News Desk

ఇంటి జాగా అయినా ఇవ్వండిఅద్దె అయినా ఇవ్వండి : కె రామాంజనేయులు

విశాలాంధ్ర బ్యూరో` కర్నూలు : పేద ప్రజలకు ఇంటి జాగా అయినా ఇవ్వండి లేదా అద్దె అయినా చెల్లించాలని లేనిపక్షంలో రాబోయో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు హెచ్చరించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సీపీఐ నగర కార్యదర్శి పీ రామకష్ణారెడ్డి అద్యక్షతన పేదల ఇంటి స్థలాల కోసం ఆందోళన చేపట్టారు. ఈ…

Read More

Grand Wishes To Anitha With Scuba Diving | స్కూబా డైవింగ్‌.. అనితకు గ్రాండ్ విషెస్

హోం మంత్రి అనితకు ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ ద్వారా గ్రాండ్ విషెస్ తెలుపుతూ, ఆకర్షణీయమైన చిత్రపట ప్రదర్శన నిర్వహించి కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిర్వహించారు. Source link

Read More

ట్రంప్ తగ్గినా…మేం తగ్గం

కొనసాగుతున్న ఇరాన్ఇజ్రాయిల్ దాడులు తెల్ అవెవీ: యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినా…ఇరాన్ఇజ్రాయిల్ దేశాలు వెనక్కి తగ్గడంలేదు. యుద్ధానికి ఐదు రోజులు పాటు విరామం అంటూ…ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించడం గమనార్హం. ఇరాన్‌లోని విద్యుత్తు కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయ సమాజం కాస్త ఊపిరి పీల్చుకుంది. వెంటనే చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒకింత కోలుకున్నాయి….

Read More

Supreme Court: మతం మార్చుకుంటే ఎస్సీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సుప్రీంకోర్టు ఏమంది?: సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్. మహాదేవన్, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు (C. Selvarani కేసు) సూటిగా ఇలా అంది: “కేవలం రిజర్వేషన్ లాభాల కోసం మతం మారడం అంటే.. రాజ్యాంగాన్ని మోసం చేయడమే.” రాజ్యాంగ (షెడ్యూల్డ్ కాస్ట్స్) ఆర్డర్ 1950 ప్రకారం ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధులకు మాత్రమే. క్రైస్తవ లేదా ముస్లిం మతంలోకి మారితే కులం పోతుంది, హోదా కూడా పోతుంది. పునర్ మత మార్పిడి (రీ-కన్వర్షన్) చేసినా…..

Read More

యుద్ధం వేళ…ఇరాన్‌కు కశ్మీరీలు సాయం

నగదు, వస్తువులు, బంగారు ఆభరణాలు అందజేసిన స్థానికులు శ్రీనగర్: యుద్ధం వేళ…ఇరాన్‌కు తమ వంతు సాయం అందించడానికి కాశ్మీర్ ప్రజలు ముందుకొచ్చారు. ఇరాన్‌కు సహాయం చేయడానికి కశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు… నగదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు వంటివి విరాళంగా ఇవ్వగా…పలువురు పశువులను ఇచ్చారు. పిల్లలు సైతం తమ పొదుపు నగదును, ఈద్ సందర్భంగా పొందిన డబ్బును విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ విరాళాలు సేకరించేందుకు శ్రీనగర్ సహా…

Read More

Inspirational Story: చివరి శ్వాసలో కూడా నలుగురికి ప్రాణదానం.. పోలీసుల రియాక్షన్ ఇదే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 11:13 AM IST Organ Donation: ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉండి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో అవయవ దానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నలుగురు జీవితాల్లో అతడు… బ్రెయిన్ డెడ్ అయిన మాధవరావు Organ Donation: ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉండి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో అవయవ దానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. విశాఖ…

Read More

Shruti Haasan: విశాఖలో మలబార్ గోల్డ్ షోరూమ్ ప్రారంభించిన నటి శ్రుతి హాసన్.. బంగారంపై ఆఫర్లు చూస్తే మతి పోతుంది | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 9:29 AM IST విశాఖపట్నం వీఐపీ రోడ్‌లో Malabar Gold and Diamonds కొత్త మెగా షోరూమ్ ప్రారంభం. Shruti Haasan హాజరు. బంపర్ ఆఫర్లు మార్చి 31 2026 వరకు. విశాఖపట్నంలో ప్రముఖ నటి శృతి హాసన్.. సందడి.. నాణ్యమైన ఆభరణాలకు మలబార్ గోల్డ్ అండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన విశాఖపట్నంలో పసిడి వెలుగులు మరింత జిగేల్‌మన్నాయి. దేశవ్యాప్తంగా నమ్మకమైన, నాణ్యమైన ఆభరణాలకు చిరునామాగా నిలిచిన మలబార్…

Read More

రన్‌వేపై అగ్నిమాపక ట్రక్కును ఢీకొన్న విమానం

న్యూయార్క్ విమానాశ్రయంలో ఘటన న్యూయార్క్: రన్‌వేపై వెళ్తున్న విమానం ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఘటన అమెరికా లోని న్యూయార్క్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందగా… మరో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయ పడ్డారు. న్యూయార్క్ లోని లాగార్డియా విమానాశ్రయంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ సీఆర్‌జే-900… లాగార్డియా విమానాశ్రయంలోని నాలుగో రన్‌వేపై దిగింది….

Read More

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 24, 2026 6:59 AM IST సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. tirumala news Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

Read More

అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం

వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025…

Read More