Gold and Silver Price: పసిడి ప్రియులకు షాక్‌లు మీద షాక్‌లు.. బంగారం మరింతగా పెరిగే ఛాన్స్.. విజయవాడ ధరలు ఇవే |

స్వచ్ఛమైన బంగారంగా పేరొందిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.7,140 పెరిగి రూ.1,68,710 ధర ట్రేడ్ అవుతోంది. అదే బంగారు ఆభరణాల్లో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.6,550 పెరిగి రూ.1,54,650 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే మాత్రం రూ.5,350 పెరిగి రూ.1,26,530 వద్ద ప్రయాణం చేస్తోంది. Source link

Read More

Telangana News Updates: తెలంగాణలో వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం |

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వెంటనే.. తెలంగాణలో దివ్యాంగులకు ఊరట కలిగించేలా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆమోదం తెలిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇకపై దివ్యాంగులు కూడా ఉచిత ప్రయాణం చెయ్యవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం జవో 47ని జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగుల కోసం ఒకట్రెండు సీట్లు ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో చూసుకొని.. దివ్యాంగులు అక్కడ…

Read More

గ్రహణం వచ్చినా తలుపులు మూయరు.. ఈ ఆలయం విశేషం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!Srikalahasti temple doors open for special pujas during eclipse. |

Last Updated:Mar 01, 2026 10:04 PM IST శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలు తెరిచి రాహు–కేతు పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు గ్రహణ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. + title=గ్రహణ సమయంలో కూడా తెరిచే ఆలయం ఇదే.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు..! /> గ్రహణ సమయంలో కూడా తెరిచే ఆలయం ఇదే.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు..! గ్రహణ సమయం అంటే సాధారణంగా దేవాలయాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. సూతక కాలం…

Read More

మస్కిటో కాయిల్స్ అవసరం లేదు.. ఇంట్లో ఈ మొక్కలు పెంచితే దోమలు పారిపోతాయి..!

దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తాయి. రసాయనాలు హానికరం. తులసి, వేప, యూకలిప్టస్ వంటి మొక్కలు దోమలను నివారించడంలో సహాయపడతాయి. Source link

Read More

మొబైల్‌కు దూరంగా పిల్లలు.. పార్క్‌ల వైపు పరుగులు.. విజయనగరంలో కొత్త ట్రెండ్..! |

Last Updated:Mar 01, 2026 8:31 PM IST నెహ్రూ పార్క్, మహిళా పార్క్‌లు విజయనగరం పట్టణంలో చిన్నారులు, యువత, పెద్దలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆనందభరిత వాతావరణాన్ని అందిస్తున్నాయి. + వీకెండ్ లో పిల్లలతో సరదాగా గడిపేందుకు ఇవే బెస్ట్ ప్లేసులు విజయనగరంలో.. విజయనగరం పట్టణ నడిబొడ్డున ఉన్న నెహ్రూ పార్క్, మహిళా పార్క్‌లు ప్రస్తుతం చిన్నారులు, యువత, పెద్దలకు వినోదం–విశ్రాంతి కలిగించే ప్రధాన కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో, వీకెండ్ రోజుల్లో ఈ పార్కులు…

Read More

అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు…

Read More

చిన్నారుల నాట్యానికి నంది పురస్కారం.. శ్రీకాకుళం అకాడమీ ఘనత..! Rajyashyamal Dance Academy students win Nandi Puraskaram. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 01, 2026 6:07 PM IST రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ శిష్యబృందం “శివోహం”లో అద్భుత నృత్యం చేసి నంది పురస్కారం సాధించింది. లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వం, చిన్నారుల ప్రతిభకు ప్రశంసలు లభించాయి. + విద్యార్థుల ప్రతిభ అదుర్స్  రాష్ట్ర వేదికపై మెరిసిన రాజ్యశ్యామల శిష్యులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ మరోసారి తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. గురువు లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతున్న…

Read More

దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న పీవీ సింధు

న్యూదిల్లీ:భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ఆమె ఇంగ్లాండ్‌ వెళ్తోంది. పశ్చిమాసియాలో ఉద్త్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది. ‘‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులను రద్దు చేశారు’’ అని సింధు సోషల్‌ మీడియాలో పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్‌ శనివారం ఇరాన్‌పై దాడికి దిగాయి. గల్ఫ్‌ ప్రాంతంలో గగనతలాన్ని మూసి వేయడంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీనితో…

Read More

Tourism Package: హైదరాబాద్ టు అరకు తక్కువ ధరకే.. సూపర్ ప్యాకేజీ గురూ.. అస్సలు మిస్ కావొద్దు.. వివరాలు ఇవిగో |

తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తున్న హైదరాబాద్ – వైజాగ్ – అరకు టూర్ ప్యాకేజీలో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.7,500గా నిర్ణయించారు. అదే, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ.600 చెల్లించాలి. ఈ జర్నీ మొత్తం నాన్ ఏసీ వెహికల్ లోనే ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత విశాఖపట్టణంలో ఏసీ హోటల్‌లోనూ, అరకులో నాన్ ఏసీ హోటల్‌లోనూ స్టే కల్పిస్తారు. వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు కూడా కవర్ చేయవచ్చు. ఫుడ్, ఎంట్రీ టికెట్స్,…

Read More

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ విహారయాత్ర.

తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం పవిత్ర తిరుమల క్షేత్రాన్ని సందర్శించి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో సహా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు వేదమంత్రాలతో ఆయనకు స్వాగతం పలికారు. జస్టిస్ సూర్యకాంత్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం చేసుకుని, దేశ శ్రేయస్సు, ప్రజల సౌభాగ్యం కోసం…

Read More