News Desk

2500 ఏళ్ల చరిత్ర.. పాండవులతో సంబంధం ఉన్న దేవాలయం.. ఎక్కడ ఉందంటే..? Tripurantaka Swami Temple Spirituality. |

Last Updated:Mar 20, 2026 6:40 PM IST త్రిపురాంతక స్వామి దేవాలయం విజయనగరం జిల్లా జామి గ్రామంలో ఉంది. మహాభారతంతో సంబంధం ఉన్న ఈ ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తోంది. + శ్రీ శ్రీశ్రీ స్వర్ణా కర్షణ రాజరాజేశ్వరీ సమేత త్రిపురాంతక స్వామివారిదేవాలయం విశి ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాచీన దేవాలయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న క్షేత్రంగా త్రిపురాంతక స్వామి దేవాలయం నిలుస్తోంది. విజయనగరం జిల్లా జామి గ్రామంలో వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మికతతో…

Read More

చెట్లు కింద ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి.. Light rains and thunderstorms for next three days. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 4:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. + ఏపీలో ఈ జిల్లాలకు వర్షాలు..! ఈ పంటలకు భారీ డ్యామేజ్..! రైతులు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు…

Read More

Elephant Herd Enters Village in Manyam District | మాన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హ‌ల్‌చ‌ల్‌

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా (మాన్యం జిల్లా)లో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురం గ్రామం మధ్యలోంచి ఏనుగుల గుంపు వెళ్లడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. Source link

Read More

జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా స్పందించారు. కుటుంబ ఆస్తుల పంపకాలపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె ఓ అడ్వొకేట్ నోటరీ విడుదల చేశారు. ఆ నోటరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో ఆమె తన కుమారుడు జగన్ తీరుపై తీవ్ర…

Read More

Heavy Rains in AP for Next 3 Days | ఏపీలో మరో 3 రోజులు వర్షాలు.. రైతులకు హెచ్చరిక! | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తూర్పుగోదావరి, కృష్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.#aprains #farmers #heavyrains Source link

Read More

తెలంగాణ విద్యార్థులకు బంపర్ ఆఫర్‌.. నెలకు రూ.2,000 స్టైఫండ్‌తో పాటు ఫ్రీ భోజనం!

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక న్యాయం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈసారి విద్యా రంగానికి ప్రభుత్వం రూ.26,674 కోట్ల భారీ కేటాయింపులు చేసింది.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు…

Read More

Grocery Prices: బయట మార్కెట్‌తో పోలిస్తే అక్కడ సగం రేటే.. కందిపప్పు, బియ్యం, నూనె ఏదైనా..! | బిజినెస్

Last Updated:Mar 20, 2026 2:33 PM IST Visakhapatnam: యుద్ధం కారణంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు, బియ్యం ధరలు పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడ భారీగా తగ్గింపు ధరలే నిత్యవసరాలు అందుబాటులో ఉన్నాయి. + Visakhapatnam Visakhapatnam: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహార పదార్ధాలైన బియ్యం, కందిపప్పు నూనె…

Read More

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన భట్టి

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ స్వరూపంమొత్తం బడ్జెట్‌.. రూ.3,24,234 కోట్లురెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లుమూలధన వ్యయం.. రూ.47,267 కోట్లుబడ్జెట్‌ ముఖ్యాంశాలు..1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లుజూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత…

Read More

Free Bus Scheme: దివ్యాంగులకు అదిరిపోయే వార్త.. ఈ 5 బస్సులతో పాటు ఏసీ బస్సులో ఉచిత ప్రయాణం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 1:25 PM IST రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రారంభించారు. కాకినాడలో ఐదు రకాల బస్సులు ఉచితం. 40% పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే అర్హత. + ఈ ఐదు బస్సులతో పాటు ఏసీ బస్సు సైతం రాయితీతో వికలాంగులకు అవకాశం వివరాలు ఇవే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని గోదావరి జిల్లాలో…

Read More

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More