Ramzan Special Huge Demand for Attars | రంజాన్ స్పెషల్.. అత్తర్లకు ఫుల్ క్రేజ్! | #local18V

రంజాన్ పండుగ సమీపించడంతో అత్తర్ల మార్కెట్ సందడిగా మారింది. ముఖ్యంగా విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ అత్తర్లకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. రంజాన్ మాసం ప్రారంభమయ్యిందంటే అత్తర్లకు మంచి డిమాండ్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.#ramzan #Fragrance #vizag Source link

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

Last Updated:May 16, 2026 7:38 PM IST సీఎం చంద్రబాబు మూడో, నాలుగో బిడ్డలకు నగదు ప్రోత్సాహకాలు, బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు, పెట్రోల్ ధరల పెరుగుదల, పాక్, తైవాన్, మోదీ విదేశీ పర్యటనలపై కీలక వ్యాఖ్యలు. News18 పిల్లల్ని కనేవారికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని చూడటమే తన ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలు భారం కాదు దేశానికి నిజమైన సంపద అని ఆయన…

Read More

Development Works: శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పర్వం.. రూ. 3,369 కోట్లతో మారుతున్న రూపురేఖలు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 13, 2026 1:37 PM IST శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధి కోసం రూ. 3,369 కోట్లతో ప్రాజెక్టులు వేగవంతం. కలెక్టర్ శ్యాం ప్రసాద్ నేతృత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, పాడి రైతుల ఆదాయం పెంపు. రూ..3369 కోట్లతో శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పనులు… శ్రీ సత్య సాయి జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాల మెరుగుదల, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా…

Read More

Sri Talupulamma Temple: సండే స్పెషల్ టెంపుల్.. నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా..? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 05, 2026 9:24 AM IST Sri Talupulamma Temple: ఆ అడవి కొండలపై జగత్ జ్జనని లలిత స్వరూపిణి అయిన శ్రీతలుపులమ్మ అమ్మవారు కొన్నివందల సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిశారు. కానీ అక్కడ అమ్మవారిని ఆరాధించేందుకు దర్శించేందుకు అధిక సంఖ్యలో ఆదివారం మాత్రమే చేరుకుంటూ ఉంటారు. + Sri Talupulamma Temple Sri Talupulamma Ammavari Temple: ఆ అడవి కొండలపై జగత్ జ్జనని లలిత స్వరూపిణి అయిన శ్రీతలుపులమ్మ అమ్మవారు కొన్నివందల…

Read More

కళ్యాణదుర్గంలో చిరుతల సంచారం… స్థానికులలో భయాందోళనలు

విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్: పట్టణంలోని ముదిగల్లు రోడ్‌లో, కంకర మిషన్ ఎదుట ఉన్న కొండ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అక్కడ రెండు చిరుతలను గమనించినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండి, జనసంచారం ఎక్కువగా ఉండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొండకు ఆనుకుని ఇళ్లు ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, చిరుతలను పట్టుకుని దట్టమైన అడవుల్లో…

Read More

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 రోజుల్లో 4,32,213 మంది దర్శనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండల తీవ్రత నుండి ఉపశమనం.. ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్లు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో టీటీడీ ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తులు కాళ్లు కాలకుండా, నేల వేడి నుండి రక్షణ కల్పించేందుకు నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయించారు. వీటితో పాటు, బాటగంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న క్యూ లైన్లలో…

Read More

యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి..యూఏఈకి అమెరికన్ ఆర్థికవేత్త తీవ్ర హెచ్చరిక

ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ యూఏఈ యుద్ధంలో పాలుపంచుకుంటే, పర్యాటక స్వర్గధామాలైన దుబాయ్, అబుదాబి నగరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నగరాలు కేవలం విలాసవంతమైన పర్యాటక కేంద్రాలే తప్ప, పటిష్ఠమైన సైనిక రక్షణ వ్యవస్థలు కలిగిన ప్రాంతాలు కావని గుర్తుచేశారు. యూఏఈ అనవసరంగా ఓ చిక్కుముడిలో పడిందని సాక్స్ విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో జతకట్టడం ద్వారా ఆ…

Read More

బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగాల్ బొగ్గు అవినీతి వ్యవహారానికి సంబంధించిన అక్రమ ధన లావాదేవీల కేసులో భాగంగా సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఆయనను ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ నిరోధక చట్ట న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది….

Read More

INS Taragiri: భారత నౌకాదళానికి కొత్త వీరుడు. నౌకాదళంలోకి తారాగిరి స్టెల్త్ ఫ్రిగేట్ సూపర్ వార్‌షిప్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవాళ విశాఖపట్నంలోని నౌకాదళ బేస్‌లో జరిగే ఘనమైన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది దేశ మారిటైమ్ సార్వభౌమత్వానికి బలమైన సంకేతం అని పీఐబీ తన ప్రకటనలో తెలిపింది. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) ముంబైలో నిర్మించిన ఈ నౌక.. 75 శాతం స్వదేశీ సాంకేతికతతో తయారైంది. 200కి పైగా MSMEలు దీని నిర్మాణంలో పాల్గొన్నాయి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’కు మరో ఉదాహరణగా నిలుస్తోంది. తారాగిరి ఎలాంటి…

Read More

Gold and Silver Prices: బంగారం పైపైకి, వెండి కిందకి.. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంతో తెలుసా? |

ప్రస్తుతం విజయవాడ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర సుమారు రూ.1,62,590 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న దీని రేటు రూ.1,61,350గా ఉండేది. ఈరోజు సుమారు రూ.1100లకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,700 వద్దకు చేరుకుంది. నిన్న దీని ధర రూ.1,47,900గా ఉండేది. ఇప్పుడు సుమారు రూ.800లు పెరిగింది. అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,340గా నమోదైంది. నిన్న రూ.1,21,010గా ఉంది. ఇప్పుడు…

Read More