Electric Buses: విజయవాడలో ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్?.. ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 7:51 AM IST Vijayawada Electric Buses: నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పుకు ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా విజయవాడ నగరంలో త్వరలో విద్యుత్తు బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మొదటి దశలో వంద ఈ-బస్సులను కేటాయించారు. అయితే వీటి నిర్వహణ కోసం విద్యాధరపురం డిపోలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒప్పంద ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా వచ్చే ఆరు నెలల్లో బస్సులు రోడ్డెక్కనున్నాయి. News18 Vijayawada…

Read More

Cyclone Horacio: సముద్రంలో అతి తీవ్ర తుపాను.. రైతులకు వాతావరణ అలర్ట్..! |

ప్రపంచంలో ఇప్పుడు చాలా దేశాల్లో పంటలు పండించే విధానాలను మార్చుకొంటున్నారు. ఆరు బయట పొలాల్లో సాగు మానేసి.. భవనాల్లో సాగు చేపడుతున్నారు. దీని వల్ల తుపాన్లు, వర్షాలు, వడగళ్ల సమస్యలేవీ ఉండవు. చీడ పీడల సమస్య ఉండదు. 2, 3 రెట్లు ఎక్కువ దిగుబడి ఉంటుంది. పంట పూర్తిగా రైతు కంట్రోల్‌లో ఉంటుంది. భవనం లోపల ఎంత వేడి ఉండాలి, ఎన్ని ఎరువులు వెయ్యాలి, ఎంత నీరు అందించాలి.. అంతా రైతు కంట్రోల్ లోనే ఉంటుంది. ఇండియాలో…

Read More

Rajamahendravaram Adulterated Milk Incident | పాలకల్తీకి కారణమైనవారిపై కఠిన చర్యలు

రాజమహేంద్రవరంలో కల్తీ పాల మరణాలపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన ఇచ్చి, ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, దర్యాప్తు కొనసాగుతుందని, మృతులకు రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించినట్టు తెలిపారు. Source link

Read More

CM Chandrababu: ‘బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు ఫైర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 3:27 PM IST రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతిచెందిన ఘన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. News18 తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు సేవించి నలుగురు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలచెరువు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు అనధికారిక వ్యాపారి విక్రయించిన పాలు తాగడం వల్లే ఈ…

Read More

Tribal Villages Rely on Doli for Transport | మన్యం జిల్లాలో తప్పని డోలీ మోతలు | #local18shorts

మన్యం జిల్లాలోని దూరప్రాంత గ్రామాల దయనీయ పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి గ్రామానికి ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు లేకపోవడంతో ఒక మృతదేహాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్తులు డోలీలో మోస్తూ అడవులు, కొండలు దాటి గ్రామానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.#tribalvillagers #manyamdistrict Source link

Read More

Murder Case: ఆరిలోవ మహిళ హత్య కేసులో విస్తుపోయే విషయాలు! 10 రోజుల పోలీసుల వేటలో దొరికిన అసలు దొంగ! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 23, 2026 7:55 PM IST ఆరిలోవ దుర్గా నగర్‌లో కాపు లక్ష్మి హత్య, దోపిడీ కేసును విశాఖపట్నం పోలీసులు పది రోజుల్లో ఛేదించి వంజరాపు శివ గంగరాజు అలియాస్ టాటా శివను అరెస్ట్ చేశారు. + వ్యసనాలు , బెట్టింగ్లో చేసిన అప్పులు తీర్చేందుకు మహిళను హత్య చేసిన యువకుడు విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించిన ఆరిలోవ మహిళ హత్య, భారీ దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి…

Read More

Papikondalu | సమ్మర్ వచ్చేసింది.. పాపికొండల్లో పర్యాటకుల సందడి! |

Last Updated: Feb 23, 2026, 20:28 IST సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు, ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్న చల్లని నీటిలో హాయ్ హాయిగా ఎంజాయ్ చేస్తూ పర్యటకులు బోర్డులో సందడి చేస్తున్నారు, ఇప్పటివరకు వీకెండ్ సెలవు రోజుల్లో మాత్రమే అత్యధికంగా కనిపించే పర్యాటకులు ప్రతిరోజు విహారయాత్ర ప్రాంతంలో సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు, దీంతో వారికి తగ్గట్టుగా పర్యాటక ఏర్పాటులు సైతం నిర్వాహకులు…

Read More

Rammohan Naidu : ఎర్రన్నాయుడికి నివాళులర్పించిన రామ్మోహన్ నాయుడు!

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పర్యటనను తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు స్మారకార్థం నివాళులర్పించి ప్రారంభించారు. ఎర్రన్నాయుడు ఆశయ సాధనకే తాను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. “ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ (రవాణా సౌకర్యాలు) మెరుగుపడటం చాలా ముఖ్యం” అని ఆయన స్పష్టం చేశారు. రహదారులు, రైల్వే లైన్లతో పాటు…

Read More

Twins Day Special | 100 Twins Gather in Tirupati | తిరుపతిలో 100 మంది కవలలు | #local18V

తిరుపతి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా ట్విన్స్ ఒకే చోట చేరుకుని సందడి చేశారు. పీలేరు ప్రాంతానికి చెందిన హేమలత, హేమావతి అనే ట్విన్స్ చిన్ననాటి నుంచి ట్విన్స్ డే జరుపుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. చిన్నప్పుడు స్కూల్‌లో జరిగిన ట్విన్స్ ఆక్టివిటీని మిస్ అయిన వారు, పెద్దయ్యాక తప్పకుండా ట్విన్స్ డే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారి ఆలోచనకు తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం అందించారు.#TwinsDay #Tirupati #TwinsSpecial Source link

Read More

apikondalu Tour: తక్కువ ధరకే పాపికొండల టూర్.. అదిరిపోయే నాన్-వెజ్ ఫుడ్, బోటింగ్ ప్యాకేజీ! ఈ సమ్మర్ టూర్ మిస్ అవ్వకండి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 23, 2026 6:51 PM IST సమ్మర్ లో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. రాజమండ్రి, దేవీపట్నం నుంచి బోటు ప్రయాణం, ఫుడ్ ప్యాకేజీ, లైఫ్ జాకెట్ తప్పనిసరి, అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. + సమ్మర్ ప్రారంభం ప్రతిరోజు వీకెండ్ మాదిరిగా కనిపిస్తున్న పాపికొండల విహారయాత్ర సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్నా చల్లని నీటిలో…

Read More