News Desk

Indigo Flight: విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఇంజిన్ లోపం.. 160 మంది ప్రయాణికులతో ఎమర్జెన్సీ ల్యాండింగ్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 12:52 PM IST విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్న Indigo విమానంలో ఇంజిన్ లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరూ సురక్షితం. News18 విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గగనతలంలో ఉండగానే విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో, పైలట్లు వెంటనే అప్రమత్తమై ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సుమారు…

Read More

Cyber Crimes: సైబర్ నేరగాళ్ల టార్గెట్ మహిళలే! అరచేతిలో వైకుంఠం.. రూ. 1.26 కోట్లు మాయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

భారీ లాభాలు అంటూ ఆశ చూపి.. ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన ఒక ఉన్నత విద్యావంతురాలైన మహిళకు “పార్ట్ టైమ్ జాబ్”, “పెట్టుబడుల” పేరుతో వాట్సాప్‌లో సందేశాలు వచ్చాయి. తక్కువ పెట్టుబడితో లక్షల్లో లాభాలు వస్తాయని నమ్మించిన నేరగాళ్లు, ఆమెకు ఆన్‌లైన్ డాష్‌బోర్డ్‌లో కోట్లలో లాభం వచ్చినట్లు చూపించారు. ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్‌లు, సర్వీస్ ఛార్జీలు కట్టాలని నమ్మించి ఆమె నుండి ఏకంగా రూ. 1.26 కోట్లు వసూలు చేశారు. తీరా అసలు…

Read More

Strange Weather in srikakulam district | ఆ జిల్లాలో వింత వాతావరణం.. ఒకే రోజు ఎండ, వాన! | #local18V

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఒకే రోజులో మూడు రకాల వాతావరణ పరిస్థితులు కనిపించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేకువ జామున మంచు కమ్ముకుని చల్లని వాతావరణం ఉండగా, మధ్యాహ్నం సమయానికి మండే ఎండలు వేధిస్తున్నాయి. ఇక సాయంత్రం వేళల్లో మేఘాలు కమ్ముకుని వర్షాలు కురవడం ప్రత్యేకంగా నిలుస్తోంది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు పెరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సూర్యుడు తీవ్రంగా మండిపడటంతో రోడ్లపైకి రావడానికి…

Read More

11 నెలల చిన్నారికి కొత్త జీవితం.. విశాఖలో అరుదైన సర్జరీ సక్సెస్..! Visakhapatnam Medicover doctors save eyesight of 11 month old baby. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 5:07 PM IST Visakhapatnamలో Medicover Woman and Child Hospitalsలో 11 నెలల చిన్నారి ప్రాణాపాయ మెదడు వ్యాధి నుంచి డా. సాయి సునీల్ కిషోర్ బృందం Tocilizumabతో కాపాడింది. శిశువుకు అరుదైన చికిత్స.. బ్రెయిన్ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. వి వైద్యరంగంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 11 నెలల చిన్నారిని వైద్యులు కాపాడిన ఘటన విశాఖలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Medicover Woman &…

Read More

అడవిలో మొదలైన బంధం.. ఎలుగుబంటి పిల్లతో గిరిజనుడి బంధం.. కంటతడి పెట్టించే కథ..! Araku Doravalasa tribal man bear bond exposes fight. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 7:28 PM IST అరకు దొరవలసలో గిరిజనుడు నెమలి కన్నయ్య కాపాడిన ఎలుగుబంటి పిల్లతో ఏర్పడిన అనుబంధం చట్టపరమైన అడ్డంకులతో పరీక్షకు గురై సోషల్ మీడియాలో వైరల్. + నన్ను తరలించకండి గిరిజనులు వద్ద కన్నీరు పెట్టుకుంటున్న ఎలుగుబంటి అడవిలో పుట్టిన ఒక బంధం.. మనసును కదిలించే ఒక కథగా మారింది. అరకు పరిసరాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఒక గిరిజనుడు, ఒక అడవి…

Read More

శివ, విష్ణు పూజలో ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా.. పండితులు చెప్పిన కీలక సూచనలు ఇవే..! How colors of clothes in puja affect spirituality revealed. |

ఇక పూజ అంటే కేవలం ఆచారం మాత్రమే కాదు.. మనసును ప్రశాంతంగా మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ పూజలో మనం ధరించే దుస్తులు కూడా మన భావాలు, ఆలోచనలపై ప్రభావం చూపుతాయని ప్రముఖ వేద పండితుడు సుబ్రహ్మణ్య శర్మ పేర్కొంటున్నారు. సాత్విక రంగుల దుస్తులు ధరించడం ద్వారా మనస్సు నిశ్చలంగా మారి, భక్తి భావం మరింతగా పెరుగుతుందని ఆయన వివరిస్తున్నారు. పూజలో రంగులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపు, తెలుపు, ఎరుపు,…

Read More

క్లిష్ట హృదయ చికిత్సలో అద్భుతం.. కిమ్స్ డాక్టర్‌కు భారీ గుర్తింపు..! interventional cardiology award. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 8:56 PM IST India Live 2026లో డా. గణేష్ కాశీనాథుని KIMS Hospital తరఫున టాప్ 5 బెస్ట్ కేసెస్ అప్రీషియేషన్ అవార్డు సాధించి విశాఖ గుండె చికిత్స ప్రతిష్ఠను పెంచారు. డా. గణేష్ కాశీనాథునికి జాతీయ స్థాయి గుర్తింపు.. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మహాసభలో విశాఖకు గర్వకారణమైన ఘనత లభించింది. India Live 2026 లో KIMS Hospital కు చెందిన…

Read More

TOP News: ఈరోజు టాప్ టెన్ వార్తలు ఇప్పుడు చూడండి.. తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు ప్రపంచ వార్తలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా కోట్లు దోచుకునట్లు విమర్శించారు. ఆ కేసును సీబీఐకు విచారణ అప్పగించామని, ఐతే కేంద్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకని సీఎం ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కేసుపై ఆందోళన చేశారు రేవంత్. 2. ‘తల్లిదండ్రుల సంరక్షణ’ బిల్లు తెలంగాణ శాసనసభ తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లును ఆమోదించింది. సీఎం రేవంత్‌రెడ్డి వృద్ధ తల్లిదండ్రులకు పిల్లలు అండగా ఉండడం, చట్టం సమాజంలో…

Read More

గోవుకు శ్రీమంతం.. గోదావరిలో హృదయాన్ని హత్తుకున్న ఘటన..! Cow Lakshmi srimantham celebration goes viral in Toorpu Godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 6:28 PM IST తూర్పుగోదావరి లో గూడపాటి రామకృష్ణ దంపతులు తమ గోవు లక్ష్మి ని ఆడబిడ్డగా భావించి శాస్త్రోక్తంగా శ్రీమంతం నిర్వహించగా వేడుక సోషల్ మీడియాలో వైరల్. రాజమండ్రిలో గోవుకు సీమంతం ఊరు వాడను ఆహ్వానించి వసంతైన విందు ఆంధ్రప్రదేశ్‌లో సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే గోదావరి జిల్లాలు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాయి. మనుషులకు మాత్రమే చేసే శుభకార్యాలను మూగజీవులకూ నిర్వహిస్తూ హృదయాలను కదిలించే సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో…

Read More

10వ తరగతి నుంచి బీటెక్ వరకు.. అందరికీ ఉద్యోగ అవకాశం.. యువతకు గోల్డెన్ ఛాన్స్..!

విజయనగరం జామి లోని Balaji Junior and Degree College లో 30న భారీ జాబ్ మేళా. Andhra Pradesh State Skill Development Corporation ఆధ్వర్యంలో ఐటి తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు. Source link

Read More