ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్‌ పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 62.76 లక్షల మందికి రూ. 2725 కోట్ల విడుదలకొత్తగా 8,977 మందికి కూడా ఈ నెల నుంచే పెన్షన్ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించే వార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక…

Read More

Gas Burner Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్ నల్లగా మారిందా..? కేవలం రూ. 10 ఖర్చుతో మీ స్టౌవ్ మెరిసేలా చేసుకోండి

Gas Burner Cleaning Method: పండగలు, వేడుకల సమయంలో అనేక రకాల వంటకాలు వండటం వల్ల గ్యాస్ బర్నర్లు చాలా మురికిగా మారుతాయి. మసి మరమ్మత్తు చేయలేని విధంగా పేరుకుపోతుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు ఉపయోగించండి. కేవలం 10 రూపాయలతో శుభ్రంగా మారతాయి. Source link

Read More

Milk Adulteration: కల్తీ పాలతో అనురియా సమస్య.. ఇదేంటి? లక్షణాలేంటి? రాకుండా ఏం చెయ్యాలి? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 25, 2026 9:24 AM IST Milk Adulteration: ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతున్న కల్తీ పాల కేసుల్లో బాధితులకు అనురియా సమస్య వస్తోంది. ఇది ఎలాంటిది? దీనికీ కిడ్నీలకూ ఉన్న సంబంధమేంటి? ఈ సమస్య రాకుండా ఏం చెయ్యాలో తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం తూర్పు గోదావరి జిల్లా.. రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల అనూరియా వ్యాధితో కిడ్నీ దెబ్బతిని మృతి చెందిన వారి సంఖ్య ఐదుకి చేరింది. వీరిలో నలుగురు వృద్ధులు కాగా.. ఒకరు 6…

Read More

Gold and Silver Prices: బంగారం పైపైకి, వెండి కిందకి.. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంతో తెలుసా? |

ప్రస్తుతం విజయవాడ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర సుమారు రూ.1,62,590 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న దీని రేటు రూ.1,61,350గా ఉండేది. ఈరోజు సుమారు రూ.1100లకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,700 వద్దకు చేరుకుంది. నిన్న దీని ధర రూ.1,47,900గా ఉండేది. ఇప్పుడు సుమారు రూ.800లు పెరిగింది. అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,340గా నమోదైంది. నిన్న రూ.1,21,010గా ఉంది. ఇప్పుడు…

Read More

శ్రీకాకుళంలో డయేరియా కలకలం.. 25 మంది ఆసుపత్రుల్లో, ఒకరి మృతి..! Diarrhea outbreak in Srikakulam 25 cases reported one dead. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 24, 2026 4:49 PM IST శ్రీకాకుళం మేదర వీధి, గోల్కొండ రేవు రోడ్, దమ్మల వీధి, మంగువారి తోటల్లో డయేరియా వ్యాప్తి, 25 కేసులు, సురేష్ మృతి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలన. + ప్రజలకు హెచ్చరిక  పరిశుభ్రత పాటించండి, లక్షణాలు ఉంటే వెంటనే వైద్యం పొందండి శ్రీకాకుళం పట్టణంలో గత రెండు రోజులుగా డయేరియా వ్యాధి ప్రబలడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మేదర వీధి, గోల్కొండ రేవు…

Read More

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ

తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన నలుగురు సీనియర్ నాయకులు జనజీవనంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్‌ దేవ్‌జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (సీసీఎం) మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు…

Read More

Visakhapatnam: కైలాసగిరి కొండపై సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా 65 అడుగుల త్రిశూలం.. ఓపెనింగ్ ఎప్పుడంటే |

విశాఖపట్నం అంటే అందమైన సముద్రతీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న అద్భుతమైన నగరంగా భావిస్తారు. ఈ సుందరసాగర తీరంలో ఎన్నో అందాలు, చూడాల్సిన ప్రదేశాలు పర్యాటకుల్ని, నగరవాసుల్ని నిత్యం ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న పర్యాటక ప్రదేశాలతో పాటు మరొకటి కొత్తగా చేరింది. అందులో ఒకటి కైలాసగిరి. కైలాసగిరిపై మరో ఆకర్షణకు సిద్దమవుతోంది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్వే, స్కై సైక్లింగ్, జిప్స్నర్ పర్యా టకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. Source link

Read More

తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’ హవా మొదలుకాబోతోందా?

తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త చెప్పబోతున్నా అంటూ శశికళ కీలక వ్యాఖ్యలు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలుతమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’ హవా మొదలుకాబోతోందా? ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. తమిళనాడుమాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ త్వరలో కొత్తపార్టీ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె.. ‘తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త…

Read More

కోర్టుకు బాంబు బెదిరింపు.. మెయిల్‌తో కలకలం.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ ట్విస్ట్..! Bomb threat at Kadiri court police say it is fake | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 24, 2026 8:11 PM IST శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం, ఫేక్ సమాచారం అని నిర్ధారణ, పోలీసులు భద్రతా చర్యలు, సైబర్ నిఘా కట్టుదిట్టం. + సత్యసాయి జిల్లాలో బాంబు  కలకలం…. ఇటీవల కాలంలో న్యాయస్థానాలు, విమానాశ్రయాలు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు ఉందని.. కదిరి…

Read More

మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారం

విశాలాంధ్ర, ఉరవకొండ (అంతపురం జిల్లా) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మరియు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసుల కృషి వల్ల ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో కొలిమి లేఔట్ పయ్యావుల కాలనీ ఒకటిలో తాగునీటి సమస్య పరిష్కారమైనట్లు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు పీఏసీ చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవాలయం చైర్మన్ రేగటి నాగరాజు, ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం పయ్యావుల…

Read More