గోవుకు శ్రీమంతం.. గోదావరిలో హృదయాన్ని హత్తుకున్న ఘటన..! Cow Lakshmi srimantham celebration goes viral in Toorpu Godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 29, 2026 6:28 PM IST తూర్పుగోదావరి లో గూడపాటి రామకృష్ణ దంపతులు తమ గోవు లక్ష్మి ని ఆడబిడ్డగా భావించి శాస్త్రోక్తంగా శ్రీమంతం నిర్వహించగా వేడుక సోషల్ మీడియాలో వైరల్. రాజమండ్రిలో గోవుకు సీమంతం ఊరు వాడను ఆహ్వానించి వసంతైన విందు ఆంధ్రప్రదేశ్లో సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే గోదావరి జిల్లాలు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాయి. మనుషులకు మాత్రమే చేసే శుభకార్యాలను మూగజీవులకూ నిర్వహిస్తూ హృదయాలను కదిలించే సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో…


