Amrit Bharat Station Scheme: ఏపీ, తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ | Andhra Pradesh and Telangana Get World-Class Railway Stations |
దేశమంతటా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో భిలై పవర్ హౌస్, దల్లిరాజ్హరా, రాయ్పూర్ జంక్షన్, సరోనా స్టేషన్లు ఆధునికీకరించబడ్డాయి. ఢిల్లీలో నరేలా, సబ్జీ మండి, తిలక్ బ్రిడ్జ్ స్టేషన్లు పునర్నిర్మాణం అవుతున్నాయి. కర్ణాటకలో బెంగళూరు కంటోన్మెంట్, చమరాజా నగర్, ఘటాప్రభ, హోసపేట, రాణిబెన్నూరు స్టేషన్లు అభివృద్ధి చెందాయి. మహారాష్ట్రలో పాల్గర్, దివా, ముంబ్రా, తిట్వాల, వీఖ్రోలి, ఇగట్పూరి స్టేషన్లు మారుతున్నాయి. గుజరాత్లో హిమ్మత్నగర్, డాహోడ్, లిమ్ఖేడా, ఆసార్వా స్టేషన్లు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ స్టేషన్లు…


