జనసేన నాయకుపై లైంగిక వేధింపుల కేసు నమోదు; మహిళ ఆరోపణలతో వీడియో విడుదల.

పశ్చిమగోదావరి జిల్లా: వీరవాసరం జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడుపై అత్యాచారం కేసు నమోదైంది. ఒక మహిళ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బాధితురాలు గత సంవత్సరం జయప్రకాష్ నాయుడితో సహజీవనం చేసిందని, ఆయన తనను మోసం చేశాడని ఆరోపించింది. ఆమె తన అనుభవాలను, ఇబ్బందులను సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకుంది. అంతేకాకుండా, జయప్రకాష్ నాయుడు తనపై దాడి చేయించాడని కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేసింది….

Read More

Weather Update: ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక.. |

ఏపీలోని ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖ , ఉభయగోదావరి జిల్లాలు తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు కొన్ని జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. Source link

Read More

Chandrababu Naidu: ఏపీలో సందడిగా చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కదిరి లక్ష్మీనరసింహస్వామి చెంత 76 టెంకాయల మొక్కు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 20, 2026 6:55 PM IST చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా కదిరి ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం, ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి తెలిపారు + సీఎం 76వ పుట్టినరోజు సందర్భంగా 76 టెంకాయలు కొట్టన నాయకులు… దేవాలయాల్లో పూజలు రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం. సేవా కార్యక్రమాలు అన్నదానం, పండ్లు పంపిణీ చేయడం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం. నియోజకవర్గాల…

Read More

కేజీబీవీ విద్యార్థినిలకు త్రిబుల్ ఐటీ లో చోటు

విశాలాంధ్ర తనకల్లు : మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఈ సంవత్సరానికి గాను ఇద్దరు విద్యార్థినిలు అయిన భోజనం శ్రావణి, ఎర్రగుడి దివ్యలకు త్రిబుల్ ఐటీలో చోటు దక్కడం హర్షించదగ్గ విషయమని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మరియు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనితలు తెలియజేశారు. పేద విద్యార్థులకు విద్యాపరంగా తమదైన శైలిలో నేర్పుతూ విజయాలనoదిస్తూ వారిని ఉన్నత స్థానాలకు చేర్చడంలో కేజీబీవీ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని so హామీదాబీ ఆనందo వ్యక్తం చేశారు. త్రిబుల్ ఐటీ…

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య – Visalaandhra

విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌లో కుటుంబంతో నివసిస్తూ జీవనం…

Read More

Big Breaking: ముదురుతున్న యుద్ధం.. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ సమీక్ష | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: రేపు(శుక్రవారం) అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. పశ్చిమాసియా సంక్షోభంపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌గా ఈ సమీక్ష జరనుంది. ఐఆర్‌సీటీసీకి భారీ జరిమానా:  రైలు నెం 21896 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో అందించిన ఆహార పదార్థాలలో పురుగు కనిపించిందని 15.03.2026న ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేయగా, బోర్డు దానిని చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ సంఘటన ఐఆర్‌సీటీసీ వైపు నుంచి సరైన పర్యవేక్షణ…

Read More

పెద్దకడబూరు యువతికి అరుదైన పురస్కారం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి జెర్మియా, అంగన్వాడీ కార్యకర్త పద్మమ్మ కుమార్తె హారికా కీర్తన అరుదైన పురస్కారం అందుకున్నారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ కెమిస్ట్రీ విభాగంలో పట్టా అందుకున్నారు. హారికా కీర్తన 2022లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విభాగంలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా…

Read More

Talupulamma Jatara | కొండకోనల్లో ఘనంగా తలుపులమ్మ జాతర | #local18V

ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారు దేవతగా విరాజులుతున్న కాకినాడజిల్లా లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం అమ్మవారి గరగలు తీసే కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. కొండపై అమ్మవారు కొలువైన ప్రాంగణానికి గరగలు తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం చేపట్టింది. #Talupulammajatara #Festival #kakinada Source link

Read More

ఏపీలో విభిన్నమైన వాతావరణం

ఒకవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ‌లు.. మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రాయలసీమ జిల్లాలు ఎండలతో మండిపోతుంటే, మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం అనంతపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టడం గమనార్హం.ద్రోణి ప్రభావం, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు…

Read More

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం!

నార్పల – విశాలాంధ్ర (అనంతపురం జిల్లా): – మండలంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ, చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్‌తో బస్సు నడిపినట్లు గమనించారు.పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ వాహనం ఏ పాఠశాలకు చెందినదో స్పష్టత లేకపోవడం…

Read More