AP News Updates: పెన్షనర్లకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను ఈసారి ఏప్రిల్ 1న ఇవ్వబోతోంది. ఆ రోజు బుధవారం కాబట్టి.. సచివాలయ ఉద్యోగులకు సెలవు లేదు. ఐతే.. పెన్షన్లపై తాజాగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులపై సీరియస్ అయిన ఆయన.. ఇకపై “పెన్షన్ల పంపిణీ అంశంలో రియల్ టైమ్‌ మానిటరింగ్ చేస్తానని అన్నారు. ఇది మంచి నిర్ణయమే. దీని వల్ల పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుంది. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీలో భారీ తేడా ఎందుకు…

Read More

Vizag Murder | ప్రియురాలిని ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జ్లోపెట్టిన ప్రియుడు

విశాఖపటణం జిల్లా గాజువాకలో ఒక భయంకరమైన హత్య వెలుగులోకి వచ్చింది. ఎల్వీ నగర్లో నివసించే నేవీ టెక్నీషియన్ రవీంద్ర, తన ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు. #vizag #apnews #andhrapradesh Source link

Read More

Tirumala Vasantotsavam: తిరుమలలో వసంత శోభ.. నేటి నుండి మూడు రోజుల పాటు శ్రీవారి వసంతోత్సవాలు! |

Last Updated:Mar 30, 2026 11:49 AM IST తిరుమలలో వసంతోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా. మలయప్ప స్వామి వేంచేపులు, స్నపన తిరుమంజనం, టీటీడీ ఆర్జిత సేవల రద్దుతో భక్తులకు ప్రత్యేక అనుభూతి. తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాల ఈరోజు నుండి వైభవం ప్రారంభం..! తిరుమల పుణ్యక్షేత్రం మరో మహోత్సవానికి సిద్ధమైంది. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం వేసవి తాపం నుంచి…

Read More

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద…

Read More

Success Story: తక్కువ పెట్టుబడి – ఎక్కువ ఆదాయం.. రెసిన్ ఆర్ట్ వ్యాపారంలో విజయనగరం యువతి మౌనిక సరికొత్త దారి.. |

Last Updated:Mar 30, 2026 12:40 PM IST విజయనగరం తోటపాలెం మౌనిక రెసిన్ ఆర్ట్ తో కస్టమైజ్డ్ డిజైనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసి Instagram ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. + తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే స్వయం ఉపాధి విజయనగరం పట్టణంలోని తోటపాలెం చెందిన మౌనిక స్వయం ఉపాధిలో కొత్త దారిని చూపిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది. ఇంటి వద్దే ఉంటూ రెసిన్ ఆర్ట్‌తో విభిన్నమైన డిజైనింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసి…

Read More

టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం కు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు

విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలోని టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో 44 ఏళ్ల రాజకీయ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న టిడిపి నాయకులకు కార్యకర్తలకు వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో నిలిచి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తున్న సాగుతున్న ఈ…

Read More

Vadapalli Temple: కోనసీమ తిరుపతిలో కోలాహలం.. అంగరంగ వైభవంగా వాడపల్లి వేంకటేశ్వరుని రథోత్సవం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 30, 2026 2:18 PM IST వాడపల్లి వెంకటేశ్వర స్వామి రథోత్సవం, కళ్యాణ మహోత్సవం పూరీ మహాక్షేత్రాన్ని తలపిస్తూ లక్షలాది భక్తులతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. + వాడపల్లి రథోత్సవం ఘనంగా కళ్యాణం ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి రథోత్సవం కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పూరీ మహాక్షేత్రాన్ని తలపించే విధంగా ఈ ఏడాది వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం విశేష భరితంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అనంతరం…

Read More

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి…

Read More

Maoist Leader Chelluri Narayana Rao Surrender | లొంగిపోయిన మావోయిస్టు నారాయణ రావు

మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏవోబీ రాష్ట్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్న చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీపుల్స్ వార్లో అంచెలంచెలుగా ఎదిగి.. పలు హోదాల్లో నారాయణరావు పనిచేశారు.#ChelluriNarayanaRao #appolice #andhrapradesh Source link

Read More

వాటర్ స్పోర్ట్స్ జిల్లా సాయి ఎంపికలు..

జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం;; వాటర్ స్పోర్ట్స్ జిల్లా స్థాయి ఎన్నికలు పుట్టపర్తి లోని సాయి ఆక్వా బోటింగ్ చిత్రావతి నది వద్ద ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. వారు మాట్లాడుతూ అండర్- 15 సబ్ జూనియర్, అండర్- 18 జూనియర్ విభాగాల్లో జరిగే పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు ఏప్రిల్ 11 నుంచి 12వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి వాటర్…

Read More