Tirumala Smart Darshan: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. భారీ రద్దీలోనూ సాఫీ దర్శనం.. టీటీడీ స్మార్ట్ ప్లాన్ సక్సెస్..! ttd controls heavy rush in tiruma |

Last Updated:May 13, 2026 8:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది, టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తో రోజూ 75 నుంచి 91 వేల మందికి సాఫీ దర్శనం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు,…

Read More

Onion Storage Tips: మీ కిచెన్‌లోని ఉల్లిపాయలు త్వరగా కుళ్ళిపోతున్నాయా..? ఇలా చేస్తే ఎన్ని నెలలైనా ఫ్రెష్‌గానే ఉంటాయి

Tips and Tricks: మీ వంటగదిలో నిల్వ ఉంచిన ఉల్లిపాయలు మొలకెత్తుతున్నాయా..? రెండ్రోజుల్లోనే కుళ్లిపోయి వాసన వస్తున్నాయా..? అయితే ఈ చిట్కాలు తెలుసుకుంటే ఆ రెండు సమస్యలు ఉండవు. నెలల తరబడి ఉల్లిగడ్డలు ఫ్రెష్‌గా ఉంటాయి. Source link

Read More

నగరంలో ఐబాకో నూతన బ్రాంచ్ ప్రారంభం

విశాలాంధ్ర – విజయవాడ (లబ్బీపేట) : నగరంలోని సీతారాంపురం కేపీ టవర్స్ లో ఐబాకో నూతన బ్రాంచ్ ను కెపి టవర్స్ ఏ బ్లాక్ అసోసియేషన్ సెక్రటరీ వి. రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో ఐబాకో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐబాకో కంపెనీ టీమ్ మెంబర్స్ శరత్, రమణ, కేపీ టవర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Source link

Read More

అరుదైన క్షేత్రం.. లింగరూపంలో కాలభైరవ స్వామి దర్శనం.. ఎక్కడంటే..! Kamakhshi Devi Kalabhairava Temple 300 years history and devotion highlights. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 13, 2026 10:39 PM IST కామాక్షి దేవీ సమేత కాలభైరవ స్వామి ఆలయం, బైరెడ్డిపల్లి మండలం తీర్థం–కోట్రేపల్లి మధ్య, 300 ఏళ్ల చరిత్రతో, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు, భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. + ఆ జిల్లాలో లింగ రూపంలో దర్శనమిస్తున్న ఏకైక కాల భైరవస్వామి ఆలయం ఇదే…!!! చాలా ఆలయాల్లో కాలభైరవ స్వామి మనిషి రూపంలో దర్శనమిస్తారు. కానీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో, బైరెడ్డిపల్లి మండలం తీర్థం–కోట్రేపల్లి…

Read More

CM Chandrababu Naidu: దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలకు ఏపీ సీఎం భారీ విరాళం.. ఎంత ఇచ్చారో తెలుసా.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 9:28 AM IST తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి భారీ విరాళం అందించడం విశేషంగా నిలిచింది. News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని,…

Read More

Macherla Suicide: సాగర్ కాల్వలో తేలిన మృతదేహాలు.. ఒకే చున్నీతో కట్టబడి ఉన్న తల్లీబిడ్డలు.. అసలేం జరిగింది? |

Last Updated:Apr 09, 2026 10:52 AM IST మాచర్లలో విషాదం, అనారోగ్యంతో చిన్న కూతురు యశ్విక మృతితో మానసిక వేదనకు గురైన అమరేశ్వరి, మూడేళ్ల లలితశ్రీతో కలిసి సాగర్ కుడి కాల్వలో దూకి ఆత్మహత్య ప్రతీకాత్మక చిత్రం జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భరించవచ్చు కానీ, కళ్ళముందే కన్నబిడ్డ ప్రాణాలు విడవడం ఏ తల్లికైనా నరకప్రాయం. అప్పటివరకు పాలుతాగిన పసికందు అనారోగ్యంతో అనంతలోకాలకు వెళ్లిపోతే, ఆ కడుపుకోతను భరించడం ఎవరికైనా అసాధ్యం. అచ్చం అటువంటి మానసిక…

Read More

ఇరాన్‌తో శాంతి ఒప్పందం – అమెరికాకు అవమాన భారం

ఇరాన్‌ను లొంగదీయాలని, ధ్వంసం చేయాలని గత ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించిన ఇస్రాయెల్, అమెరికా చివరకు అవమానకరమైన పరిస్థితిలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం చేసు కోవలసి వచ్చింది. ఈ ఒప్పందం కుదిర్చింది పాకిస్థాన్ గనక విశ్వగురువు అని చెప్పుకుంటున్న భారత్ కూడా అవమానం భరించవలసి వచ్చింది. ఈ ఒప్పందంపై వచ్చే 19న స్విట్జర్లాండ్ లో రెండు పక్షాలూ సంతకం చేస్తాయట. “తీవ్రమైన చర్చలు జరిపిన తరవాత అమెరికాకు, ఇరాన్‌కు మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించడానికి…

Read More

ప్రజల సమస్యలు నా సమస్యలు గా భావిస్తా….

విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-ప్రజలు తమ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తతో వారి యొక్క పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు శుక్రవారం స్థానిక కాకాని నగర్ లో శాసనసభ్యులు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు పలువురు వినతులు సమర్పించారు ఈ సందర్భంగా పలువురు నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే ప్రతి సమస్యను సంబంధిత అధికారులు స్పష్టంగా…

Read More

Rain Alert for Andhra Pradesh | ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో 5 రోజులు వర్షాలు | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి.#aprains #farmers #apweather Source link

Read More

ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్‌ను ఆడించాల్సింది : రవిశాస్త్రి

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్ లోనైనా ఆడించాలని సూచనక్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ అరంగేట్రంపై టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించారు. సంజు శాంసన్ లేదా తిలక్ వర్మ స్థానాల్లో వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలంటూ మాజీ క్రికెటర్లు, అభిమానుల నుండి డిమాండ్లు వస్తున్న తరుణంలో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన…

Read More