Headlines

Humanity incident: కనుమరుగైపోతున్న మానవత్వం.. బైకుపైనే మృతదేహం తరలింపు |

Last Updated:May 11, 2026 5:28 PM IST Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన వ్యక్తిని బైకుపై ఆసుపత్రికి తరలించారు. Humanity incident Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన…

Read More

అసెంబ్లీ ఆవరణలో మెరుస్తున్న ధర్మవరం పట్టుచీరలు

విశాలాంధ్ర ధర్మవరం;;చేనేత కార్మికులకి పని కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము నేరుగా చేనేత కార్మికుల దగ్గర నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులు ఎంతగానో తోడ్పాటు అందించాలని ముఖ్య ఉద్దేశంతో, ప్రభుత్వంలో కొలువైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో, అమరావతి లోని అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి చేనేత కార్మికుల తయారుచేయున వస్త్రాలను అమ్మకముల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి…

Read More

టాలెంట్ చూపిస్తే స్టేట్ లెవల్‌కు ఛాన్స్.. ఆ జిల్లా క్రీడా ఎంపికలు షెడ్యూల్ విడుదల!

పార్వతీపురం మన్యం జిల్లాలో శాప్ లీగ్ ఆధ్వర్యంలో 23న ఫుట్‌బాల్, 24న బాక్సింగ్ జిల్లా స్థాయి ఎంపికలు, విజేతలకు అనంతపురం విశాఖపట్నం రాష్ట్ర స్థాయి అవకాశం Source link

Read More

సాగుకు శ్రీకారంఏరువాక మహోత్సవం – Visalaandhra

ఏరువాక సాగారో చిన్నన్నా…నీ కష్టమంతా తీరునురో రన్నో ఓరన్నో… అంటూ వ్యవసాయానికి, ఏరువాక పౌర’మికి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ రైతాంగం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి ఆనంద డోలికల్లో తేలియాడే ఓ మోత్సవమే ఏరువాక. జూన్ 29న రైతులంతా అత్యంత ఉత్సాహంగా ఏరువాక మహోత్సవం రోజు సాగుకు శ్రీకారం చుట్టడం ప్రారంభిస్తారు. పూర్వకాలంలో ఏరువాక పూర్ణిమరోజు రైతులు అరకలు కట్టి పొలం పనులు ప్రారంభిస్తారు. వరü రుతువులో తొలకరి జల్లుల ఆగమనంతో మన రైతులు ఆనందోత్సవాల మధ్య…

Read More

హోలీ రద్దీకి చెక్.. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య స్పెషల్ రైళ్లు! పూర్తి వివరాలు ఇవే..! Special trains between Charlapalli and Brahmapur for Holi season benefit passengers | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:46 PM IST హోలీ సందర్భంగా భారత రైల్వేలు చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య 07027, 07028 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. అనేక రాష్ట్రాల ప్రయాణికులకు ఈ సేవలు సౌకర్యవంతంగా ఉంటాయి. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత రైల్వేలు కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రకటించింది. ఈ స్పెషల్ సర్వీసులు…

Read More

Students Alert: ఆ పరీక్షల షెడ్యూల్ మార్చిన ప్రభుత్వం |

తెలంగాణలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (SA)-2 పరీక్షలు జరగాల్సి ఉంది. ఇవి ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం షెడ్యూల్‌లో మార్పులు చేసింది. 2 రోజులు ముందుగానే పరీక్షలు మొదలయ్యేలా విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ గురువారం జీవో జారీ చేశారు. అంటే ఏప్రిల్ 8 నుంచి 18 వరకు పరీక్షలు జరుగుతాయి. టైమింగ్స్ చూస్తే.. 1 నుంచి 7వ తరగతి వరకూ ఉదయం…

Read More

Srisailam Temple: శ్రీశైలంలో ఉగాది సంబరాలు షురూ.. పంచాహ్నిక మహోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ!

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Source link

Read More

Pawan Kalyan: దూకుడు పెంచిన ఏపీ డిప్యూటీ సీఎం.. నేడు రాజమండ్రి పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 24, 2026 8:41 AM IST వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దూకుడు పెంచారు. మళ్లీ రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల దానికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు….

Read More

ఆపరేషన్ చెక్‌మేట్ ముమ్మరం – Visalaandhra

అమెరికాలో 30 మంది భారతీయ డ్రైవర్లు అరెస్టు: త్వరలో డిపోర్ట్ వాషింగ్టన్: తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించేందుకు అమెరికా కస్టమ్స్ Ê సరిహద్దు భద్రతా విభాగం ఆపరేషన్ చెక్‌మేట్‌ను ముమ్మరంగా సాగిస్తోంది. వారం రోజుల్లో 52 మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో 36 మంది అక్రమ సెమీ ట్రక్ డ్రైవర్లు కాగా వీరిలో 30 మంది భారతీయులే ఉన్నారని వెల్లడించింది. 30 మంది భారతీయులు వాణిజ్య ట్రక్ డ్రైవర్లు కాగా. మే 11`15 తేదీల్లో…

Read More

దిగ్బంధనం తొలగించే వరకు చర్చలుండవ్

స్పష్టం చేసిన ఇరాన్ అధ్యక్షుడు సౌద్ దుబాయ్: అమెరికా-ఇరాన్ మలి విడత చర్చలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దిగ్బంధనం తొలగించే వరకూ చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఫోన్ చేశారు. ప్రాంతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. ఇరాన్ శాంతినే కోరుకుంటోందని పెజెష్కియాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే దిగ్బంధనం సహా నిర్వహణ పరమైన అడ్డంకులన్నింటినీ అమెరికా తొలగిస్తేనే… మళ్లీ…

Read More