బెంగాల్ ముర్షిదాబాద్‌లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నవడా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబు విసిరినట్లు సమాచారం.ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఓటర్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. పోలింగ్‌కు ముందు రాత్రి రాయ్‌పూర్ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలుఈ…

Read More

Online Games: ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. కన్నవారిని పొట్టనబెట్టుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 28, 2026 8:03 AM IST రియాద్‌లో గాలి రవి, గాలి శ్రీదేవి దంపతులను యెజ్ర ప్రభాకర్ ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనంతో హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు ప్రవాసీయులను షాక్‌కు గురిచేసింది. News18 నేటి కాలంలో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో వ్యసనంగా మారి ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఒక యువకుడు, తనను మందలించారనే కోపంతో కన్నతల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపడమే కాకుండా, ఆపై…

Read More

Top 10 News: గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ పది వార్తలు మీకోసం

ఏపీ కేబినెట్ ఖర్చు తగ్గింపు చర్యలు, కేటీఆర్ కు ఏసీబీ సమన్లు, యూపీ వానల్లో 89 మృతి, ఏపీ తెలంగాణలో వర్షాలు, అలీ హిందువులకు క్షమాపణ, రామ్ దర్శకుడిగా మారనున్నట్టు సమాచారం. Source link

Read More

AP News Updates: ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులో వడ్డీ మాఫీ గడువు పెంపు! |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేవారికి విధించే వడ్డీని 50 శాతం మాఫీ చేస్తోంది. ఈ గడువు మార్చి 31తో ముగియగా.. ఇంకా చాలా మంది బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచుతూ జీవో జారీ చేసింది. అందువల్ల ఏప్రిల్ 30లోపు బకాయిలు చెల్లించే వారిపై పడే వడ్డీలో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం ఉపయోగించుకోవాలనీ, మళ్లీ గడువు పెంపు ఉండదని ప్రభుత్వం తెలిపింది. ఇవాళ…

Read More

నేపాల్‌లో 65 శాతం పోలింగ్ – Visalaandhra

ఎన్నికలు ప్రశాంతంఖాట్మండు: నేపాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం ఉదయం 7 గంటలకు 165 నియోజకవర్గాల్లో గట్టి బందోబస్తుతో ఓటింగ్ మొదలైంది. గతేడాది ఓలీ ప్రభుత్వాన్ని కూల్చిన జెన్‌జీ ఆందోళన తర్వాత జరిగిన ఎన్నిక కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి 1,823,824 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య పది శాతంగా పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. క్యూలైన్లలో ఉన్న చివరి…

Read More

ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక సందడి

హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా కెమెరాల కంటపడ్డారు. పెళ్లయిన మరుసటి రోజు ఈ నూతన వధూవరులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై సందడి చేశారు. కొత్త పెళ్లికూతురుగా రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో రాజసంగా కనిపించారు. గురువారం పెళ్లి వేడుకల అనంతరం మరుసటి రోజే ఈ కొత్త జంట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ…

Read More

భారత్ పోర్టులు అమెరికా వినియోగించుకోలేదు

– కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడి న్యూదిల్లీ : ఇరాన్ పై దాడి కోసం భారత కోర్టులను అమెరికా వినియోగించుకుంటుందని అమెరికా మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ నిరాధార వార్తలంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. యూ ఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రేగోర్ అమెరికా మీడియా ఛానల్ లో మాట్లాడుతూ… తమ బేస్…

Read More

Job Mela 2026: ఆ జిల్లాలో ఉద్యోగాల జాతర.. జాబ్ ఆఫర్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు

Job Mela 2026: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ ఏపీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి శిక్షణ సంస్థ ,మోడల్ కెరీర్ సెంటర్ విజయనగరం సంయుక్తంగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఇవిగో. Source link

Read More

మహిళా రిజర్వేషన్ మార్గదర్శి

భారత రాజకీయాల్లో మహిళల హక్కుల కోసం అంకితభావంతో పోరాడిన నేతల్లో గీతా ముఖర్జీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. 1996 సెప్టెంబర్ 12న మహిళలకు లోక్‌సభ , రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1996 లో అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేళపెట్టి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ…

Read More

Afghan Boy & Indian Girl Love Story | ఆఫ్గానిస్తాన్ అబ్బాయి రాయలసీమ అమ్మాయి ప్రేమకథ | #local18V

ఆఫ్ఘనిస్తాన్ వజ్రాల వ్యాపారి మోహియర్ రాయలసీమ అమ్మాయి చంద్రవదన 600 సంవత్సరాల క్రితం జరిగిన లవ్ స్టోరీ లోకల్ 18 మీ ముందుకు తీసుకువస్తోంది. #InternationalLoveStory #Afghanistan #Rayalaseema Source link

Read More