News Desk

News Updates Today: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ మంత్రి హతం |

News Updates Today: ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, తాజాగా మరో కీలక నేతను కూడా కోల్పోయింది. ఇజ్రాయెల్ నిర్వహించిన తీవ్ర దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఖతీబ్ మరణంతో ఇరాన్‌లో విషాద వాతావరణం నెలకొంది. అంతకుముందే ఇరాన్ సైనిక అధికారి అలీ లారిజాని…

Read More

నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం – Visalaandhra

కేసీఆర్ సభకు రావాలిగవర్నర్ ప్రసంగం అభివృద్ధికి మార్గదర్శిభవిష్యత్‌లో ఏఐ సునామీ: సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాజులు… రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్ప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని తెలిపారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని, ప్రజలే తప్ప్పు చేశారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. శాసనసభను ఉద్దేశించి బుధవారం ఆయన మాట్లాడుతూ నియంత పోకడలను…

Read More

Gold Silver Rates: విజయవాడలో మరోసారి బంగారం ధరలు ఢమాల్.. భారీగా పడిన గోల్డ్ రేట్స్.. తాజా ధరలు ఇవే |

ఇక వెండి ధరలు కూడా పతనం అయ్యాయి. గురువారం కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,75,000 ధరకు చేరుకుంది. తులం సిల్వర్ ధర రూ.2,750గా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో ధరలు పెరిగాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 1.85 శాతం అంటే రూ.2,885 తగ్గి రూ.1,53,1000 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 2.14 శాతం పడిపోయింది. అంటే రూ. 5,413 తగ్గి రూ. 2,47,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ…

Read More

‘మూసీ’పై మంటలు

. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు. ఉన్నత జీవనస్థితి కల్పిస్తాం: అధికార పక్షం. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి వ్యతిరేకం: బీఆరఎస్. ప్రక్షాళనపై అట్టుడికిన శాసనసభ విశాలాంధ్ర – హైదరాబాద్: మూసీ ప్రాజెక్టుపై శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మూసీ ప్రక్షాళనపై వాదోపవాదాలు జరిగాయి. మూడోరోజైన బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మూసీ ప్రక్షాళన చేసి పరీవాహక ప్రజలకు ఉన్నతమైన జీవనస్థితి కల్పిస్తామని అధికార కాంగ్రెస్ చెబుతుండగా, మూసీ…

Read More

Srisailam Ugadi Festival 2026: శివయ్యను చూసేందుకు కన్నప్పల పాదయాత్ర.. ఒక్క రోజే లక్ష మంది దర్శనం |

Last Updated:Mar 17, 2026 11:25 AM IST Srisailam Ugadi Festival 2026: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుండి కన్నడ భక్తులు పాదయాత్రగా, వాహనాల్లో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. + Srisailam Ugadi Festival 2026 Srisailam Ugadi Festival 2026: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. పండుగ వేళ తమ ఆడపడుచు భ్రమరాంబికా దేవిని దర్శించుకునేందుకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుండి…

Read More

భవన నిర్మాణ కార్మికులబానిసత్వం ఇంకెన్నాళ్లు ?

భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం నిర్మాణరంగం. ఈ నిర్మాణ రంగంలో కొన్ని కోట్ల మంది పనులు నిర్వహిస్తున్నారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో కార్మికులకు పని ప్రదేశాలలో జరిగే ప్రమాదాల నివారణకు వారి సామాజిక భద్రతకు చట్టాన్ని రూపొందించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేశాయి. 1990లో ఏఐటియుసి నాయకత్వాలు భవన నిర్మాణ కార్మికుల రక్షణకు, ప్రమాదాల నివారణకు చట్టం అవసరమంటూ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆందోళనలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం…

Read More

YS Jagan Speech | గుండె ధైర్యమే మా ట్రేడ్‌మార్క్.. జగన్ స్పీచ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నేతలు మరియు కార్యకర్తలతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా రాజకీయ పరిణామాలు మరియు పార్టీ బలోపేతంపై ఆయన దిశానిర్దేశం చేశారు.#ysjagan #ysrcp #ongole Source link

Read More

ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు – Visalaandhra

డా॥ సూర్యదేవర రామకృష్ణ ఒకప్పుడు రైతు అంటే తన పొలంలో పండిన పంటలో ఒక భాగాన్ని పవిత్రంగా దాచుకుని, వచ్చే కాలానికి విత్తనంగా వాడుకునే స్వయం శక్తిపరుడు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. తెల్లవారుజామున విత్తనాల దుకాణం ముందు క్యూ కట్టే రైతు కనిపిస్తున్నాడు. సమకాలిక వ్యవసాయ రంగంలో విత్తన కంపెనీలు కేవలం విక్రేతలుగా మాత్రమే కాకుండా, వ్యవసాయ గమనాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత వంటి ఆకర్షణీయమైన మాటలతో విత్తన…

Read More

పోలీసులకు చుక్కలు చూపించిన సైకో.. పెట్రోలింగ్ వాహనం ఎత్తుకెళ్లి.. హైవేపై ఏం చేశాడంటే..! Palamaneru Police Patrolling Vehicle Hijacked Two Hour Tense. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 17, 2026 3:05 PM IST చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఒక వ్యక్తి పోలీసు వాహనం అపహరించి జాతీయ రహదారిపై దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చివరికి అతన్ని పోలీసులు పట్టుకున్నారు. + చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం…పోలీసులకు,ప్రయాణికులకు రెండు గంటల సేపు చెమటలు పట చిత్తూరు జిల్లా పలమనేరు పరిసరాల్లో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే గంగవరం మండల కేంద్రం ఒక్కసారిగా…

Read More

భారత్ దౌత్యం పై విమర్శలు – Visalaandhra

అసద్ మిర్జా అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేసిన దాడులు భారతదేశాన్ని క్లిష్టపరిస్థితిలోకి నెట్టేశాయి. దౌత్యపరంగా కూడా భారత్ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఒకవైపు ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి “ అంటూ గొప్పలు చెప్పుకున్న భారత్ ఈ సంక్షోభం సమయంలో మాత్రం స్పష్టమైన వైఖరి చూపలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ శక్తిగా నిలవాలంటే, భారత్ మరింత స్పష్టతతో సమగ్ర విధానంతో ముందుకు వెళ్ళాలి. కానీ భారత్ అలా చేయడం…

Read More