Headlines

వంట గ్యాస్ మంటలు – Visalaandhra

న్యూదిల్లీ: దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.965కి చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియా యుద్ధం పేరుతో ధరలు విపరీతంగా పెంచాయి. కాగా, ప్రధాన నగరాల్లో కొత్త ధరలు…

Read More

అడవిలో అమ్మవారిని దర్శించి ముందుకు వెళితేనే క్రూర మృగాల నుంచి దాడి తప్పుతుంది

శ్రీ గడిబాపనమ్మ అమ్మవారు సీతపల్లి అడవుల్లో స్వయంభుగా వెలసి, భక్తులకు కాపాడే దేవతగా ప్రసిద్ధి. జాతర 14-18 తేదీల్లో జరగనుంది. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి లక్ష రూపాయలు విరాళం అందించారు. Source link

Read More

త్వరలోనే రివర్స్ మైగ్రేషన్

. నాడు కుటుంబ నియంత్రణ-నేడు జనాభా నిర్వహణ. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్. దిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఅబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికతసుపరిపాలనభవిష్యత్ అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు….

Read More

AP News: త్వరలోనే అమరావతిలో క్వాంటమ్ పరికరాల తయారీ.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 10:38 PM IST CM Chandrababu: భారత్ శరవేగంగా అభివృద్ధి దిశగా, సాంకేతికత వైపు ముందుకు దూసుకెళ్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు రైసినా డైలాగ్(Raisina Dialogue)లో పాల్గొన్న సందర్భంగా ఆయన భారతదేశం టెక్నాలజీ రంగంలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. మూడు దశాబ్దాల క్రితం భారతదేశం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం దేశ అభివృద్ధికి బలమైన పునాది వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. cm chandrababu CM…

Read More

మహిళలు అంకిత భావంతో పనిచేస్తారు

విశాలాంధ్ర – ఏలూరు:మహిళలకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. . అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా స్థానిక గిరిజన భవన్ లో శనివారం సాయంత్రం ఏ పి ఎన్జీవోస్ ఏలూరు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురుషుల కంటే అధికంగా రాణిస్తారన్నారు.మహిళలు పురుషులతో దేంట్లోనూ తీసిపోరని, ప్రోత్సాహం, అవకాశం, చేయూత…

Read More

Today Top 10 News: టుడే టాప్ 10 న్యూస్.. మీ కోసమే |

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌కి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయింది. సీఎంకు 124 ఆయుధాలను మావోయిస్టులు సరెండర్ చేశారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వారు సరెండర్ చేసిన ఆయుధాల్లో ఒక INSAS…

Read More

ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదవారికి మెరుగైన చికిత్సలను అందించాలి

. రోగి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి… విశాలాంధ్ర – భీమవరం : రోగి వద్దనుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం లో శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ఫిర్యాదులపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్…

Read More

రాజమండ్రి కల్తీ పాల ఘటన: కారణాలపై విచారణ ముగింపు, విషమే కారణమని నిర్ధారణ.

రాజమండ్రి: రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఫోరెన్సిక్ ల్యాబ్ తుది నివేదిక వెల్లడించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎఫ్‌ఎస్‌ఎల్, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎస్ ల్యాబ్‌ల నివేదిక ప్రకారం, పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలో ఈజీ-ఇథైలిన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం కలుషితమైంది. దీనివల్ల బాధితుల కిడ్నీలు దెబ్బతిని మరణించారు. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు ‘వరలక్ష్మి’ పాల కేంద్రం ద్వారా పాలను సరఫరా చేస్తున్నారు. ఫ్రీజర్ లీక్ అవ్వడంతో…

Read More

వేసవిలో AC వాడుతున్నారా..? ముందుగా ఈ పని చేయకపోతే ఆరోగ్యానికి ప్రమాదం..! Experts suggest servicing AC before summer starts | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 07, 2026 5:50 PM IST వేసవిలో AC వినియోగం పెరుగుతోంది. శీతాకాలంలో వాడకపోవడం వల్ల దుమ్ము, ఫంగస్ పేరుకుపోతాయి. సర్వీసింగ్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. + డస్ట్, ఫంగస్ ప్రమాదం… AC సర్వీసింగ్ లేకపోతే ఆరోగ్యానికి ముప్పు వేసవికాలం మొదలవుతుండడంతో ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ ఎయిర్ కండిషనర్ల వినియోగం ఒక్కసారిగా పెరుగుతోంది. చల్లని గాలి కోసం చాలామంది వెంటనే ACలను ఆన్ చేస్తారు. అయితే శీతాకాలంలో ఎక్కువగా వాడకపోవడం వల్ల ACలలో దుమ్ము,…

Read More

పన్నులు వందశాతం వసూలు చేయాలి ఎంపీడీఓ : శంకరరావు

విశాలాంద్ర – వలేటివారిపాలెం : సచివాలయం సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలలో పన్నులు వందశాతం వసూలు చేయాలని ఎంపీడీఓ వై. శంకరరావు అన్నారు.శనివారం అమ్మపాలెం గ్రామం లో జరుగుతున్న యుఎఫ్ ఎస్ సర్వే స్పెషల్ డ్రైవ్ ను ఎంపీడీఓ వై. శంకరరావు, డిప్యూటీ ఎంపీడీఓ రాంబాబు పరిశీలించారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ శంకరరావు మాట్లాడుతూయుఎఫ్ ఎస్ సర్వే,ఇంటి పన్నులు వందశాతం పూర్తి చేయాలని అన్నారు సచివాలయం పరిధిలోని గ్రామాలలో సర్వే లు త్వరగా పూర్తి చేయాలని సిబ్బంది కి…

Read More