Union Minister Ram Mohan Naidu Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో రామ్మోహన్ నాయుడు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు.#RamMohanNaidu #TirumalaTemple #TirumalaNews Source link

Read More

Andhra Pradesh weather: ఏపీలో మారుతున్న వాతావరణం.. పెరుగుతున్న భానుడి భగభగలు.. అక్కడక్కడా వర్ష సూచన!

ఆంధ్రప్రదేశ్‌లో శీతాకాలం ముగిసిపోతుండగా, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, కాకినాడలో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరుగుతోంది. Source link

Read More

Brahmi plant: మీ చిన్నారులకు చదివింది గుర్తుండటం లేదా? ఇంట్లో ఈ మొక్క పెంచండి.. రిజల్ట్ మారిపోతుంది..!

పరీక్షల సమయంలో బ్రాహ్మి మొక్కను ఇంట్లో పెంచడం వల్ల పిల్లల్లో ఫోకస్, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని విజయనగరానికి చెందిన డాక్టరు ఆనందరావు సూచిస్తున్నారు. Source link

Read More

హోలీ రద్దీకి చెక్.. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య స్పెషల్ రైళ్లు! పూర్తి వివరాలు ఇవే..! Special trains between Charlapalli and Brahmapur for Holi season benefit passengers | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:46 PM IST హోలీ సందర్భంగా భారత రైల్వేలు చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య 07027, 07028 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. అనేక రాష్ట్రాల ప్రయాణికులకు ఈ సేవలు సౌకర్యవంతంగా ఉంటాయి. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత రైల్వేలు కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–బ్రహ్మపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రకటించింది. ఈ స్పెషల్ సర్వీసులు…

Read More

ఏయూలో ఉద్రిక్తత.. ఆర్ఎస్ఎస్ కవాతుతో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:53 PM IST ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ మధ్య ఉద్రిక్తత, పోలీసులు భద్రతా చర్యలు, క్యాంపస్‌లో కట్టుదిట్టమైన నియంత్రణ. + ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళన ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమం చుట్టూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్…

Read More

రంజాన్ వేళ అత్తర్లకు భారీ డిమాండ్..! ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్‌తో మార్కెట్‌లో జోరు..! Attar shops offer special deals and fragrances during Ramzan month. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:55 PM IST రంజాన్ మాసంలో అత్తర్ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఆర్మన్ అత్తర్స్ షేఖ్ యాశిక్ ప్రకారం, ప్రత్యేక ఆఫర్లు, విభిన్న సువాసనలతో మార్కెట్ పరిమళాలతో నిండిపోయింది. + రంజాన్ సీజన్..! విశాఖలో అత్తర్లకు ఫుల్ క్రేజ్ మొదలైంది రంజాన్ మాసం ప్రారంభం కావడంతో నగరంలోని అత్తర్ దుకాణాలు మళ్లీ సువాసనలతో కళకళలాడుతున్నాయి. పండుగల సీజన్‌లో ఎప్పుడూ గిరాకీ ఉండే అత్తర్లకు, రంజాన్ సమయంలో మాత్రం ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుందని వ్యాపారులు…

Read More

Ramzan Special Huge Demand for Attars | రంజాన్ స్పెషల్.. అత్తర్లకు ఫుల్ క్రేజ్! | #local18V

రంజాన్ పండుగ సమీపించడంతో అత్తర్ల మార్కెట్ సందడిగా మారింది. ముఖ్యంగా విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ అత్తర్లకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. రంజాన్ మాసం ప్రారంభమయ్యిందంటే అత్తర్లకు మంచి డిమాండ్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.#ramzan #Fragrance #vizag Source link

Read More

Home Minister Anitha Mass warning to YCP | రప్పా..రప్పా అంటే.. ఊరుకోం..తాటతీస్తాం! | Ap News | N18V

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్‌ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రోడ్లపైకి వచ్చి కత్తులు పట్టుకుని, కేకులు కట్ చేస్తూ “రప్పా రప్పా” అంటూ హడావిడి సృష్టించే ఘటనలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆమె స్పష్టం చేశారు.#vangalapudianitha #ycp #Appolitics Source link

Read More

ఏవినగరం ఆలయాల బాధ్యత టీటీడీకి.. యనమల రామకృష్ణుడు కీలక నిర్ణయం వైరల్..! Yanamala Ramakrishnudu temples assets handed over to TTD announcement. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 20, 2026 5:18 PM IST యనమల రామకృష్ణుడు కుటుంబం ఏవినగరం ఆలయాలు, ఆస్తులు, బంగారం, పత్రాలను అధికారికంగా టీటీడీకి అప్పగించడంతో భక్తులకు విశ్వసనీయత, పారదర్శకత పెరిగింది. + యనమల ఆలయ ఆస్తులు టీటీడీకి ధారథత్వం ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ ఆధ్వర్యంలో స్థాపించబడిన దేవాలయాలు, వాటికి సంబంధించిన ఆస్తులు, బంగారం, ముఖ్య…

Read More

JOB MELA: టెన్త్ చదివితే చాలు మంచి జీతంతో జాబ్.. 400 ఉద్యోగాలు మీకోసమే, వివరాలు ఇవిగో

JOB MELA: శ్రీకాకుళం యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, భవిష్యత్‌లో ఎదగడానికి మార్గం. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు ఆలస్యం చేయకుండా 25 ఫిబ్రవరి 2026న ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. Source link

Read More