వీరి ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం నేరం…

సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు స్వచ్ఛందంగా లైంగిక వృత్తిలోకి వచ్చిన వారిపై కేసులు పెట్టొద్దన్న సుప్రీంకోర్టుమీడియాకు హెచ్చరికసెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వారికి, మానవ అక్రమ రవాణా ద్వారా బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడిన బాధితులకు మధ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న తేడాను గుర్తించాలని సూచించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది….

Read More

Amazing Performance by Woman in Volleyball | వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన మహిళలు | #local18V

ఏపీ వ్యాప్తంగా ఉన్న అనేక మహిళాజట్లు ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొనడంతో, ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం నెలకొందిని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో సైతం విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి వాలీబాల్ మ్యాచ్లు జరిగే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో, అనేకమంది మహిళ క్రీడాకారులు వారి సత్తా చూపారు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ గత అర్ధరాత్రి తో ముగిసింది. ఫైనల్ పోరులో ఐసిఎఫ్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఐదు లక్షల నగదు…

Read More

Mann Ki Baat: నేడు ప్రధాని మోదీ మన్ కీ బాత్ 133వ ఎపిసోడ్.. దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం |

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్పారా మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇవాళ ఆయన కీలక సందేశం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రత్యేక సందేశాన్ని ఈ కార్యక్రమంలో ఇస్తారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి, కొత్త స్టార్టప్స్, కొత్త ఆలోచనల గురించి దేశ ప్రజలతో పంచుకుంటారు. ప్రతిసారి లాగానే ఈ 133వ ఎపిసోడ్ గురించి కూడా ప్రజల్లో మంచి…

Read More

ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్న కొండపై సీతారాములు.. కానీ పూజలు లేవు..! Ramagiri Konda Sitaramula glory revealed negligence exposed. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 25, 2026 7:18 PM IST రామగిరి కొండపై ములగపూడి సీతారాముల స్వయంభూ దివ్యక్షేత్రం, ఆంజనేయ స్వామి పాదముద్రలు, అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాలు ఉన్నా అభివృద్ధి లేక భక్తులు ఆవేదన చెందుతున్నారు. + ఆంజనేయుడుపూజలు చేసిన ఏకశిలా సీతారాములు.. ప్రభుత్వం చొరవ చూపుతే వెలుగులోకి గోదావరి జిల్లాలో ఓ కొండపై వెలసిన సీతారాముల దివ్యక్షేత్రం, తన విశిష్టతతో భక్తులను ఆకట్టుకుంటూనే మరోవైపు నిర్లక్ష్యంతో ఆవేదన కలిగిస్తోంది. భద్రాచలం తరహాలోనే ఒకే శిలపై సీతారాములు దర్శనమిచ్చే…

Read More

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం – Visalaandhra

కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): విజయవాడలో సంచలనం రేపుతున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేసిన అధికారులు, తాజాగా పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ…

Read More

Cricket Betting: ఐపీఎల్ బెట్టింగ్ ఆడితే కటకటాలే.. బడిత పూజ చేస్తామంటున్న ఆ జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్!

Cricket Betting: విజయనగరం ఎస్పీ ఎ ఆర్ దామోదర్ ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు ప్రకటించారు, విస్తృత తనిఖీలు ఆదేశించి యువతను బెట్టింగ్ యాప్‌లు లోన్ యాప్‌ల నుంచి దూరంగా ఉండమని హెచ్చరించారు Source link

Read More

NSG Commando Faints During CM Chandrababu’s Speech | చంద్రబాబు స్పీచ్.. కళ్లు తిరిగి పడిపోయిన కమాండో

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ పర్యటనలో అనూహ్య ఘటన జరిగింది. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఆయన భద్రతా వలయంలో ఉన్న ఎన్ఎస్జీ కమాండో కళ్ళు తిరిగి కింద పడిపోయారు. తీవ్రమైన ఎండల కారణంగానే ఈ అస్వస్థత సంభవించినట్లు తెలుస్తోంది.#chandrababu #NSGCommando #AnnaCanteen Source link

Read More

ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి – Visalaandhra

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని…

Read More

Super El Nino: షాక్ ఇచ్చిన వాతావరణం.. మొదలైన సూపర్ ఎల్‌నినో.. ఏపీ, తెలంగాణపై ప్రభావం ఎలా ఉంటుంది? |

ఈ ఏడాది వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ కాలంలో మొదటి భాగం కొంతవరకూ బాగానే ఉండవచ్చు. అంటే.. ప్రారంభంలో.. వర్షాలు త్వరగానే, బాగానే పడతాయి. కానీ.. కొన్ని రోజుల తర్వాత అంటే.. ఆగస్టు, సెప్టెంబర్‌ సమయంలో ఎల్ నినో బలపడితే వర్షాలు బలహీనపడతాయి. IMD ప్రకారం సుమారు 800 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే పడేలా కనిపిస్తోంది. అదే జరిగితే, దేశవ్యాప్తంగా 60 శాతం రైతులకు నీటి కష్టాలు ఉంటాయి. తెలంగాణ, ఏపీలో నీటి సంరక్షణ, డ్రిప్…

Read More

Heatwave Alert: in AP | బయటికి వెళ్లొద్దు.. ఏపీలో రికార్డ్ స్థాయిలో ఎండలు

ఏపీ వ్యాప్తంగా భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.మే మాసం రావకముందే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదవుతున్నాయి అంటే ఇక ముందు ముందుకు 45 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది,గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి నెలకొన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.అంతకుమించి ఏపీలో విజయవాడ, గుంటూరు, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి,…

Read More