Headlines

గోవుకు శ్రీమంతం.. గోదావరిలో హృదయాన్ని హత్తుకున్న ఘటన..! Cow Lakshmi srimantham celebration goes viral in Toorpu Godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 6:28 PM IST తూర్పుగోదావరి లో గూడపాటి రామకృష్ణ దంపతులు తమ గోవు లక్ష్మి ని ఆడబిడ్డగా భావించి శాస్త్రోక్తంగా శ్రీమంతం నిర్వహించగా వేడుక సోషల్ మీడియాలో వైరల్. రాజమండ్రిలో గోవుకు సీమంతం ఊరు వాడను ఆహ్వానించి వసంతైన విందు ఆంధ్రప్రదేశ్‌లో సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే గోదావరి జిల్లాలు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాయి. మనుషులకు మాత్రమే చేసే శుభకార్యాలను మూగజీవులకూ నిర్వహిస్తూ హృదయాలను కదిలించే సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో…

Read More

Shocking News: పెళ్లాం ఊరెళ్తే నేవీ ఉద్యోగి కక్కుర్తి.. ఆశపడిన వచ్చిన ప్రియురాలిని ఎవడైనా ఇలా చేస్తాడా..

విశాఖపట్నం LV Nagarలో చింతాడ రవీంద్ర Indian Navy టెక్నీషియన్ తన పరిచయస్తురాలు మౌనికను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన నగరాన్ని కుదిపేసింది. Source link

Read More

ఈ లక్షణాలు ఉన్నాయా జాగ్రత్త.. వెంటనే టెస్ట్ చేయించుకోండి.. క్షయ వ్యాధి సంకేతాలు కావొచ్చు..! Tuberculosis awareness. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 24, 2026 8:19 PM IST డాక్టర్ శ్రీనివాసులు క్షయ వ్యాధి లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తూ, గంగవరం పిహెచ్‌సీలో ర్యాలీ నిర్వహించి ఉచిత పరీక్షలు చికిత్సలపై అవగాహన కల్పించారు. + వారం రోజులు మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే చాలు ఆ వ్యాధి సోకినట్టే…!!!! శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెండు వారాలకు మించి తగ్గని దగ్గు, సాయంత్రం…

Read More

Grand Wishes To Anitha With Scuba Diving | స్కూబా డైవింగ్‌.. అనితకు గ్రాండ్ విషెస్

హోం మంత్రి అనితకు ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ ద్వారా గ్రాండ్ విషెస్ తెలుపుతూ, ఆకర్షణీయమైన చిత్రపట ప్రదర్శన నిర్వహించి కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిర్వహించారు. Source link

Read More

స్మార్ట్ మీటర్ల బిగింపువేగవంతం – Visalaandhra

విద్యుత్ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్లమెంటరీ కమిటీ విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరింది. అలాగే బిల్లింగ్, డేటా గోప్యత, ఆర్‌డిఎసఎస్ లక్ష్యాలపై ఆందోళనలు లేవనెత్తింది. స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్మాణాత్మకంగా, సమయానుకూల పద్ధతిలో వేగవంతం చేయడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని తెలిపింది. ‘విద్యుత్ మంత్రిత్వ శాఖ గ్రాంట్ల డిమాండ్ల(2026-27)’పై కమిటీ 11వ నివేదికను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు…

Read More

పర్యావరణానికి ఫ్రెండ్లీ సొల్యూషన్.. వెదురు ఉత్పత్తులతో రాజాం ట్రెండ్..! bamboo eco-friendly products |

Last Updated:Apr 11, 2026 10:36 PM IST రాజాం లో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ మీ ఏకో వెదురు ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం, ప్లాస్టిక్ కు బదులుగా బాటిల్స్ సహా ఉత్పత్తులు Amazon Flipkart లో విక్రయం + ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురు వాటర్ బాటిల్స్ ఉత్పత్తుల తయారీ పర్యావరణ పరిరక్షణ దిశగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఒక కీలక ముందడుగు పడింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో, జీఎంఆర్ వరలక్ష్మి…

Read More

ప్రపంచానికి శాపంగా ట్రంప్, నెతన్యాహు ద్వయం

అమెరికా తీరు ‘వరల్డ్ రౌడీ’లా ఉందిఉపాధ్యాయులపై ‘టెట్’ నిబంధన విడ్డూరం-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు (విశాలాంధ్ర-తిరుపతి) ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులే ప్రధాన కారణమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యుద్ధ పరిణామాలు, ఉపాధ్యాయుల…

Read More

Tirupati: మృత్యుమార్గంగా మారిన పలమనేరు బైపాస్.. ఆ దారిలో వెళ్లాలంటే ప్రయాణికుల్లో వణుకు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 06, 2026 3:53 PM IST Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే  బైపాస్‌లో వరుస ప్రమాదాలు  తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే రెండు దుర్ఘటనలతో జనం హడల్. + పలమనేరు బైపాస్ అంటే ప్రయాణికుల్లో గుబుల్అర్ధరాత్రివద్ద ఘోర రోడ్డు ప్రమాదం…తిరు Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే  బైపాస్‌లో వరుస…

Read More

Tiger: ఆ శివాలయంలో పెద్దపులి.. భయంతో వణికిపోతున్న గ్రామస్తులు.. అధికారులు అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 13, 2026 3:10 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం భయాందోళనలు రేపుతోంది. Sri Veera Venkata Satyanarayana Swamy Temple సమీపంలో కనిపించిన ఈ పులి, గ్రామాల్లో సంచరిస్తోంది. + అన్నవరం కు 20 కిలోమీటర్ల దూరంలో అందరూ చూస్తుండగా రోడ్డు దాటిన పెద్దపులి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేపుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఈ పెద్దపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పట్టపగలు…

Read More

కేజీబీవీలో ప్రవేశాలకు ప్రకటన; అర్హుల విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.

విజయనగరం జిల్లా: కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరానికి గాను 26 పాఠశాలల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ ద్వారా మార్చి 12 నుండి ఏప్రిల్ 1 వరకు అవకాశం ఉంది. ఆసక్తిగల విద్యార్థినులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది. దరఖాస్తు గడువు తేదీని దృష్టిలో ఉంచుకుని త్వరగా అప్లై చేసుకోవాలి. మరింత సమాచారం కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Read More