కరువు నేల నుంచి గోల్డెన్ గౌరవం.. అనంతపురం సోనామసూరికి GI ట్యాగ్ దిశగా భారీ అడుగు..! Anantapur Sona Masoori rice. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 24, 2026 5:59 PM IST అనంతపురం ప్రత్యేక అనంత సోనామసూరి GI ట్యాగ్ దిశగా. అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ దరఖాస్తు, మిట్స్ యూనివర్సిటీ సాంకేతిక సహాయం. అనంతపురం జిల్లా అరుదైన ఘనతకు అడుగు దూరంలో… ఎప్పుడూ తక్కువ వర్షాలు, అధిక ఎండలతో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా పేరున్న అనంతపురం జిల్లా ఇప్పుడు అరుదైన ఘనత దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేలలో పండే ప్రత్యేకమైన అనంత సోనామసూరి బియ్యానికి భౌగోళిక…

Read More

రెండు జిల్లాల్లో పులి దాగుడుమూతలు.. పశువులపై వరుస దాడులు.. అడవిని వదిలి ఎందుకు వచ్చింది..? Tiger movement in Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 24, 2026 5:18 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం తీవ్ర భయం రేపుతోంది. కాకినాడ, రంపచోడవరం ప్రాంతాల్లో పశువులపై దాడులతో ప్రజలు అటవీశాఖపై చర్యలు కోరుతున్నారు. + అడవిలో కాదు మైదానంలో వేట పెద్దపులికి సక్సెస్ అట?  ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అడవిలోనే ఉండాల్సిన ఈ క్రూర మృగం తరచూ అడవిని వదిలి సమీప గ్రామాల మైదానాల్లోకి రావడం, ఆవులు, గేదెలపై దాడులు…

Read More

టమోటా సీజన్ ముందే కష్టాలు..రైతులపై యుద్ధ ప్రభావం.. భారీగా పెరిగిన మల్చింగ్ పేపర్ ధరలు..! Gulf war impact mulching paper. |

వ్యవసాయ రంగంలో మల్చింగ్ పేపర్ కీలక పాత్ర పోషిస్తోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడి, కలుపు నివారణ, సమయం ఆదా, కూలీల ఖర్చు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో పెద్ద ఎత్తున సాగు చేసే రైతులు మాత్రమే మల్చింగ్ వాడేవారు. కానీ ఇప్పుడు చిన్న రైతులు కూడా మంచి దిగుబడుల కోసం మల్చింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్లాస్టిక్ ధరలపై…

Read More

Kendriya Vidyalayam: విద్యార్థులకు శుభవార్త.. ఒకేసారి రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు! ఇలా అప్లై చేయండి | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 24, 2026 2:48 PM IST చిత్తూరు జిల్లాకు చారిత్రాత్మకంగా రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు. Kuppam ద్రావిడ విశ్వవిద్యాలయం పెరియార్ భవన్ లో 1 నుంచి 5 తరగతుల ప్రవేశాలు ప్రారంభం. కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభం ఆ జిల్లాకు ఇదే మొదటి సారి..దరఖాస్త ఏపీలోని చిత్తూరు జిల్లా విద్యార్థులకు ఇది ఒక చారిత్రాత్మక విజయం. దశాబ్దాలుగా జిల్లాలో ఒక్క కేంద్రీయ విద్యాలయం లేకపోవడంతో, ఉన్నత ప్రమాణాలతో కూడిన కేంద్ర ప్రభుత్వ…

Read More

Fire Accident Burns Pipes In Amaravati | అమరావతిలో భారీ అగ్నిప్రమాదం

అమరావతిలో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పైపులు అగ్నిప్రమాదంలో దగ్ధమవడంతో భారీ నష్టం సంభవించింది, ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి కారణాలను తెలుసుకుంటున్నారు. Source link

Read More

Grand Wishes To Anitha With Scuba Diving | స్కూబా డైవింగ్‌.. అనితకు గ్రాండ్ విషెస్

హోం మంత్రి అనితకు ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ ద్వారా గ్రాండ్ విషెస్ తెలుపుతూ, ఆకర్షణీయమైన చిత్రపట ప్రదర్శన నిర్వహించి కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిర్వహించారు. Source link

Read More

Supreme Court: మతం మార్చుకుంటే ఎస్సీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సుప్రీంకోర్టు ఏమంది?: సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్. మహాదేవన్, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు (C. Selvarani కేసు) సూటిగా ఇలా అంది: “కేవలం రిజర్వేషన్ లాభాల కోసం మతం మారడం అంటే.. రాజ్యాంగాన్ని మోసం చేయడమే.” రాజ్యాంగ (షెడ్యూల్డ్ కాస్ట్స్) ఆర్డర్ 1950 ప్రకారం ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధులకు మాత్రమే. క్రైస్తవ లేదా ముస్లిం మతంలోకి మారితే కులం పోతుంది, హోదా కూడా పోతుంది. పునర్ మత మార్పిడి (రీ-కన్వర్షన్) చేసినా…..

Read More

Inspirational Story: చివరి శ్వాసలో కూడా నలుగురికి ప్రాణదానం.. పోలీసుల రియాక్షన్ ఇదే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 11:13 AM IST Organ Donation: ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉండి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో అవయవ దానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నలుగురు జీవితాల్లో అతడు… బ్రెయిన్ డెడ్ అయిన మాధవరావు Organ Donation: ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉండి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో అవయవ దానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. విశాఖ…

Read More

Shruti Haasan: విశాఖలో మలబార్ గోల్డ్ షోరూమ్ ప్రారంభించిన నటి శ్రుతి హాసన్.. బంగారంపై ఆఫర్లు చూస్తే మతి పోతుంది | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 9:29 AM IST విశాఖపట్నం వీఐపీ రోడ్‌లో Malabar Gold and Diamonds కొత్త మెగా షోరూమ్ ప్రారంభం. Shruti Haasan హాజరు. బంపర్ ఆఫర్లు మార్చి 31 2026 వరకు. విశాఖపట్నంలో ప్రముఖ నటి శృతి హాసన్.. సందడి.. నాణ్యమైన ఆభరణాలకు మలబార్ గోల్డ్ అండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన విశాఖపట్నంలో పసిడి వెలుగులు మరింత జిగేల్‌మన్నాయి. దేశవ్యాప్తంగా నమ్మకమైన, నాణ్యమైన ఆభరణాలకు చిరునామాగా నిలిచిన మలబార్…

Read More

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 24, 2026 6:59 AM IST సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. tirumala news Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

Read More