News Desk

చెదలు మీ విలువైన ఫర్నీచర్ ని తినేస్తున్నాయా.. రూ.10 ఖర్చుతో ఇలా చేస్తే పురుగులు పరార్..! mosquito problem even in summer easy tips to drive them away. |

Last Updated:Apr 05, 2026 9:57 PM IST వేసవిలో కూడా చెదల బెడద పెరుగుతోంది, తేమ తగ్గించడం, ఫర్నిచర్‌ను ఎండలో పెట్టడం, చెరకు వెనిగర్, నిమ్మరసం, ఉప్పు, లవంగ నూనెతో పిచికారీ చేయాలని నిపుణుల సూచన Source link

Read More

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ ఆ సమయంలో తినడం విషంతో సమానం.. డాక్టర్ల హెచ్చరిక ఇదే..!

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయని డాక్టర్ కెవి రామ్ కుమార్ సూచన, ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచిది, రాత్రి అయితే జీర్ణ సమస్యలు రావచ్చని హెచ్చరిక Source link

Read More

6 నెలల ఛేజ్.. టెన్షన్ పెట్టిన మొసలి.. వలలో చిక్కి తప్పించుకుంది.. చివరికి ఫసక్..! giant crocodile terrorizing for six months captured. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 11:00 PM IST ఆరు నెలలుగా గోదావరి ప్రాంతంలో భయపెట్టిన భారీ మొసలిని అంబేద్కర్ కోనసీమలో వలలో పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించగా, అధికారులు అప్రమత్తంగా ఉండమని సూచించారు. + గోదావరి జిల్లాలో ఆరుమాసాల తర్వాత చిక్కింది మరలా పరుగులు తీసింది. చివరికి ఆరు నెలలుగా కాలువల్లో, చెరువుల్లో, వాగుల్లో కనిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన భారీ మొసలి కథకు ఎట్టకేలకు క్లైమాక్స్ వచ్చింది. ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులను మోసం చేస్తూ…

Read More

Water Crisis: బ్రాందీకి కొరత లేదు.. నీళ్లకు దిక్కులేదు.. మహిళల ఆవేదన వైరల్..! dalit women protest with empty pots for drinking water in kottakota. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 05, 2026 10:49 PM IST అనకాపల్లి జిల్లా రావికమతం కొత్తకోటలో 200 కుటుంబాలకు తీవ్రమైన నీటి కొరత, దళిత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన, అధికారులు శాశ్వత పరిష్కారం కోరుతూ హెచ్చరిక + వేసవి వచ్చింది మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభో…! దళిత మహిళలు ఆందోళన  అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట పంచాయతీ కేంద్రంలో నీటి సమస్య తీవ్రమై ప్రజలు ఆందోళనకు దిగారు. దేవతమ్మ వీధికి చెందిన దళిత మహిళలు ఖాళీ బిందెలతో…

Read More

Women Protest For Drinking Water | మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన | #local18V

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ కేంద్రంలో దేవత అమ్మ వీధి దళిత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేశారు. వేసవికాలం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేవత అమ్మ వీధితో పాటు మరో రెండు కాలనీలో 200 కుటుంబాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పంచాయతీలకు ప్రతి ఇంటికి హౌస్ టాక్స్ వసూలు చేస్తున్నారు కానీ మంచి నీళ్లు సదుపాయం కల్పించడం లేదని అన్నారు. #WaterCrisis…

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. కేవలం 2 నిమిషాల్లో చదివేయండి

బీఆర్‌ఎస్‌ హరీశ్‌రావు రేవంత్‌పై భూముల కబ్జా ఆరోపణలు, ఏపీ హైకోర్టు విదేశాల నుంచి వచ్చిన అర్చకులకు గర్భగుడి నో ఎంట్రీ, చైనా ఏఐతో అమెరికా సైన్యంపై నిఘా, ఇరాన్‌ బిగ్ సర్‌ప్రైజ్ హెచ్చరిక. Source link

Read More

కన్న కొడుకుపై కర్కశం.. చిన్న తప్పుకు అట్లకాడతో వల్లంతా వాతలు.. బాబోయ్ దారుణం..! child abuse case Kakinada. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 7:03 PM IST కాకినాడ జిల్లా వొమ్మంగిలో తండ్రి పెండ్యాల చంద్రయ్య ఏడేళ్ల నిహాల్‌ను క్రూరంగా కాల్చి గాయపరిచాడు, బాలుడు ప్రాణాపాయంలో, ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు కన్నకొడుకును ముఖంనిండా వేడివేడి అట్లకాడతో వాతలు పెట్టిన తండ్రి చిన్న తప్పు చేసినందుకు తల్లిదండ్రులు పిల్లలను మందలించడం సహజమే. కానీ ఆ కోపం హద్దులు దాటితే అది ఎంత భయంకరంగా మారుతుందో కాకినాడ జిల్లాలో జరిగిన ఘటన మళ్లీ చూపించింది. అభం…

Read More

Godavari River Tragedy | సరదా కోసం ఈతకు వెళ్తే.. ప్రాణం పోయింది | #local18V

ఆ ప్రాంతంలో చూడటానికి అందమైన గోదావరి,కానీ దిగితే ప్రాణాలు మింగేస్తుంది, ఇలాఇప్పటి వరకు పదులసంఖ్యలో ఆ ప్రాంతంలో ప్రాణాలు పోయిన పరిస్థితి నెలకొంది. దీనిపై పోలీసులు సంబంధించిన అధికార యంత్రాంగం ఎట్టు పరిస్థితుల్లో ఈనీటిలో దిగొద్దు దిగొద్దు అని చెబుతున్నప్పటికీ, ఆకతాయి నేపథ్యంలో ఎండలుపెరిగిన కారణంగా నీటిలో దిగిన నలుగురు నీటిలోనే గల్లంతయ్యారు. అదృష్టవశాత్తు ఒకరిని స్థానికులు కాపాడుగా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేని పరిస్థితి నెలకొంది. ముగ్గురిలో ఇద్దరు చనిపోయినట్లుగా దాదాపుగా అధికారులు నిర్ధారించారు. ఏ…

Read More

నెలకు 300 యూనిట్లు ఫ్రీ.. పేదలకు భారీ గిఫ్ట్.. ఫ్రీ సోలార్ ప్యానెల్స్‌తో పెద్ద మార్పు..! PM Surya Ghar Muft Bijli Yojana. |

Last Updated:Apr 05, 2026 5:07 PM IST శ్రీ సత్య సాయి జిల్లాలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభం, కదిరిలో 1750 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ ప్యానెల్స్, నెలకు 300 యూనిట్లు ఫ్రీ విద్యుత్, సబ్సిడీతో రుణాలు అందుబాటులో + రాష్ట్రంలోనే మొదటి పీఎం సూర్య ఘర్ గ్రామం … రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా శ్రీ సత్య సాయి జిల్లాలో పేద కుటుంబాలకు వెలుగునిచ్చే కీలక కార్యక్రమం ఆరంభమైంది. కదిరి…

Read More

గోదావరి నదిలో మునిగి యువకులు మరణం; తూర్పు గోదావరిలో విషాదం.

బొబ్బర్లంక వద్ద విషాదం: గోదావరిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు ఏప్రిల్ 5, 2026: అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక వద్ద గోదావరి నదిలో విషాద సంఘటన జరిగింది. నదిలో ఈతకు దిగిన నలుగురు యువకులు మునిగిపోయారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి జాంపేట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అర్ఫాద్, మహమ్మద్ బిలాల్, షేక్ సుల్తాన్, ముసిని మణికంఠ అనే నలుగురు స్నేహితులు సరదాగా గోదావరి తీరానికి…

Read More