వికలాంగురాలిపై దాడి.. నిజం ఏంటి.. పోలీసులు ఏమంటున్నారంటే..? Kakinada suspicious incident. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 25, 2026 10:41 PM IST కోటనందూరు సంఘవాకలో వికలాంగురాలిపై అనుమానాస్పద దాడి కలకలం రేపగా, మైనర్ అదుపులోకి. శైలజ పరామర్శించగా, దర్యాప్తు వేగంపై ప్రజల్లో ఆగ్రహం. + వికలాంగ మహిళపై అత్యాచారం దాడి? మహిళా కమిషన్ శైలజ ఎంట్రీ కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఓ అనుమానాస్పద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. చెవులు వినిపించని, మాటలాడలేని వికలాంగురాలిగా జీవనం సాగిస్తున్న ఓ మహిళ ఉగాది రోజు గ్రామ శివారులో తీవ్ర గాయాలతో, బట్టలు…

Read More

జిల్లా కలెక్టర్‌గా విజయ సునీత – Visalaandhra

విశాలాంధ్ర – మార్కాపురం : మార్కాపురం జిల్లా తొలి నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన నూతన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్‌గా 2014 బ్యాచ్ కి చెందిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది గతంలోనే జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులను ప్రభుత్వ నియమించింది. Source link

Read More

ఇస్కాన్ గోశాలకు భారీ విరాళం: దాతల ఉదారత

విశాలాంధ్ర-​రాప్తాడు : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు, పుణ్య దంపతులు తమ్మినేని నరసింహులు, తమ్మినేని రాజకుమారి తమ ఉదారతను చాటుకున్నారు.​అనంతపురంలోని ఇస్కాన్ గోశాల నిర్వహణ కోసం వారు రూ.14 లక్షల 17 వేల భారీ విరాళాన్ని అందజేశారు.గోరక్షణ, గోసేవ పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ వారు ఈ ఆర్థిక సాయాన్ని ఇస్కాన్ ప్రతినిధి దామోదర్ గౌరంగ్ ప్రభుదాస్ కు వ్యక్తిగతంగా అందజేశారు.​కాగా, ఈ దంపతులు గతంలో కూడా గోశాల అభివృద్ధి…

Read More

AP News: త్వరలోనే అమరావతిలో క్వాంటమ్ పరికరాల తయారీ.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 10:38 PM IST CM Chandrababu: భారత్ శరవేగంగా అభివృద్ధి దిశగా, సాంకేతికత వైపు ముందుకు దూసుకెళ్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు రైసినా డైలాగ్(Raisina Dialogue)లో పాల్గొన్న సందర్భంగా ఆయన భారతదేశం టెక్నాలజీ రంగంలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. మూడు దశాబ్దాల క్రితం భారతదేశం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం దేశ అభివృద్ధికి బలమైన పునాది వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. cm chandrababu CM…

Read More

AP Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 8:15 AM IST AP Inter Exams 2026: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్చి 24 వరకు కొనసాగే ఈ పరీక్షల కోసం మొత్తం 1,537 కేంద్రాలను సిద్ధం చేశారు. AP Inter Exams: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు…

Read More

శ్రీశైల మల్లికార్జున దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు. Srisaila Mallikarjuna Swami Devasthanam free laddu prasadam distribution |

Last Updated:Feb 14, 2026 10:56 PM IST మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో లక్షలాది భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం, మెరుగైన సేవలు, ట్రాఫిక్ సౌకర్యాలు కల్పించారు. + శ్రీశైల భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్: 4 రోజుల పాటు ఉచిత లడ్డు.. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో క్షేత్ర…

Read More

Pawan Kalyan: ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు గత పాలకులు ప్రణాళికాబద్ధంగా కుట్ర చేశారు: పవన్ కళ్యాణ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 5:00 PM IST Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీపై పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. SIT నివేదికలో 20.10 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. News18 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు గత…

Read More

Visakhapatnam: కైలాసగిరి కొండపై సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా 65 అడుగుల త్రిశూలం.. ఓపెనింగ్ ఎప్పుడంటే |

విశాఖపట్నం అంటే అందమైన సముద్రతీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న అద్భుతమైన నగరంగా భావిస్తారు. ఈ సుందరసాగర తీరంలో ఎన్నో అందాలు, చూడాల్సిన ప్రదేశాలు పర్యాటకుల్ని, నగరవాసుల్ని నిత్యం ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న పర్యాటక ప్రదేశాలతో పాటు మరొకటి కొత్తగా చేరింది. అందులో ఒకటి కైలాసగిరి. కైలాసగిరిపై మరో ఆకర్షణకు సిద్దమవుతోంది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్వే, స్కై సైక్లింగ్, జిప్స్నర్ పర్యా టకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. Source link

Read More

గోదావరి ఒడ్డున శబరిమల వైభవం.. ఘనంగాఅయ్యప్ప జయంతి ఉత్సవాలు..! ayyappa jayanthi celebrations on godavari river bank with grandeur like sabarimala. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 02, 2026 6:51 AM IST గోదావరి జిల్లాల్లో అయ్యప్పస్వామి జయంతి ఉత్సవాలు శబరిమల స్థాయిలో ఘనంగా జరిగి, వేలాది భక్తులు దీక్షతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు + కేరళను తలపించిన గోదావరి ఘనంగా అయ్యప్ప వేడుక కేరళలోని శబరిమలలో జరిగే అయ్యప్పస్వామి జయంతి మహోత్సవాల వైభవాన్ని తలపించేలా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి తీర ప్రాంతాలు భక్తిరసంతో నిండిపోయాయి. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా వేలాదిమంది అయ్యప్ప భక్తులు ఒకచోట చేరి నిర్వహించిన వేడుకలు…

Read More

Amaravati Capital: అమరావతిని ఇకపై అలా పిలవాలా..? ఏం మాట్లాడుతున్నారు మేడమ్, తస్మాత్ జాగ్రత్త | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Apr 03, 2026 5:52 PM IST Amaravati Capital: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి తాజాగా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతే కాదు ఆమె చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం కొసమెరుపు. Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై అమరావతే. ఇది ఎవరూ ఎప్పటికి మార్చడానికి వీల్లేకుండా…

Read More