. సాధారణంగా దేవాలయ నిర్మాణాలు గర్భగుడి, గోపురం వంటి సంప్రదాయ శైలిలో ఉంటాయి….

Read More

Rohini Karte : ఏపీలో భానుడి భీకర రూపం.. మొదలైన రోహిణి కార్తె.. 45 డిగ్రీల దాటే ఎండలు.. ప్రజలకు అలర్ట్! Rohini Karte heatwave. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 24, 2026 3:49 PM IST ఏపీలో రోహిణి కార్తెతో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువ, గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీలు దాటగా, అధికారులు మధ్యాహ్నం బయటకు రావొద్దని, జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక + News18 ఏపీలో భానుడు తన అసలు ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. ఇప్పటికే 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ఇప్పుడు రోహిణి కార్తె ప్రభావం మొదలవడంతో పరిస్థితి మరింత భయంకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దలు రోహిణి…

Read More

ఏపీ ప్రజలకు శుభవార్త.. ‘మన మిత్ర’ వాట్సాప్ చాట్‌బాట్‌ ప్రారంభం | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ సేవల్ని మరింత విస్తరిస్తోంది. 9552300009 నంబరు ద్వారా ఇకపై మనకు ‘మన మిత్ర’ అనే వాట్సాప్ చాట్‌బాట్‌ ఉంటుంది. అది మనిషిలా మనతో మాట్లాడుతుంది. దాన్ని వాడుకొని మనం రకరకాల సర్వీసులను పొందవచ్చు. మన డౌట్స్ అడగవచ్చు. ఏ సేవ ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఆధార్ లేదా eKYC చేయించుకున్న ఏపీ ప్రజవలు ఈ సేవలు పొందగలరు. ఈ చాట్‌బాట్‌ని ఎలా…

Read More

Easter Festival: ఈస్టర్‌ ప్రత్యేకత ఇదే..హోలీ వీక్ అంటే ఏంటీ..? |

Last Updated:Apr 02, 2026 4:52 PM IST Easter Festival: క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది.ఈస్టర్‌కు ముందు వచ్చే పవిత్ర వారాన్ని “హోలీ వీక్”గా పిలుస్తారు. ఈ వారంలో ప్రతి రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. + ఈస్టర్‌ ప్రత్యేకత ఇదే Easter Festival: క్రైస్తవుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ఈస్టర్‌ను విశ్వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణించిన తరువాత మూడవ రోజున…

Read More

కదిరి కొండపై శ్రీ ఖాద్రి లక్ష్మీనారసింహస్వామి జ్యోతి.. పున్నమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

అనంతపురం: కదిరి కొండపై శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. పున్నమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా, కొమ్మరవాండ్లపల్లి గ్రామంలోని కదిరి కొండపై జరిగింది. క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఇక్కడ కొండల లక్ష్మీ నారసింహుడు, కాటమ రాయుడుగా స్తోత్రాద్రిపై మొదటగా పాదం మోపారని, అందుకే ఈ ప్రాంతానికి ఖాద్రీ పురం అనే పేరు వచ్చిందని పేర్కొన్నారు. భక్త ప్రహ్లాదుడు…

Read More

ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్‌ పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 62.76 లక్షల మందికి రూ. 2725 కోట్ల విడుదలకొత్తగా 8,977 మందికి కూడా ఈ నెల నుంచే పెన్షన్ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించే వార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక…

Read More

రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం ; ఇటీవల వడగండ్ల వాన నువ్వు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం రైతు సంగం ఆధ్వర్యంలో అరటి తోటను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మల్కాపురం గ్రామంలో నాగిరెడ్డి రైతు మూడు ఎకరాల అరటి తోటను సాగు చేయడం జరిగినదని ఈ…

Read More

చిత్తూరులో దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వి. కోట పట్టణంలో ఈరోజు ఉదయం ఈ సంఘటన జరిగింది. వివరాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి రోజూలాగే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర…

Read More

రాష్ట్రపతి సమక్షంలో 72 యుద్ధ నౌకల పరేడ్.. విశాఖలో హిస్టారిక్ ఈవెంట్..! INS Vikrant power demonstration in Visakhapatnam in 2026. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 18, 2026 6:00 PM IST విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో INS విక్రాంత్, INS సుమేధా, ద్రౌపది ముర్ము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు  సముద్ర తీర నగరం విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి నౌకాదళ వైభవానికి వేదికగా మారింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 సందర్భంగా ప్రపంచ దేశాల నౌకాదళాలు, ఆధునిక యుద్ధ నౌకలు,…

Read More

PM Modi Chandrababu: సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఏం మాట్లాడారు? గంటకు పైగా చర్చల్లో వ్యూహమేంటి? |

భేటీ వివరాలు, చర్చలు: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి.. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేశారు. నారా లోకేశ్‌తో ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి సంభాషించారు. లోకేశ్‌ మరింత బరువు తగ్గకుండా ఉండాలని మోదీ సలహా ఇచ్చారని డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ చేసింది. ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. వివిధ అంశాలపై అభిప్రాయాలు మార్పిడి జరిగింది. చంద్రబాబు అమరావతి, పోలవరం,…

Read More