ఇక రాత్రి అయినా టెన్షన్ లేదు.. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల తపాలా సేవలు ప్రారంభం..! 24 hour postal services launched in 11 cities in Andhra Pradesh. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 04, 2026 6:41 PM IST ఆంధ్రప్రదేశ్‌లోని 11 నగరాల్లో 24 గంటల తపాలా సేవలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తదితర నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. + title=విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్…! ఇకపై 24 గంటలు పోస్టల్ సర్వీసులు /> విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్…! ఇకపై 24 గంటలు పోస్టల్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తపాలా శాఖ శుభవార్త అందించింది. ఇకపై అత్యవసరంగా పత్రాలు, పార్సిళ్లు…

Read More

GK: వాటర్ బాటిళ్లపై జిగ్‌జాగ్ లైన్లు డిజైన్ కోసం కాదు.. ఎందుకో ఉంటాయో చాలా మందికి తెలియదు..!

Why Do Water Bottles Have Lines: మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై ఉన్న జిగ్‌జాగ్ లైన్లను చూసి ఉంటారు. అవి కేవలం డిజైన్ కోసమే అని మీరు అనుకోవచ్చు. సీసాలపై ఉన్న ఈ లైన్స్ వెనుకాల పెద్ద కారణం ఉంది. Source link

Read More

News Updates: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

News Updates Today: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. 1,123 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్.. 385 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. అలాగే డాలర్ విలువ పెరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తాజా గణాంకాల ప్రకారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు…

Read More

AP News: మండలిలో ‘లడ్డూ’ రగడ.. వైసీపీ Vs కూటమి సభ్యుల మధ్య మాటలయుద్ధం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 2:10 PM IST Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో దుమారం రేపింది. మంత్రులు, సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. News18 తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనే అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పెను దుమారం రేపింది. ఈ సున్నితమైన, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది. దాదాపు…

Read More

DWCRA: మహిళలకు మరోసారి చంద్రన్న కానుక.. ఈ నెల 8న ప్రారంభం.. డ్వాక్రా మహిళలకు పండగే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 10:27 AM IST మహిళల రక్షణకు ప్రస్తుతం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వన్‌స్టాప్ సెంటర్ పనిచేస్తోంది. ఇప్పుడు వాటికి తోడు మరో 10 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. News18 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ సాధికారత దిశగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక…

Read More

AP, Telangana Today News Live Updates: రాజ్యసభ అభ్యర్థుల వేట.. ఢిల్లీకి సీఎం రేవంత్.. |

AP, Telangana Today News Live Updates: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు పెరగకముందే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. మార్చి 3వ తేదీన రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను విద్యుత్ శాఖ విజయవంతంగా సరఫరా చేసింది. వ్యవసాయం మరియు గృహ అవసరాలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. హైదరాబాద్ శివార్లలోని ఫార్మా కంపెనీల్లో ప్రమాదకరమైన ‘ఫెంటానిల్’ వంటి రసాయనాల తయారీపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు….

Read More

Lunar Eclipse: గాలిలో నిలబడ్డ రోకలి బండ.. గ్రహణం రోజు ఇలాగే జరుగుతుందట..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 03, 2026 6:40 PM IST Viral News: ఏపీకి సంబంధించి ఆజిల్లాలో అద్భుతమైన సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ రోజుల్లో ఎలాఉన్న నాటి కాలంలో ఎలాంటి పనులు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేవారో, నేటి కాలంలో సైతం అలాంటి పనులే చేస్తున్నారు. + గ్రహణకాలంలో రోకలి ఇలా నిలబడిందో చూడండి Viral News: ఏపీకి సంబంధించి ఆజిల్లాలో అద్భుతమైన సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ రోజుల్లో ఎలాఉన్న నాటి…

Read More

AP Weather Update: ఎండ మండిపోతుంది.. ఇప్పటికే దాటిన 34 డిగ్రీల సెల్సియస్‌.. వచ్చే వారం భగభగలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 3:56 AM IST ఏపీ వాతావరణ శాఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో వేసవి వేడి పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. News18 AP Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం వేళల్లో ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతున్నాయి….

Read More

రంగుల హోలీతో కళకళలాడిన విశాఖ బీచ్.. కేరింతలతో కిక్కిరిసిన సాగర్ తీరం..! Holi celebrations in Visakha with grandeur Beach Road filled with colors. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 03, 2026 8:56 PM IST విశాఖపట్నంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోర్ట్ స్టేడియం, బీచ్ రోడ్, ఆక్సిజన్ టవర్స్ ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రంగులతో సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత సముద్రంలో స్నానాలు చేశారు. + విశాఖ సాగర్ తీరంలో రంగురంగుల హోలీ సెలబ్రేషన్స్ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. చలికాలానికి వీడ్కోలు పలుకుతూ వసంత ఋతువుకు స్వాగతం పలికే…

Read More

BR Naidu: ‘ఇకపై దుష్ప్రచార కథనాలు ప్రసారం, ప్రచారం చేస్తే కఠిన చర్యలు’.. బీఆర్ నాయుడు వీడియో కేసులో హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 10:43 PM IST TTD Chairman BR Naidu: గత రెండు, మూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై జరుగుతున్న విష ప్రచారానికి తెర పడనుంది. ఈ విష ప్రచారంపై హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు br naidu TTD Chairman BR Naidu: గత రెండు, మూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై…

Read More