News Desk

ఖతార్ చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి

ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధపడుతున్న సౌదీ ఖతార్: ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు బుధవారం అర్ధరాత్రి దాడులు జరిపింది. తమ నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా దాడులు చేపట్టింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థికవ్యవస్థకు పునాది. ఈ దాడిలో భారీస్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి….

Read More

Pawan Kalyan: గబ్బర్ సింగ్ కా బాప్ ఉస్తాద్ భగత్ సింగ్.. థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలే.. వీడియో వైరల్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 10:15 AM IST ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విశాఖలో సూపర్ హిట్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నాలు నటించారు. + విశాఖలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అంటూ…

Read More

వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు

పట్టు కోసం బీజేపీ వ్యూహాలుప్రతి వ్యూహాలతో దూకుడు మీదున్నతృణమూల్ కోల్‌కతా: ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భాజపా మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో తలమునకలవుతున్నాయి. పట్టు నిలబెట్టుకోవడానికి తణమూల్ కాంగ్రెస్, పట్టు సాధించడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కమలదళం మరోసారి ప్రధానంగా హిందుత్వ ఎజెండాతో బరిలో దిగుతోంది. ముస్లిం అనుకూల వైఖరిని ప్రదర్శిస్తుందంటూ సీఎం మమతకు…

Read More

Divyang Shakti: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. కానీ వైకల్యం ఇంత శాతం ఉన్నవారికి మాత్రమే ఉచిత ప్రయాణం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 19, 2026 8:58 AM IST కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు బస్సు ప్రయాణం ఉచితం చేసింది. 40% వైకల్యం ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం. పలమనేరు ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగ శక్తి కార్యక్రమం ప్రారంభించారు. + దివ్యాoగులకు ఈ 4 బస్సుల్లో ఉచితం కానీ వైకల్యం ఇంత శాతం ఉన్నవారికి మాత్రమే…!!! ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్ వీటిలో గతంలో దివ్యాంగులకు 50 శాతం రాయితీ ఉండేది. కానీ కూటమీ ప్రభుత్వం అధికారంలోకి…

Read More

నిర్వాసితుల త్యాగ ఫలమే పోలవరం – Visalaandhra

మూడోవిడతగా రూ.226 కోట్ల చెక్కు అందించిన సీఎం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో…

Read More

Job Calendar: ఏపీ యువతకు ఉగాది కానుక.. వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే? | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Mar 19, 2026 7:52 AM IST AP Job Calendar: ఏపీ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండగ తీపి కబురు చెప్పింది. వేల సంఖ్యలో పోస్టుల భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈసారి శాఖలు పరంగా ఖాళీలు, నోటిఫికేషన్ తేదీలు, సిలబస్ అన్నీ పొందుపర్చారు. jobs AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను ప్రకటించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న…

Read More

‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తి చేయండి : నెల్లికంటి

విశాలాంధ్ర- హైదరాబాద్ : నల్లగొండ జిల్లాపై చిన్న చూపు కూడకుండా రైతాంగానికి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు జీవనాడి అయిన ఎసఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో కీలక ప్రాజెక్టులు నత్తనడకన సాగాయని, కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనే భ్రమలో గత ప్రభుత్వం ఉండిపోయిందన్నారు. దీనివల్ల నల్లగొండ జిల్లాలోని…

Read More

Missing Case: వైజాగ్ పోలీసుల ‘సింగం’ స్టైల్ ఆపరేషన్! తెలంగాణ నుంచి వచ్చి వీళ్లు ఏపీలో ఏం చేస్తున్నారో తెలుసా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 7:03 AM IST నిర్మల్ జిల్లాలో అదృశ్యమైన చిట్యాల శ్రావణి కేసును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలిసి ఛేదించారు. శ్రావణి విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించి, టూటౌన్ సీఐ ఎర్రం నాయుడు ఆధ్వర్యంలో ఆమెను కనుగొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యమైన యువతి.. విశాఖలో ప్రత్యక్షం.. విశాఖ టూటౌన్ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో అదృశ్యమైన ఓ యువతి కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, విశాఖపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. రెండు రాష్ట్రాల…

Read More

పోలీసులకు టీఏ బకాయిలు చెల్లించండి – Visalaandhra

కూనంనేనివిశాలాంధ్ర- హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవులు, టీఏ బకాయిలను పోలీసులకు త్వరితగతిన చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖమ్మం జిల్లాలో కొంత వరకు బకాయిలు చెల్లించినప్పటికీ, కొత్తగూడెం జిల్లాలోని పోలీసులకు మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని, బకాయిలను ఎందుకు చెల్లించలేదో అర్ధం కాలేదన్నారు. కొత్తగూడెం పరిధిలోని 6వ బెటాలియన్‌లో సుమారు 450 మంది సిబ్బంది ఉన్నారని,…

Read More

News Updates Today: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ మంత్రి హతం |

News Updates Today: ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, తాజాగా మరో కీలక నేతను కూడా కోల్పోయింది. ఇజ్రాయెల్ నిర్వహించిన తీవ్ర దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఖతీబ్ మరణంతో ఇరాన్‌లో విషాద వాతావరణం నెలకొంది. అంతకుముందే ఇరాన్ సైనిక అధికారి అలీ లారిజాని…

Read More