News Desk

ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి – Visalaandhra

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని…

Read More

ఏప్రిల్ 6న స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Ontimitta Temple: మూడు రాష్ట్రాల నుండి 3 టన్నుల పుష్పాలు.. నేత్రపర్వంగా కోదండరాముని పుష్పయాగం |

తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళం వంటి వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3 టన్నుల పుష్పాలు విరాళంగా అందడంతో కార్యక్రమం మరింత వైభవంగా జరిగింది. Source link

Read More

Heavy Rains Alert: రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగళ్లు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 06, 2026 9:23 AM IST Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము , తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించిన ద్రోణి ప్రభావంతో  రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడతాయి అని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏపీ ప్రజలకు శుభవార్త…! మూడు రోజులు పాటు ఆ జిల్లాలకు వర్షాలు Heavy Rains Alert: బంగాళాఖాతంలో…

Read More

Pawan Kalyan: తమిళనాడు ఎన్నికల రణరంగంలోకి పవన్ కళ్యాణ్.. DMKకి పెద్ద షాక్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్ కళ్యాణ్ రానుండటంతో తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో ఎన్‌డీఏ కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీకి అధినేతగా, ఆయన AIADMK-బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి పూర్తి మద్దతు ప్రకటించారు. తమిళనాడులో 15-20 శాతం తెలుగు మాట్లాడే ఓటర్లను ఆకర్షించేందుకు పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఎన్‌డీఏ వ్యూహాత్మకంగా వాడుకుంటోంది. ఇది డీఎంకే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చని ఏబీపీ అంచనా వేసింది. తమిళనాడు రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? – ప్రస్తుతం డిఎంకె (DMK)…

Read More

Madanapalle: పరాయివాడితో భార్యకు వివాహేతర సంబంధం.. అవమానంగా భావించిన భర్త.. మద్యం తాగి తనను తాను.. మదనపల్లెలో దారుణం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 5:25 AM IST భార్య పవిత్ర ప్రవర్తనలో మార్పు రావడం, ఆమె అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం శ్రీరాములుకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది. ఈ క్రమంలో, పవిత్ర తన భర్తను వదిలేసి సిద్ధప్పతో కలిసి వెళ్ళిపోయింది. ప్రతీకాత్మక చిత్రం Madanapalle: మనిషికి ఆవేశం వస్తే ఏం చేస్తున్నాడో తెలియదు అనడానికి నిదర్శనంగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. తన…

Read More

Weather today: బలంగా 2 తుపాన్లు. ఏపీ, తెలంగాణకి 5 రోజులు వర్షాలు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు |

భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టంగా ఒక విషయం చెప్పింది. ఏప్రిల్ 6 నుంచి 10 వరకూ 5 రోజులపాటూ తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. ఈదురుగాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. అంతే కాదు.. ఏప్రిల్ 6 సోమవారం నాడు కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా భారీ వర్షం కురుస్తుంది అని…

Read More

Vijayawada: విజయవాడ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు.. ‘శుకూర్’ ఉచ్చులో యువత.. సామాజిక మాధ్యమాలే వేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 4:43 AM IST ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సాహెల్ బేగ్‌లతో పాటు ఇతరుల ఐదు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన విజయవాడ ఉగ్రమూలాల కేసులో విచారణ ముగిసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా…

Read More

Talupulamma Jatara | కొండకోనల్లో ఘనంగా తలుపులమ్మ జాతర | #local18V

ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారు దేవతగా విరాజులుతున్న కాకినాడజిల్లా లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం అమ్మవారి గరగలు తీసే కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. కొండపై అమ్మవారు కొలువైన ప్రాంగణానికి గరగలు తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం చేపట్టింది. #Talupulammajatara #Festival #kakinada Source link

Read More

Easter Celebrations at Cemeteries | సమాధుల వద్ద భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు.. కారణం ఇదే! |

Last Updated: Apr 05, 2026, 20:20 IST ఏపీ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ సమాధి మందిరాలు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దల స్మృతులు గుర్తుచేసుకుంటూ సమాదుల్ని ఒక మందిరాలుగా అందంగా పువ్వులతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక శాంతికోసం ప్రభువైన యేసు జన్మించారంటూ ప్రత్యేకంగా పేర్కొంటున్నారు, దీంతో కాకినాడ, రాజమండ్రి, గోదావరి జిల్లాల అనేక ప్రాంతాల క్రైస్తవుల స్మశాన వాటికలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు, ఒకసారి ఆ విశేషాలు క్లుప్తంగా చూద్దాం. …

Read More