Today Top 10 News: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం?.. మంత్రి సంచలన కామెంట్స్ | తెలంగాణ వార్తలు

మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించగా, కేసీఆర్‌తో తనకు ఉన్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు జీవన్ రెడ్డి. కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి వెల్లడించారు. 2.అవినీతి జరిగిందని సీఎం చెప్పారు బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు,…

Read More

May Flowers Bloom Spectacle in AP | ఆ ఇంట్లో వెయ్యి మే పుష్పాలు.. స్పెషల్ గార్డెన్

ముమ్మిడివరం గున్నేపల్లి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి నివాసంలో వందల మే పుష్పాలు పూయడం ద్వారా ఆ ప్రాంతం ఆకర్షణగా మారింది, ప్రజలు ఫోటోలు తీసుకోవడానికి తరలివస్తున్నారు. Source link

Read More

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..మూడు నుంచి నాలుగుకు పెరిగిన పంచాయతీల కేటగిరీలు

ఏపీలో గ్రామ పంచాయతీల స్వరూపాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల పునర్‌వర్గీకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను, ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఇందులో భాగంగా పట్టణ లక్షణాలు సంతరించుకుంటున్న పెద్ద గ్రామాలను గుర్తిస్తూ కొత్తగా రూర్బన్ (రూరల్ + అర్బన్) పంచాయతీ కేటగిరీని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన, పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం…

Read More

Job Mela: ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13న 'నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా'.. వెంటనే అప్లై చేయండి

విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో 13న ప్రధాని నేషనల్ అప్రెంటిస్ మేళా, మ్యాట్రిక్స్ లేబొరేటరీ వరుణ్ మోటార్స్ శ్యాంసంగ్ వోల్టాస్ ఎల్జీ తదితర కంపెనీలు పాల్గొని స్టైపెండ్ శిక్షణ ఇస్తాయి Source link

Read More

హోలీ సంబరాలలో మంత్రి సవిత..

విశాలాంధ్ర పెనుకొండ.. పెనుకొండ పట్టణంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇంటి వద్ద అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులతో మరియు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైభవంగా హోలీ సంబరాలను నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాలలోనూ రంగుల రంగుల జీవితమయం కావాలని కోరుకుంటూ అందరికీ మంచి జీవితం ప్రసాదించాలని అందరి జీవితాలు రంగుల మయంగా ఉండాలని ఒకరినొకరు రంగులు చల్లుకొని సంతోషాన్ని వ్యక్తం చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో…

Read More

AP Rain Alert: ఆ జిల్లాల వారు బీ కేర్ ఫుల్.. రాబోయే 48 గంటల్లో ఏపీకి భారీ వర్ష సూచన |

భారతీయ వాతావరణ కేంద్రం(ఐఎండీ), ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. Source link

Read More

Bhumana Karunakar Reddy | టీటీడీలో కొత్త వివాదం ..BR నాయుడుపై భూమన సంచలన ఆరోపణలు! |

Last Updated: May 08, 2026, 15:49 IST తిరుపతి నగరంలో రాజకీయ, ధార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తనపై లక్ష్యంగా పెట్టుకుని అనైతిక రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తన వద్ద డ్రైవర్గా పనిచేసిన వ్యక్తికి టీవీ5 సంస్థ తరఫున ఫోన్ కాల్స్ వచ్చాయని, ఆ వ్యక్తిని ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి, తమకు అనుకూలంగా…

Read More

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 11:15 AM IST తాజా నోటీసుల ప్రకారం ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో కీలకంగా ప్రస్తావనకు వచ్చిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంబంధాలపై అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశముందని సమాచారం. Kesineni Sivanath (fb) వైసీపీ ప్రభుత్వ కాలంలో వెలుగులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్…

Read More

ఇక రాత్రి అయినా టెన్షన్ లేదు.. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల తపాలా సేవలు ప్రారంభం..! 24 hour postal services launched in 11 cities in Andhra Pradesh. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 04, 2026 6:41 PM IST ఆంధ్రప్రదేశ్‌లోని 11 నగరాల్లో 24 గంటల తపాలా సేవలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తదితర నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. + title=విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్…! ఇకపై 24 గంటలు పోస్టల్ సర్వీసులు /> విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్…! ఇకపై 24 గంటలు పోస్టల్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తపాలా శాఖ శుభవార్త అందించింది. ఇకపై అత్యవసరంగా పత్రాలు, పార్సిళ్లు…

Read More

అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడి పరామర్శ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంజీ నరసన్న తండ్రి మల్దమ్మ గారి రామాంజనేయులను బుధవారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అత్యంత ఇష్టమైన, తోటి స్నేహితుడు రామాంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీకి నిస్వార్థ సేవలను అందించిన వ్యక్తి రామాంజనేయులని తెలిపారు. అనంతరం ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నీ కుటుంబానికి అన్ని విధాలుగా…

Read More