News Desk

కాణిపాకలో గ్యాస్ టెన్షన్.. అన్నదానంపై ప్రభావం..? అధికారులు ఏమంటున్నారంటే..?

కాణిపాక వినాయక ఆలయంలో గ్యాస్ కొరతపై భక్తుల్లో చర్చ. పాలకమండలి చైర్మన్ సురేంద్రబాబు, ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో సమావేశం. 18 రోజులకు గ్యాస్ నిల్వలు ఉన్నాయని స్పష్టం. Source link

Read More

ఉరవకొండ బస్టాండ్‌లో వికలాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రారంభం

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (“దివ్యాంగ శక్తి” పథకం) నేపథ్యంలో, ఉరవకొండ బస్టాండ్‌లో బుధవారం టిడిపి నాయకులు ఉచిత ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్, ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవస్థానం చైర్మన్ రాయంపల్లి నాగరాజు, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు,…

Read More

కలలు నిజం చేసిన సాహస యాత్రికుడు.. ప్రపంచ రికార్డ్ సాధించిన భారత యువకుడు..! Bhupathiraju Anmish Varma honored India with Guinness Record. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:49 PM IST విశాఖపట్నం సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ ఏడు అగ్నిపర్వత శిఖరాలను వేగంగా అధిరోహించి గిన్నిస్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఢిల్లీలో రిషి నాథ్ చేతుల మీదుగా స్వీకరించారు. సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ.., ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా విశాఖపట్నానికి చెందిన సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచ వేదికపై మరోసారి భారత గౌరవాన్ని ఎగరవేశారు. ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా…

Read More

కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా ఉంటుందని సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కన్న, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, సొసైటీ డైరెక్టర్లు ఎంజీ నరసన్న, హనుమేష్ అన్నారు. బుధవారం టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని జాలవాడి, పెద్దకడబూరు గ్రామాలలో…

Read More

Pet Bird Story: ఇంట్లో ఆ 2 చిలకలు చేసే సందడి పిల్లలు కూడా చేయరు.. ఆ ఫ్యామిలీకి ఆవే పాజిటివ్ ఎనర్జీ | ట్రెండింగ్

Last Updated:Mar 18, 2026 6:03 PM IST Pet Bird Story: ఇంట్లో పిల్లలు ఉంటేనే సందడే అంటారు అందరు. కాని అదే స్థానంలో పచ్చని చిలకలు రెండు ఉంటే ఆ సందడి మరోలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఫ్యామిలీకి ఈ రెండు చిలకలే పాజిటివ్ ఎనర్జీ. + Parrot Lovers Pet Bird Story: పక్షులు, పావురాలను ప్రేమించే వ్యక్తులు, వాటిని పెంచుకునే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కాకినాడకు చెందిన…

Read More

రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా…

చైనాకు తరలిస్తున్న రష్యా చమురు ట్యాంకర్ అక్వాటైటాన్ భారత్ వైపు మళ్లింది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అది భారత్ దిశ వైపు తిరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం దేశంలో చమురు సంక్షోభం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి భారత్ దిగుమతులను పెంచింది. ఈ క్రమంలో అక్వాటైటాన్ ట్యాంకర్ మార్చి 21న కర్ణాటకలోని న్యూమంగళూరుకు చేరుకోనుంది. ఈ ఏడాది జనవరి చివరలో బాల్టిక్ సీ పోర్టులో ఈ…

Read More

శ్రీవారి భక్తులకు శుభవార్త… విశాఖపట్నం, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ట్రైన్ | New Regular Train Connects Visakhapatnam with Tirupati |

రైలు నెంబర్ 18508 తిరుపతిలో ప్రతి మంగళవారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరుతుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి మధ్య పదుల సంఖ్యలో ట్రైన్స్ ఉన్నాయి. 11 గంటల నుంచి 16 గంటల్లో విశాఖపట్నం నుంచి…

Read More

ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు..

ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జరిమానా విధించాలని నిర్ణయించింది. మార్కుల నమోదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది పదో తరగతి మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి…

Read More

Simhachalam Temple: ఉగాది నాడు అప్పన్న సన్నధిలో.. ఉచిత సామూహిక అక్షరాభ్యాసం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:15 PM IST Ugadi Special Aksharabhyasam: ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగానే ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో చిన్నారుల కోసం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరగనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలంలో చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసం Simhachalam Temple: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు…

Read More

హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పీజీ డాక్టర్ మృదుల కు ప్రథమ బహుమతి

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని, మొట్టమొదటి పీజీ స్టూడెంట్ డాక్టర్ మృదుల కు బీకాన్-2026 నేషనల్ కాన్ఫరెన్స్ లో జాతీయస్థాయిలో జరిగిన క్విజ్ పోటీలో ప్రథమ బహుమతి సాధించడం మెడికల్ కళాశాలకు గర్వకారణమని ఇంచార్జీ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ శంకర్ తెలిపారు. ఇంకా ప్రవేశం పొంది వారం రోజులే అయినా, నేషనల్ కన్ఫరెన్స్లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ శ్రీనివాస్…

Read More