చైనా రోబో డాగ్ కొని తామే అభివృద్ధి చేశామని ఏఐ సదస్సులో యూనివర్సిటీ చీటింగ్

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో బయటపడ్డ మోసం గల్గోటియాస్‌ యూనివర్సిటీని సదస్సు నుంచి బహిష్కరించిన నిర్వాహకులుకేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ ఇంపాక్ట్్ణ సదస్సులో ఓ యూనివర్సిటీ నిర్వాకంతో కలకలం రేగింది. చైనాకు చెందిన రోబో డాగ్‌ ను తమ ఆవిష్కరణగా ప్రదర్శించడమే ఈ కలకలానికి కారణం. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన గల్గోటియాస్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ఈ రోబోట్ వీడియోలు వైరల్ కాగా.. చైనాకు చెందిన…

Read More

కొట్టి చంపడం పోలీసుల విధి కాదు

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పుఇండోర్: నిందితులను కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల ‘అధికారిక విధి’ కాదని కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇదే క్రమంలో నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇండోర్ జిల్లా కోర్టు ఉద్యోగి పంకజ్ వైష్ణవ్ కస్టోడియల్ డెత్ కేసులో పోలీసుల పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ గజేంద్ర సింగ్ సంచలన ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా…

Read More

విద్యార్థులకు గవర్నర్ సలహా.. రాజకీయాలకు దూరంగా ఉండండి, లక్ష్యాలపై దృష్టి పెట్టండి..! Andhra University centenary celebrations. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 9:36 PM IST ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, Sir C.R. Reddy నుంచి C.V. Raman వరకు వారసత్వం, NAAC A++ తో జాతీయ గర్వం. వందేళ్ల వైభవానికి నిరుపమాన ప్రగతికి నిదర్శనం ఆంధ్ర విశ్వవిద్యాలయం..! వందేళ్ల వైభవాన్ని, నిరుపమాన ప్రగతిని సొంతం చేసుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం…

Read More

గెలిచామన్న ట్రంప్…కేవలం భ్రమ మాత్రమేనన్న ఇరాన్

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దాదాపుగా నిర్మూలించామని, యుద్ధ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి కేవలం భ్రమ మాత్రమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా ఆయన అమెరికా తీరును వియత్నాం యుద్ధంతో పోల్చారు. 1960లలో వియత్నాంలో…

Read More

Tirumala Temple: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో నకిలీ ఆధార్‌లకు చెక్.. టీటీడీ సరికొత్త సాంకేతిక విప్లవం! |

Last Updated:Apr 04, 2026 7:35 AM IST తిరుమల తిరుపతి దేవస్థానం ఆధార్ రియల్ టైమ్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో టికెట్లు, గదుల కేటాయింపులో దళారులను అరికట్టి భక్తులకు సమాన అవకాశాలు కల్పించనుంది News18 ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, మధ్యవర్తుల ఆగడాలను అరికట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సాంకేతికతను ఆశ్రయిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి ఆర్జిత సేవలు,…

Read More

విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం

పదో తరగతి టాపర్లకు విమాన ప్రయాణం చేయించిన ఎమ్మెల్యే సౌమ్యకలలకు రెక్కలు పేరుతో వినూత్న కార్యక్రమంప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి వారి కలను నిజం చేశారు.కలలకు రెక్కలు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, నందిగామ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల…

Read More

ఘనంగా నర్సస్ డే వేడుకలు..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సస్ డే వేడుకలు ఆసుపత్రిలోని హెడ్నర్స్, నర్సుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ తో పాటు వైద్యులు, హెడ్ నర్సరీ, సిస్టర్లు ఫ్లోరెన్స్ నైటాంగిల్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సూపర్డెంట్, వైద్యులు, హెడ్ నర్సుమాట్లాడుతూ రోగులు యొక్క ఆరోగ్యానికి నర్సులు ఎంతో కృషి చేస్తూ వారి జీవన…

Read More

Tomato Rates Collapse | కుప్పకూలిన టమాటా ధరలు.. కిలో రూ.8 మాత్రమే | #local18V

టమాటా ధరలు రోజురోజుకు పడిపోతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఎర్రబంగారంగా భావించిన టమాటా ఇప్పుడు కిలోకు రూ.8 లోపే విక్రయమవుతోంది. రైతు బజార్లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్నిచోట్ల కిలో టమాటా రూ.5కే కాకుండా అంతకంటే తక్కువ ధరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. అధిక ఉత్పత్తి, మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ధరలు కుప్పకూలాయి.#TomatoPrices #vizag #vizag Source link

Read More

Adulterated Milk: అక్కడ టీ తాగుదామంటే భయం.. ఇలాగైతే ఛాయ్ దుకాణాలు బంద్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 26, 2026 2:12 PM IST Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే ప్రజలు భయందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యం రద్దీగాఉండే అనేక టాప్ మోస్ట్ టీ సెంటర్‌లు సైతం కస్టమర్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. + Adulterated milk Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే…

Read More

Rayalaseema Famous Food | రాయలసీమలో వైరల్ అవుతున్న గుంత ఆమ్లెట్! | #local18V

రాయలసీమ అనగానే మసాలా కారమే గుర్తుకు వస్తాయి అందులోనూ ప్రత్యేకంగా వంటల్లో అధికంగా వేస్తుంటారు మసాలాలు రాయలసీమలో. అయితే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో చాలా ఫేమస్ అయిన గుంత ఆమ్లెట్ అది కూడా బొగ్గుల మీద వేసే ఆమ్లెట్ ని లోకల్ 18 మీ ముందుకు తెస్తోంది… శ్రీ సత్యసాయి జిల్లా కుటాగుల ప్రాంతానికి చెందిన సాదిక్ అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా సాయంత్రం సమయాలలో బొగ్గుల మీద వేసే గుంత ఆమ్లెట్లు అమ్ముతూ ఉపాధి…

Read More