Headlines

హోలీ రద్దీకి చెక్.. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య స్పెషల్ రైళ్లు! పూర్తి వివరాలు ఇవే..! Special trains between Charlapalli and Brahmapur for Holi season benefit passengers | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:46 PM IST హోలీ సందర్భంగా భారత రైల్వేలు చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య 07027, 07028 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. అనేక రాష్ట్రాల ప్రయాణికులకు ఈ సేవలు సౌకర్యవంతంగా ఉంటాయి. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత రైల్వేలు కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రకటించింది. ఈ స్పెషల్ సర్వీసులు…

Read More

Telugu Live News: తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు: ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తండ్రి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మొయినాబాద్‌లో జరిగిన ఫాంహౌస్ పార్టీకి హాజరైన సందర్భంగా ఆయన డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. పోలీసులు బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి పుట్టా సుధాకర్ స్పందించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మహేష్‌కు 2021లో హార్ట్ సర్జరీ జరిగిందని, అప్పట్లో పెద్ద స్టెంట్ కూడా…

Read More

బాలయ్య సినిమాలో నయన్‌తోపాటు అనుష్క? – Visalaandhra

హైదరాబాద్: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా ఇద్దరు అందాల భామల పేర్లు వినిపి స్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా నటించిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు విజయం సాధించాయి….

Read More

జాన్వీకి ‘పెద్ది’ టీమ్ పుట్టినరోజు కానుక

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శక త్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శుక్రవారం 29వ పుట్టినరోజు జరుపుకుంటు న్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్ర పోషిస్తోంది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు తనదైన…

Read More

ఏయూ క్యాంపస్‌లో కలకలం.. విద్యార్థి సంఘాల పోటాపోటీ నినాదాలు..! Political storm at Andhra University campus student unions clash. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 6:55 PM IST Andhra University క్యాంపస్‌లో Rashtriya Swayamsevak Sangh కార్యక్రమంపై SFI, AISF, ABVP మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ, విద్యా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో రాజకీయ అలజడి కారణాలలేంటి..?? విశాఖలోని ప్రశాంత విద్యా నిలయం ఇప్పుడు రాజకీయ అలజడికి కేంద్రబిందువైంది. చారిత్రక వైభవం, మేధావుల పుట్టినిల్లు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థగా పేరుగాంచిన Andhra University క్యాంపస్‌ గత కొద్ది రోజులుగా…

Read More

Visakhapatnam: విశాఖపై ఇరాన్-అమెరికా వార్.. గ్యాస్ కొరత.. దుకాణాలు మూసేస్తున్న చిరు వ్యాపారులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 13, 2026 7:15 AM IST గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ మేఘాలు భారత్‌లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వంట గ్యాస్ ఫిల్లింగ్ టెర్మినల్స్‌లో నాన్ డొమెస్టిక్ సిలిండర్ల (NDLC) ఉత్పత్తి, అమ్మకాలపై ఇప్పటికే కోత పడగా.. గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్…

Read More

కాటేసిన కల్తీ పాలు – Visalaandhra

ఐదుకు చేరిన మృతులు ఆసుపత్రిలో 12 మందికి చికిత్స . నలుగురు చిన్నారుల ఆరోగ్యం విషమం. అనుమానితులు వైద్యులను సంప్రదించాలన్న అధికారులు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేం ద్రవరంలో కల్తీ పాల ఘటన కుటుంబాల్లో భయాందోళన రేకిత్తిస్తోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యా ప్తులో తేలింది. తాజాగా సోమవారం దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన…

Read More

AP News: గుడ్ న్యూస్.. వాట్సప్‌లో ‘హాయ్‌’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ

ఇప్పటివరకు రోగులు లేదా వారి బంధువులు ఆసుపత్రిలో ఓపీ టోకెన్‌ కోసం పూటల తరబడి క్యూలైన్‌లో నిలుస్తుండేవారు. వైద్యులను సంప్రదించిన తరువాత కూడా, మందుల కోసం మరోసారి క్యూలైన్‌లో నిలవాల్సి ఉండేది. Source link

Read More

గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం, నందికొండ కాంగ్రెస్ కైవసం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 18 వార్డులు ఉండగా 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది….

Read More

పెరగనున్న బ్రిటన్ వీసా చార్జీలు – Visalaandhra

లండన్: బ్రిటన్ స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని రకాల వీసా రుసుములు పెరగనున్నాయి. ఈ మేరకు బ్రిటన్ హోమ్ ఆఫీస్ ప్రకటించింది. దీంతో విదేశీయులపై సుమారు ఆరు శాతం నుంచి ఏడు శాతం నుంచి వరకు అదనపు ఆర్థిక భారం పడనుంది. గతంలో 524 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.65,730)గా ఉన్న విద్యార్థి వీసా రుసుము ఇప్ప్పుడు 558 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.69,814) పెరిగింది. మూడేళ్ల కాలపరిమితిగల…

Read More