Fake Notes: వైజాగ్‌లో భారీగా నకిలీ నోట్ల పట్టివేత.. రూ. 36 లక్షల నకిలీ కరెన్సీ సీజ్.. 10 మంది అరెస్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 11, 2026 7:15 AM IST జగదాంబకూడలి ప్రాంతంలోని ఒక హోటల్‌ను వేదికగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ దాడిలో సుమారు రూ. 36 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ ముఠాకు చెందిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Fake Notes: విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్…

Read More

Telangana News Updates: వడదెబ్బ పరిహారం పెంచిన ప్రభుత్వం.. బాధితులకు రూ.4లక్షలు |

AP News Updates: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు దాదాపు 6 నెలల పాటూ పాలన సాగిస్తారు. లేదా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేవరకు ఈ విధుల్లో ఉంటారు. తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. ఇందుకు సంబంధించి…

Read More

Hyderabad Weather Forecast: హైదరాబాద్‌‌లో భానుడి విశ్వరూపం.. తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. నేటి వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 11, 2026 4:30 AM IST నేడు, బుధవారం (మార్చి 11) వాతావరణం ప్రధానంగా పొడిగా, ఎండగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ Hyderabad Weather Forecast: తెలంగాణ రాష్ట్రంలో వేసవి కాలం తన ప్రభావాన్ని చూపిస్తోంది. మార్చి రెండో వారం నాటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నేడు, బుధవారం (మార్చి 11) వాతావరణం ప్రధానంగా పొడిగా, ఎండగా ఉంటుందని భారత వాతావరణ శాఖ…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో గోల్డ్ రేట్స్ ఢమాల్.. భారీగా డౌన్.. ఇప్పుడు ఎంతంటే? |

గత కొన్ని రోజులుగా స్థిరంగా పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిన బంగారం ధరలు గత వారం రోజులుగా నేల చూపులు చూస్తున్నాయి. గత శనివారం రోజు పెరిగిన బంగారం ధరలు.. సోమవారం (మార్చి 9, 2026) నాడు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువ పెరగడం వల్ల దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, విజయవాడలలో పసిడి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఒకే రోజు తులం…

Read More

Kadiri Theru Festival: లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం.. కదిరి తేరు చూడాల్సిందే | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 10, 2026 1:06 PM IST Kadiri Theru Festival: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం “కదిరి తెరు” (రథోత్సవం). ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది ఒకటి. + kadiri akshmi narasimha swamy Kadiri Theru Festival: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం “కదిరి తేరు” (రథోత్సవం). ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది…

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! ఏయూలో మెగా జాబ్ మేళా

Mega Job Mela: మోడల్ కెరీర్ సెంటర్, యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆంధ్రయూనివర్సిటీ నేషనల్ కెరీర్ సర్వీస్ విశాఖపట్నం నందు ఈనెల 11న ఉదయం. 10.30 గంలకు UEI & GB, A.U ఆధ్వర్యంలో ఈ క్రింది ఉద్యోగములకు జాబ్ మేళా నిర్వహించబడును. Source link

Read More

బిడ్డను పట్టుకొని చెరువులో దూకిన తల్లి.. ఇంత దారుణ నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటంటే..?

నెల్లి భాగ్యలక్ష్మి, వడిసెల దుర్గాప్రసాద్ భార్యాభర్తలు. అత్తింటి వేధింపుల వల్ల భాగ్యలక్ష్మి తన నాలుగేళ్ల బిడ్డతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహిళా దినోత్సవం రోజున జరిగింది. Source link

Read More

ప్రాణాలతో ఆటలాడుతున్న రహదారి.. అంగర–కపిలేశ్వరం మార్గంపై ప్రజల ఆవేదన..! Kapileswaram Angara road potholes causing problems for people in East Godavari | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 10, 2026 11:05 PM IST తూర్పుగోదావరి జిల్లాలో కపిలేశ్వరం–అంగర రహదారి గోతులతో ప్రమాదకరంగా మారింది. ప్రజలు, విద్యార్థులు ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. రహదారి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. + తూర్పుగోదావరి..ఆరహదారిపై వెళ్ళామా ఇక అంతే సంగతులు పచ్చని ప్రకృతి సోయగాలతో, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లాలో ఒక రహదారి మాత్రం ప్రజలకు నరకయాతనగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సౌకర్యంగా ఉండే ఈ మార్గం ఇప్పుడు గోతులతో…

Read More

Kalabhairava Swamy Temple: కాలభైరవ స్వామికి అభిషేకించిన బండారు.. ఇలా వాడితే పీడలు, దోషాలు మాయం |

Last Updated:Mar 10, 2026 3:27 PM IST Kalabhairava Swamy Temple: కాలభైరవ స్వామికి అభిషేకం చేసిన బండారు కోసం బెంగళూరు హైదరాబాద్ కర్నూలు నగరాల నుండి భక్తులు అధికంగా వస్తున్నారు. కాలభైరవ స్వామి బండారు ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని లోకల్ 18 తెలుసుకునే ప్రయత్నం చేసింది. + అభిషేకించె కాల భైరవ స్వామి బండారు అన్నింటికీ ఇదే… Kalabhairava Swamy Temple: శ్రీ సత్య సాయి పట్టపర్తి జిల్లా ముత్యాల చెరువు దగ్గర…

Read More

ఒకపక్క వర్షాల సూచన.. మరోపక్క భగ్గుమంటున్న ఎండలు.. ఏపీలో వాతావరణ శాఖ అలర్ట్..! Light rains in Uttar Coastal temperatures up to 45C in Rayalaseema. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 10, 2026 8:58 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు 40-45°C వరకు చేరే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలో ఈ ప్రాంతాలకు  వర్షాలు..! మిగతా ప్రాంతాలకు ఎండలు ఆంధ్రప్రదేశ్‌లో భానుడు తన ప్రతాపాన్ని మరింతగా చూపిస్తూ ఎండలను తీవ్రతరం చేస్తున్నాడు. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఎండలకు విలవిలలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ నుంచి ఒక చిన్న ఊరటనిచ్చే సమాచారం…

Read More