ఆహార భద్రత డొల్ల! – Visalaandhra

. ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్ల చెలగాటం. మామూళ్ల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు. 28వ స్థానానికి దిగజారిన ఏపీ ర్యాంకింగ్. ఎఫఎసఓలు, ఏఎఫ్‌సీలు విజిటింగ్‌లకే పరిమితం. 30 శాతం లైసెన్సులు లేకుండానే వ్యాపారం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో ఆహార భద్రత వ్యవస్థ అపహాస్యమవుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్లను కట్టడి చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాల్లో నాణ్యతలేని పదార్థాల వాడకం విచ్చలవిడిగా పెరుగుతుంటే, ఫుడ్ సేఫ్టీ అధికారులు…

Read More

Assembly Elections 2026 Voting Live: పోలింగ్ ప్రారంభం.. అసోం, కేరళ, పుదుచ్చేరిలో గెలుపెవరిది? తేల్చనున్న 5.24 కోట్ల ఓటర్లు |

హైదరాబాద్: అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు ఒకే దశలో పోలింగ్ ఉంది. అసోంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 కలిపి మొత్తం 296 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 5.24 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం సురక్షితమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఈ ఎన్నికల్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే…..

Read More

అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఒక అగ్నిపరీక్షగా మారనున్నాయి. తమిళనాడు, పశ్చిమ…

Read More

Maila Cyclone: అరి వీర భయంకరంగా మైలా తుపాను.. ఏపీ, తెలంగాణకు ఉరుములతో వర్షాలు!

Maila Cyclone: పసిఫిక్‌ మహా సముద్రంలో మైలా తుపాను భయంకర రూపం సంతరించుకుంది. ఐతే.. దాని ప్రభావం భారత్‌పై ప్రస్తుతానికి లేదు! కానీ ఏప్రిల్ 9న ఏపీ-తెలంగాణలో ఉరుముల వర్షాలు, హీట్‌వేవ్ అలర్ట్ ఉంది. వివరాలు తెలుసుకుందాం. Source link

Read More

లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో లూలు గ్రూపుకు భూముల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని ఆర్‌టీసీ స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో లూలు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట ఆర్‌టీసీ డిపోకు…

Read More

Mounika Murder Case Twist: గాజువాకలో మౌనిక హత్య కేసు మరో సంచలనం.. అసలు మ్యాటర్‌తో పోలీసులు షాక్.. సీసీటీవీ ఫుటేజీలో వీడియోలు… | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 5:51 AM IST తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాజువాకలో మౌనిక హత్య కేసులు ఒక్కో నిజం బయటకి వస్తుంది. తాజాగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన విషయం అందరికి షాక్‌కు గురి చేస్తుంది.. Visakhapatnam Gajuwaka Murder Case Twist Shocking Revelations in Mounika Case CCTV Clues Expose Truth విశాఖపట్నం గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసు రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో…

Read More

అమరావతికి మరో కీలక ప్రాజెక్టు – Visalaandhra

కేంద్ర కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణంరూ.2,534 కోట్లతో కార్యాలయాలు, నివాస భవనాలు22.53 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణం చేపడుతున్న తరహాలోనే… అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌ను…

Read More

Weather Update: రాష్ట్రంలో మరో ద్రోణి ఎఫెక్ట్.. ఈదురు గాలులతో భారీ ఆకాల వర్షం..

ద్రోణి ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో వాతావరణం మారే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. Source link

Read More

ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం

. పోర్టు కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు. గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి. ఈవీ బస్సుల వినియోగం పెంచుదాం. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు,…

Read More

Thursday: గురువారం సాయిబాబాని ఎందుకు పూజిస్తారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

గురువారం శిర్డీ సాయిబాబా భక్తులకు ప్రత్యేక రోజు, విశాఖపట్నం ఆలయాల్లో భారీ రద్దీ, ఉపవాసాలు, సాయి సచ్చరిత్ర పఠనం, పసుపు దుస్తులు, దానం వంటి ఆచారాలు విస్తృతం Source link

Read More