Cell Phone Repair: యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఫ్రీగా సెల్‌ఫోన్ రిపేర్ కోర్స్.. భోజనం, వసతి కూడా ఉచితం..?

Canara Bank గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లాలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ శిక్షణ March 2026 నుంచి ప్రారంభం. Source link

Read More

విశాఖలో సెలబ్రిటీ క్రికెట్ సంబరం.. 2 రోజులు టాలీవుడ్ తారల మ్యాచ్‌లు..! ACA VDCA Stadium to host Tollywood Celebrity Cricket League soon. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 17, 2026 6:46 PM IST ACA-VDCA స్టేడియంలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండు రోజుల పాటు జరగనుంది. 7 జట్లు, 110 సెలబ్రిటీలు పాల్గొంటారు. ఆదాయం పేద పిల్లల విద్య, సీఎం సహాయ నిధికి వినియోగిస్తారు. విశాఖలో 2 రోజుల పాటు టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ పండుగ.. పోస్టర్ ను విడుదల చేసిన విశాఖ క్రీడాభిమానులకు రెండు రోజుల పాటు సెలబ్రిటీ క్రికెట్ సందడి రాబోతోంది. టాలీవుడ్ నటులు, టీవీ ఆర్టిస్టులు,…

Read More

Andhra News: ఏపీలో సంచలనం.. ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపి డ్రమ్ములో పెట్టాడు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 17, 2026 10:11 PM IST ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తో కలిసి బాధిత చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఎలాంటి రాజీ ఉండదని, నిందితుడిని వదిలిపెట్టబోమని తెలిపారు. Madanapalle Child Murder Case Madanapalle Child Murder Case: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో చోటుచేసుకున్న బాలిక హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కుదిపేసిన ఈ…

Read More

చిన్నారి హత్యపై కఠిన చర్యలు.. మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు..! |

Last Updated:Feb 17, 2026 8:27 PM IST అన్నమయ్య జిల్లా మదనపల్లి చిన్నారి హత్యపై వంగలపూడి అనిత, నారా లోకేష్ స్పందించారు. కులవర్ధన్ విచారణలో ఉన్నాడు. ప్రజా సంఘాలు కఠిన శిక్ష, వేగవంతమైన న్యాయం డిమాండ్ చేశాయి. Source link

Read More

Road Safety Awareness: నో హెల్మెట్ నో పెట్రోల్..! రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసుల రూల్ |

Last Updated:Feb 17, 2026 2:59 PM IST Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No Helmet – No Petrol” మరియు “No Helmet – No Ride” వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. + తిరుపతిలో నో హెల్మెట్ నో పెట్రోల్..! Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు…

Read More

Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో యుఎస్ఏ క్రికెటర్లు.. వరల్డ్ కప్ విజయమే లక్ష్యం..! |

Last Updated:Feb 17, 2026 1:13 PM IST USA క్రికెట్ జట్టు సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించి, మోనాంక్ పటేల్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి ఘన సత్కారం, ICC, BCCI, ACA సహకారం గుర్తించారు. + శ్రీవారి సన్నిధిలో యుఎస్ఏ క్రికెటర్లు.. వరల్డ్ కప్ విజయమే లక్ష్యం..! తిరుమల కొండపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోర్కెలు తీర్చే వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల…

Read More

Actress Eesha Rebba Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ ఈషా రెబ్బా

టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా నేడు ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆమె, మొక్కులు చెల్లించుకున్నారు.#eesharebba #tirumalatemple #tollywood Source link

Read More

Srisailam Teppotsavam: శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! |

Last Updated:Feb 17, 2026 9:49 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది, కళాత్మక ఏర్పాట్లు విశేషం. + శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! title=శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! /> శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తిభావం ఉప్పొంగుతున్న ఈ…

Read More

JEE Main Results 2026: జేఈఈలో ఇరగదీసిన ఏపీ కుర్రాళ్లు.. ఆ విద్యార్థికి ఏకంగా 300కి 300 మార్కులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 17, 2026 7:43 AM IST JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల ఉత్కంఠకు సోమవారం తెరపడింది. ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదలవుతాయా అని ఆశగా ఎదురు చూసిన విద్యార్థులకు చివరికి ఫలితాలు విడుదలయ్యాయి. తెలుగు విద్యార్థులు తడాఖా చూపించారు. JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల ఉత్కంఠకు సోమవారం తెరపడింది. ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదలవుతాయా అని ఆశగా ఎదురు చూసిన విద్యార్థులకు చివరికి ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం…

Read More

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మే నెల కోటా దర్శన టికెట్ల విడుదల తేదీలు వచ్చేశాయ్ |

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు నేరుగా బుకింగ్ విధానంలో విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, సంబంధిత దర్శన స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. Source link

Read More