ఉమ్మడి పౌర స్మృతి సందడి – Visalaandhra

ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడానికి గుజరాత్ శాసనసభలో బుధవారం బిల్లు ప్రతిపాదించారు. ఈ బిల్లు వివాహం, విడాకులు, వారసత్వం, పెళ్లి చేసుకోకుండానే స్త్రీ పురుషుల సహజీవనం లాంటి అంశాలలో ఏక రీతి తీసుకురావడానికి ఉద్దేశించింది. అంటే కులం, మతం, జాతీ, స్త్రీ-పురుష భేదంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ చట్టం అమలుచేయడం గుజరాత్ బిల్లు మౌలిక లక్ష్యం. అంతకుముందు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్…

Read More

Visakhapatnam: విశాఖపై ఇరాన్-అమెరికా వార్.. గ్యాస్ కొరత.. దుకాణాలు మూసేస్తున్న చిరు వ్యాపారులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 13, 2026 7:15 AM IST గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ మేఘాలు భారత్‌లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వంట గ్యాస్ ఫిల్లింగ్ టెర్మినల్స్‌లో నాన్ డొమెస్టిక్ సిలిండర్ల (NDLC) ఉత్పత్తి, అమ్మకాలపై ఇప్పటికే కోత పడగా.. గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్…

Read More

Girl Death: తిరుపతిలో విషాదం.. రీల్స్ మోజులో 13 ఏళ్ల బాలిక దుర్మరణం! ఏం జరిగిందంటే |

Last Updated:Mar 31, 2026 9:04 AM IST తిరుపతి రాజారెడ్డి నగర్‌లో 13 ఏళ్ల పుష్ప రీల్స్ కోసం వీడియో తీయుతూ ఐదవ అంతస్తు నుంచి పడి మృతి, అలిపిరి పోలీసులు దర్యాప్తు, తల్లిదండ్రులకు సోషల్ మీడియా జాగ్రత్తల హెచ్చరిక తిరుపతి లో రీల్స్ మోజు..13 ఏళ్ల బాలిక మృతి..! ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఒక విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుత కాలంలో యువతను, చిన్న పిల్లలను పట్టిపీడిస్తున్న ‘సోషల్ మీడియా రీల్స్’ వ్యామోహం ఒక నిండు…

Read More

వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్ -బాధ్యత- పై సదస్సు

విశాఖ : వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్ –బాధ్యత- పై సదస్సు ఈ నెల 26 కళింగసీమ విద్యార్థులు- ఎస్ఎఫ్ఐ – ఏఐఎస్ఎఫ్,ఏఐడిఎస్ఓ, పిడిఎస్ఓ,ఏయు పూర్వ విద్యార్థుల నేతృత్వంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ జీవితేశ్వరరావు, పి మేఘనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.కళింగసీమ గుండెకాయ విశాఖపట్నంలో నెలకొల్పిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్లు ఏప్రిల్ 26 తో నిండిన సందర్భంగా ప్రజల పండగగా జరుపుకోవాల్సిన సందర్భం ఉందన్నారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం మద్రాస్ రాష్ట్రం లో విద్యామంత్రి గా ఉన్న అన్నెం పరశురాం…

Read More

ఐక్య ఉద్యమాలతో ఫాసిస్ట్ శక్తుల కట్టడి

కమ్యూనిజం లేని భారత్ లేదు అభ్యుదయ రచనలతో ప్రజల్లో చైతన్యం మూఢత్వం లేని సమాజం అరసం లక్ష్యంఅరసం మహాసభల్లో వక్తలు తిరుపతి : ప్రగతిశీల శక్తులు, వామపక్ష వాదులు తమ ఎజెండాలను పక్కనపెట్టి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తేనే దేశంలో ఫాసిస్ట్ శక్తులను కట్టడి చేయవచ్చునని ప్రజాస్వామ్య రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి…

Read More

తగ్గిన బంగారం ధరలు – Visalaandhra

గత రెండు రోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,52,730 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,40,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,14,550 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్…

Read More

Pawan Kalyan: AU శతాబ్ది వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం అంటే ఇంత ఇష్టమా..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 09, 2026 9:19 AM IST AU Centenary Celebrations: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి ఏం చెప్పారో తెలుసా..? Pawan Kalyan AU Centenary Celebrations: యువత ఏ ఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు. ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. మీరు ప్రభావితం అయిన భావజాలం ఈ…

Read More

చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు..

చేనేత కార్మిక సంఘం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమంలో ఆదివారం మంగళగిరిలో ధర్మవరం నియోజకవర్గ తరఫున అధిక సంఖ్యలో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరిలో వేలాదిమంది చేనేత నాయకులు,…

Read More

Murder Case: ఆరిలోవ మహిళ హత్య కేసులో విస్తుపోయే విషయాలు! 10 రోజుల పోలీసుల వేటలో దొరికిన అసలు దొంగ! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 23, 2026 7:55 PM IST ఆరిలోవ దుర్గా నగర్‌లో కాపు లక్ష్మి హత్య, దోపిడీ కేసును విశాఖపట్నం పోలీసులు పది రోజుల్లో ఛేదించి వంజరాపు శివ గంగరాజు అలియాస్ టాటా శివను అరెస్ట్ చేశారు. + వ్యసనాలు , బెట్టింగ్లో చేసిన అప్పులు తీర్చేందుకు మహిళను హత్య చేసిన యువకుడు విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించిన ఆరిలోవ మహిళ హత్య, భారీ దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి…

Read More

Adulterated Milk: రాజమండ్రిలో ప్రాణాలు తీస్తున్న కల్తీపాలు.. మృతుల కుటుంబాలకు సీఎం లక్షల రూపాయల ఆర్ధికసాయం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 23, 2026 4:53 PM IST Rajahmundry Adulterated Milk: ఏపీకి సంబంధించి సంచలనంగా మారిన రాజమండ్రి కల్తీ పాలు ఘటనకు సంబంధించి మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాజమండ్రి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీ డిఎంహెచ్‌వోతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఘటనపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. + Rajahmundry Adulterated Milk Rajahmundry Adulterated Milk: ఏపీకి సంబంధించి సంచలనంగా మారిన రాజమండ్రి కల్తీ పాలు ఘటనకు…

Read More