అమెరికాకు భారీ ఆయుధ నష్టం – Visalaandhra

సగం ఖాళీ అయిన ఎయిర్ డిఫెన్స్ క్షిపణిలువాషింగ్టన్: యుద్ధ సమయాల్లో ఇరువర్గాలకు నష్టం కలుగుతోంది. గెలుపు, ఓటములు పక్కన పెడితే…ఇరు పక్షాలకు దెబ్బలు తప్పవు. ఇది జనమెరిగిన సత్యం. ఇప్ప్పుడు అలాగే ఉంది అమెరికా వ్యవహారం. ఇజ్రాయిల్‌కు మద్దతుగా ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదలోని సగం ఎయిర్‌డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి.మీడియా కథనాల ప్రకారం… ఇరాన్ పై…

Read More

Vijayawada: విజయవాడలో దుండగుల హల్చల్.. తండ్రి ఎక్కడున్నాడో చెప్పాలంటూ 13 ఏళ్ల బాలుడి మెడపై కత్తి పెట్టి దౌర్జన్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 15, 2026 6:37 AM IST రాజేష్ రాపిడో నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. శనివారం ఉదయం రాజేష్ తన భార్యతో కలిసి వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి 13 ఏళ్ల కుమారుడు హర్ష ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నించేలా ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు పట్టపగలే ఒక ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా…

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ‘హై అలర్ట్’.. రాబోయే 72 గంటలు బీభత్సమే! |

భారతీయ వాతావరణ కేంద్రం, desweather.ap.gov.inలో తెలిపిన ప్రకారం, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆకాశం మేఘామృతమై వర్షం కురిసే సూచనలు కనిపించాయి. అనకాపల్లి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో చెదురుమదురు వర్షం పడింది. ఈ అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. Source link

Read More

మా వాటా వెంటనే విడుదల చేయండి..తెలంగాణకు ఏపీ తెలుగు అకాడమీ డిమాండ్

రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాల వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీకి రావాల్సిన వాటా నిధులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్‌ ఆర్‌డీ విల్సన్‌ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని బేఖాతరు…

Read More

ఇంటివాడవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తిరుమల వేదికగా కావ్యారెడ్డితో ఏడడుగులు..! Bellamkonda Sai Sreenivas wedding |

Last Updated:Apr 29, 2026 8:48 PM IST బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం ఈ రాత్రి తిరుమలలో సాదాసీదాగా, మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ + News18 టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. తిరుమల పవిత్ర క్షేత్రం వేదికగా ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. సినిమా వెండితెరపై మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన శ్రీనివాస్, నిజజీవితంలో తన మనసు దోచుకున్న కావ్యారెడ్డితో…

Read More

Python Caught in Fishermen Net | మత్స్యకారుల వలలో భారీ పైథాన్.. స్థానికుల్లో ఆందోళన |

Last Updated: May 05, 2026, 14:14 IST ఏపీలో ఆజిల్లాలో ఒకవైపు ఎండలు, మరోపక్క వర్షాలనేపథ్యంలో విషజీవులు, గోదావరి అదేవిధంగా నివాసాల్లోకి సైతం చొరబడుతున్నాయి. తాజాగా ఆ జిల్లాలో జరిగిన ఒక ఘటన మత్స్యకారులను కుదిపేసింది.. వర్షాలు వరుసగా పడ్డాయి, కాస్త చాపలు అధికంగా దొరికే అవకాశం ఉందని, ఆప్రాంతంలో చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో భారీ బరువు గల మరియు పొడవైన కొండచిలువ చిక్కింది. తొలత భారీ చేపచిక్కింది అన్న ఆనందంతో మత్స్కార్లంతా,…

Read More

Godavari River Tragedy | సరదా కోసం ఈతకు వెళ్తే.. ప్రాణం పోయింది | #local18V

ఆ ప్రాంతంలో చూడటానికి అందమైన గోదావరి,కానీ దిగితే ప్రాణాలు మింగేస్తుంది, ఇలాఇప్పటి వరకు పదులసంఖ్యలో ఆ ప్రాంతంలో ప్రాణాలు పోయిన పరిస్థితి నెలకొంది. దీనిపై పోలీసులు సంబంధించిన అధికార యంత్రాంగం ఎట్టు పరిస్థితుల్లో ఈనీటిలో దిగొద్దు దిగొద్దు అని చెబుతున్నప్పటికీ, ఆకతాయి నేపథ్యంలో ఎండలుపెరిగిన కారణంగా నీటిలో దిగిన నలుగురు నీటిలోనే గల్లంతయ్యారు. అదృష్టవశాత్తు ఒకరిని స్థానికులు కాపాడుగా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేని పరిస్థితి నెలకొంది. ముగ్గురిలో ఇద్దరు చనిపోయినట్లుగా దాదాపుగా అధికారులు నిర్ధారించారు. ఏ…

Read More

28వ తేదీనే పెన్షన్ పంపిణీ – Visalaandhra

ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం; ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిధిలోని 6,722 మంది పెన్షన్ దారులకు 2 కోట్ల 96 లక్షల 79 వేల 500 రూపాయలను 14 సచివాలయాలలోని ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పెన్షన్ దారులు తమ ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తారని…

Read More

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

–రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ విశాలాంధ్ర ధర్మవరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధా విధంగా కొనసాగించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ తెలిపారుఈ సందర్భంగా వారుధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి లో ఏపీవో కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కష్టజీవులకు మేలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి…

Read More

Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 9:55 AM IST రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చిన ఆయన, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర…

Read More