ఖమేనీ మృతి.. కచ్చితంగా బదులు తీర్చుకుంటాం: ఇరాన్‌ హెచ్చరిక

సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్‌ క్యాబినెట్‌ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (IRGC)సంతాపం   తెలిపింది.  తమ సుప్రీం లీడర్‌ను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ…

Read More

Sai Baba Temple: ఆ గుడిలోని బాబా చెవిలో ఆ ‘మూడు కోరికలు’ చెబితే చాలు.. మూడు నెలల్లోనే అద్భుతం! |

ఎత్తైన కొండ, బాబావారి ఆలయం, మరొకక్క బాబా వారి స్తూపం, అంతకుమించి బాబావారి చతుర్ముఖ రూప భారీ విగ్రహం, ఆకొండ చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి గురువారం బాబావారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తూ ఉంటారు, అలా అన్న ప్రసాదం పెట్టేందుకు భక్తులు పోటీపడతారని ఇక్కడ సాయి భక్తులు చెబుతున్నారు, ప్రధానంగా బాబావారి చెవిలో మధ్యాహ్నం సమయంలో మూడు కోరికలు తెలియజేస్తే మూడు నెలలు తిరగకుండా రెండు కోరికలు ముందు తీరుతాయంటూ నిర్వాహకులు చెబుతున్నారు….

Read More

ఖామేని మృతి – Visalaandhra

అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖామేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్‌ మీడియా ధ్రువీకరించింది. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖామేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఆయన మరణించారని ఇరాన్‌ మీడియా పేర్కొంది. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఖామేనీ మృతి చెందినట్లు…

Read More

Fire Accident: హార్సిలీహిల్స్‌ అడవిలో భారీ అగ్ని ప్రమాదం.. బూడిదైన 600 ఎకరాల ఫారెస్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 01, 2026 8:12 AM IST AP News: ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సెక్షన్ పరిధిలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. దాదాపు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలో ఈ సంఘటన జరిగింది. fire Horsley Hills Forest Fire: ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సెక్షన్ పరిధిలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. దాదాపు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైంది. అన్నమయ్య జిల్లా…

Read More

జాలవాడిలో కార్డన్ సెర్చ్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో శనివారం ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో ఆపరేషన్ వజ్ర పహార్ లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడబూరు ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో, షాపుల్లో, ఇళ్లల్లో, పంట పొలాలు గంజాయి, మద్యం, గుట్కాలు, నాటుసారాపై పోలీసులు సోదాలు చేశారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ…

Read More

AP News Updates: పెన్షన్ లబ్దిదారులకు తీపి కబురు.. వారికి డబుల్ పెన్షన్ |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించిన పెన్షన్‌ను ఇవాళ ఆదివారం కావడంతో.. నిన్న ఫిబ్రవరి 28న పంపిణీ చేసింది. ఐతే.. కొంతమంది తమకు ఫిబ్రవరి నెల పెన్షన్ రాలేదని తెలిపారు. మరికొందరు జనవరి, ఫిబ్రవరి నెలల పెన్షన్ రాలేదని తెలిపారు. ఇలా పెన్షన్ మిస్సయిన వారు.. పాత పెన్షన్ గురించి అడిగారు. ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో.. సంచివాలయాల్లో.. పాత పెన్షన్లు ఇచ్చేందుకు వీలుగా టెక్నికల్ మార్పులు చేశారు. ఎవరికైతే పాత పెన్షన్లు…

Read More

గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవు

కల్తీ పాలు మృతులకు 50 లక్షలు పరిహారం ఇవ్వాలి సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో భాదితులను పరామర్శించిన సీపీఐ బృందం రాజమండ్రి : గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలని అప్పుడే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తెలిపారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఇటీవల కల్తీ పాల వల్ల ప్రమాద సందర్భంగా కిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయినా బాధితులు…

Read More

మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ – భోజనం, వసతి ఫ్రీ.. తర్వాత బ్యాంక్ లోన్ కూడా..! GMR Naired free tailoring training empowers rural women. |

ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 30 రోజులపాటు పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు. ఇందులో కుట్టు యంత్రాల వినియోగం, వివిధ రకాల దుస్తుల కటింగ్, డిజైనింగ్ విధానాలు, ఆధునిక ఫ్యాషన్ నమూనాలు, అలాగే స్వయం ఉపాధి ప్రారంభించేందుకు అవసరమైన వ్యాపార నైపుణ్యాలను ప్రాక్టికల్ మరియు థియరీ విధానాల్లో బోధించనున్నారు. శిక్షణ పూర్తయ్యే సమయానికి అభ్యర్థులు స్వతంత్రంగా టైలరింగ్ యూనిట్ ప్రారంభించే స్థాయికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. Source link

Read More

ఘనంగా సైన్స్ డే వేడుకలు

విశాలాంధ్ర-రాప్తాడు : హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీ వి.బి.ఆర్. శర్మ మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెడుతూ రూపొందించిన పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్ మరియు వినూత్నమైన టెక్నికల్ మోడల్స్‌ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.​ఈ వేడుకలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం…

Read More

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఘనారంభం.. ధ్వజారోహణంతో మొదలైన మహోత్సవాలు..! Sri Kadiri Lakshminarasimhaswami Temple 2026 Brahmotsavam begins. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 28, 2026 10:51 PM IST శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. కందికుంట వెంకటప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలు లోకకల్యాణం కోసం. + ధ్వజారోహణ కార్యక్రమం… శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు శుభారంభం పలికారు. వేద మంత్రాల మధ్య అర్చకులు…

Read More