Headlines

దూరపు విద్య పేరిట దందా..? ఆ జిల్లాలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల వసూళ్లు అంటూ ఆరోపణలు..! Distance education misuse in AP Serious allegations against teachers. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 07, 2026 10:39 AM IST విజయవాడ సమీపంలో విద్యార్థి ఉపాధ్యాయుడిని కొట్టిన ఘటనపై చర్చలు జరుగుతున్నాయి. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల్లో ఉపాధ్యాయులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. + ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల దోపిడీ పరీక్షల పేరుతో కోట్ల రూపాయల వసూల్?  ఏపీలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య జరిగిన ఘర్షణలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో మరో వివాదం విద్యా వ్యవస్థను కుదిపేస్తోంది. విజయవాడ సమీపంలో రెండు రోజుల క్రితం…

Read More

బూమ్రాను ఎదుర్కోవడం కష్టం

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్`2026 ఫైనల్‌కు భారత జట్టు చేరడం వెనుక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఎలా దోహద పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుమ్రా వేసిన ప్రతి ఓవర్ టీమిండియాకు కలిసి వచ్చింది. కష్ట కాలల్లో జట్టును ఆదుకోవడం అతడికి కొత్తేం కాదు. అయితే.. తాజాగా బుమ్రా బౌలింగ్‌పై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాప్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా టీమిండియాలో ఉండటం ఎంత అదృష్టమో భారత్‌కు అర్థం కావడం…

Read More

AP WDCW Jobs 2026: శ్రీకాకుళం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. 13 పోస్టులు, రూ.34,000 జీతం! | జాబ్స్ & ఎడ్యుకేషన్

ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్ బేసిస్) ఉంటాయి. మహిళా సంక్షేమం, హింస బాధితులకు సహాయం వంటి సామాజిక సేవల్లో పనిచేయాలనుకునే వారికి ఇది గొప్ప ఛాన్స్ అని శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్‌సైట్ srikakulam.ap.gov.in, Marchలో సమాచారం ఇచ్చింది. ఎందుకు ఈ ఉద్యోగాలు ముఖ్యం? మహిళలకు ఎలాంటి ప్రయోజనం? వన్ స్టాప్ సెంటర్ అంటే ఏమిటో చూద్దాం. ఇది మహిళలపై హింస, లైంగిక దాడుల బాధితులకు ఒకే చోట వైద్యం, చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, ఆశ్రయం…

Read More

టీమిండియా నుండి ఒకే ఒక్కడు – Visalaandhra

‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ రేసులో సంజూ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్‌లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట’ షార్ట్‌లిస్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి…

Read More

Vijayawada: విజయవాడలో డ్రగ్స్ కలకలం.. బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి.. నలుగురు నిందితుల అరెస్ట్, 16 గ్రాముల MDMA స్వాధీనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 7:03 AM IST బెంగళూరు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి, ఇక్కడ చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 16 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేగింది. యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు…

Read More

పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్? – Visalaandhra

హైదరాబాద్: మాస్, యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు వేయబోతున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 8న ఆయన నిశ్చితార్థం జరగనుంది. గత కొన్నేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్, పెద్దల అంగీకారంతో ఇప్పుడు తన బంధాన్ని అధికారికం చేసుకోబోతు న్నారు. కాగా ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహి తుల సమక్షంలోనే చాలా ప్రైవేట్‌గా…

Read More

GVMC: పన్ను కట్టలేదో జప్తు ఖాయం.. బకాయిదారులపై జీవీఎంసీ కోరడా.. మార్చి 31లోపు క్లియర్ చేసుకోవాల్సిందే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 7:19 AM IST ముఖ్యంగా ఆస్తి పన్ను (Property Tax) చెల్లించకుండా మొండికేస్తున్న బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించని వారి ఆస్తులను జప్తు చేసేందుకు రెవెన్యూ విభాగం రంగంలోకి దిగింది. ప్రతీకాత్మక చిత్రం GVMC: ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఆస్తి…

Read More

జాన్వీకి ‘పెద్ది’ టీమ్ పుట్టినరోజు కానుక

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శక త్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శుక్రవారం 29వ పుట్టినరోజు జరుపుకుంటు న్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్ర పోషిస్తోంది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు తనదైన…

Read More

AP News Updates: ఏపీ ప్రజలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు.. సీఎం చంద్రబాబు ప్రకటన |

పథకాలకు సంబంధించి ప్రతీ కుటుంబానికీ రకరకాల కార్డులు కాకుండా.. కుటుంబం మొత్తానికీ ఒకటే స్మార్ట్ కార్డు ఉండేలా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పుడు ఒక్కో పథకానికీ ఒక్కో కార్డు అవసరం ఉండదు అన్నారు. ఒకే స్మార్ట్ ఫ్యామిలీ కార్డుతో కుటుంబ సభ్యులకు అందే పథకాలు, అర్హతల వివరాలు అన్నీ తెలుస్తాయి అని చెప్పారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో కేంద్ర, రాష్ట్ర పథకాల లబ్ధి మొత్తాలు, ఏ పథకాలకు అర్హత ఉంది వంటి 25 రకాల…

Read More

యుద్ధం వేళ పాక్‌కు ఇంధన కష్టాలు

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ఇస్లామాబాద్: అమెరికా`ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న వేళ హర్మూజ్ జల సంధి మూతబడిన క్రమంలో పాకిస్థాన్ చిక్కుల్లో పడింది. ఆ దేశానికి చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పాక్… ఇప్ప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు నెలకొనడంతో బెంబేలెత్తిపోయింది. చమురు వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు పడింది. దీంతో కొవిడ్ సమయంలో చేపట్టి చర్యలు, విధించిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది….

Read More