ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతల చర్య దేశానికే అవమానం: టీడీపీ నేత జ్యోత్స్న తిరునగరి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 21, 2026 8:00 PM IST భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నాయకుల అరాచకంపై టీడీపీ జ్యోత్స్న తిరునగరి తీవ్రంగా మండిపడి, దేశ పరువు దెబ్బతీసిందని విమర్శించారు. credit: hans india ఢిల్లీలోని భారత మండపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో యూత్ కాంగ్రెస్ నాయకులు సృష్టించిన గందరగోళంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ నిరసనలు యావత్ దేశానికే అవమానకరమని టీడీపీ…

Read More

13 కోట్ల చీటీ మోసం.. ఇంటికి తాళం వేసి పరార్.. 400 కుటుంబాలు రోడ్డున..! Chittoor 13 crore cheeti scam exposed Venkatrav absconding creates sensation | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 21, 2026 6:17 PM IST Chittoor జిల్లాలో వెంకట్రావ్ 13 కోట్ల చీటీ మోసం చేసి పరారయ్యాడు. 400 మందికి పైగా బాధితులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. + 13 కోట్లతో  ఐ పి పెట్టిన పలమనేరు చీటీల వ్యాపారీ…రోడ్డున పడ్డ 400 కుటుంబాలు చిత్తూరు జిల్లాలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చి వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. కష్టపడి దాచుకున్న సొమ్ము ఒక్క రాత్రిలో మాయమైపోవడంతో దినసరి…

Read More

AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం.. వర్షాగమనం.. ఏపీ, తెలంగాణ రైతులు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు

Last Updated:Feb 21, 2026 1:28 PM IST AP and Telangana Weather Forecast Update: వర్షాలు ఎప్పుడు పడినా రైతులకు అవి అయితే అనుకూలంగా ఉంటాయి, లేదా సమస్య అవుతాయి. ఇప్పుడు వర్షం పడితే.. అకాల వర్షం అవుతుంది. కానీ ఆ పరిస్థితి వస్తోంది. బంగాళాఖాతంలో తాజా వాతావరణాన్ని తెలుసుకుందాం. ఇదిగో అల్పపీడనం.. వర్షాలతో జాగ్రత్త (All Images credit – zoom.earth) వాతావరణ అధికారులు చెప్పినట్లుగానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి ఇన్వెస్ట్…

Read More

నవ్వుతూ వెళ్లిన బాలిక.. గంటన్నరలో చెరువులో శవమై కనిపిచింది.. అసలు ఏం జరిగిందంటే..? Dr Ambedkar Konaseema student death mystery revealed. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 3:09 PM IST Dr. B. R. Ambedkar Konaseema జిల్లాలో P. Gannavaram మండలం ముంగాడ గ్రామానికి చెందిన కుడిపూడి కరుణ చెరువులో మృతదేహంగా లభించడం గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. + స్కూల్ నుంచి సైకిల్ పై నవ్వుతూ వస్తుంది గంట వ్యవధిలో శవమై తేలింది. చంపేశారా? చని ఆంధ్రప్రదేశ్‌లోని Dr. B. R. Ambedkar Konaseema districtలో విషాదం నెలకొంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తూ ఎంతో ఉత్సాహంగా…

Read More

KGH Controversy: కేజీహెచ్‌లో కలకలం.. లిఫ్ట్ పక్కన బ్యాగులో కుళ్లిన శిశు మృతదేహం.. అసలేం జరిగిందంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 2:08 PM IST KGHలో సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో అనుమానాస్పద బ్యాగులో శిశువు మృతదేహం కలకలం రేపింది. భద్రతా లోపాలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేజీహెచ్ లో లిఫ్ట్ పక్కనే బ్యాగులో శిశు మృతదేహం కలకలం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలగా పేరుగాంచింది. అయితే, ఇక్కడ తరచూ ఏదో ఒక వివాదం లేదా లోపం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కేజీహెచ్…

Read More

Phalguna Masam: ఫాల్గుణ మాసం వచ్చేసింది.. ఈ దానాలు చేస్తే అనంత పుణ్యఫలాలు! |

Last Updated:Feb 21, 2026 1:35 PM IST ఫాల్గుణ మాసంలో దానధర్మాలు, గోదానం, అన్నదానం, వస్త్రదానం వల్ల భక్తులకు పుణ్యఫలాలు, శాంతి, సౌఖ్యం, వంశాభివృద్ధి కలుగుతాయని నేతేటి బాల సూర్యసుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. Source link

Read More

Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వానలు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 11:10 AM IST విశాఖ వాతావరణ కేంద్రం ప్రకారం రాయలసీమలో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరిక. ఏపీ వాతావరణం లో ఒకసారిగా మార్పు.. తెలంగాణలో కూడా స్వల్ప మార్పులు.. కొద్దిపాటి వర తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అది మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికలు కేంద్రం విశాఖ…

Read More

Union Minister Ram Mohan Naidu Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో రామ్మోహన్ నాయుడు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు.#RamMohanNaidu #TirumalaTemple #TirumalaNews Source link

Read More

Andhra Pradesh weather: ఏపీలో మారుతున్న వాతావరణం.. పెరుగుతున్న భానుడి భగభగలు.. అక్కడక్కడా వర్ష సూచన!

ఆంధ్రప్రదేశ్‌లో శీతాకాలం ముగిసిపోతుండగా, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, కాకినాడలో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరుగుతోంది. Source link

Read More

Brahmi plant: మీ చిన్నారులకు చదివింది గుర్తుండటం లేదా? ఇంట్లో ఈ మొక్క పెంచండి.. రిజల్ట్ మారిపోతుంది..!

పరీక్షల సమయంలో బ్రాహ్మి మొక్కను ఇంట్లో పెంచడం వల్ల పిల్లల్లో ఫోకస్, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని విజయనగరానికి చెందిన డాక్టరు ఆనందరావు సూచిస్తున్నారు. Source link

Read More