News Desk

Tirumala Salakatla Vasanthotsavam Concludes | కన్నుల పండువగా తిరుమల వసంతోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూడు రోజుల వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు నేటితో (ఏప్రిల్ 1) వైభవంగా ముగిశాయి. చివరి రోజున శ్రీ మలయప్ప స్వామివారితో పాటు శ్రీరామచంద్రుడు మరియు శ్రీకృష్ణుడు కూడా వసంత మండపంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.#tirumala #tirumalatemple #SalakatlaVasanthotsavam Source link

Read More

Tiger Alert: ఫారెస్ట్ అధికారులు ఎదురుగా పెద్దపులి..? భయంతో వెనక్కి పరుగులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 9:12 AM IST Tiger Alert: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్దపులి విషయంలో ప్రజలకన్నా అటవీశాఖ అధికారులే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతినిత్యం సిగ్నల్ ద్వారా ఎక్కడుందో పెద్దపులిని తెలుసుకునేందుకు ప్రత్యేక టీం పనిచేస్తుంది. + ఫారెస్ట్ అధికారులు ఎదురుగా పెద్దపులి?భయంతో వెనక్కి పరుగులు Tiger Alert: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్దపులి విషయంలో…

Read More

Live News Today: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టిన ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్న ఆషా ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. రూ.3 వేల కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు బకాయి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాకు రెండోసారి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ అయ్యాయి. గతంలో సమ్మె చేసినప్పుడు బకాయిలు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత డిసెంబర్ నెలాఖరుకు చెల్లిస్తామని…

Read More

AP News: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ అదరహో.. ఏకంగా 5 జాతీయ అవార్డులు గెలిచిందోచ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 6:47 AM IST AP Latest News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ శాఖకు మొత్తం ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో చూపిన ఉత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. AP News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ…

Read More

AP Capital Amaravati: నేడే అమరావతికి చట్టబద్ధత.. లోక్‌సభలో బిల్లు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 5:55 AM IST ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని ఆధారంగా తీసుకుని కేంద్రం చట్టసవరణకు ముందడుగు వేస్తోంది. News18 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి కేంద్రంగా మారింది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు…

Read More

AP Weather Update: ఎండాకాలంలో అకాల వర్షాల ప్రభావం.. అమరావతి వాతావరణ కేంద్రం కీలక సూచన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం , ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన వాయుమండల పరిస్థితులు ఈ మార్పులకు కారణమవుతున్నాయని చెప్పారు. అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం…

Read More

Goods Train Derails Near Manubolu Nellore | నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుండి చెన్నై మరియు తిరుపతి వైపు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు#nellore #trainaccident #andhrapradesh Source link

Read More

కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు.. కర్రల పొయ్యిలపై వంటలు.. పాత రోజులు మళ్లీ వచ్చేశాయా..?

ఏపీలో అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధరలు 2000 పైగా, విశాఖ గాజువాకలో గ్యాస్ బాయ్ 30 సిలిండర్లు మోసం, హోటల్స్ కర్రలపై వంటలు, ధరలు పెంపు Source link

Read More

22 నెలల శిశువు ధన్షిక మూడు రికార్డులు నమోదుచేసింది.

విజయనగరం: బొబ్బిలి మండలం కొత్తపెంటకు చెందిన 22 నెలల చిన్నారి ధన్షిక అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ వరల్డ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్‌లలో స్థానం సంపాదించి సంచలనం సృష్టించింది. రెండేళ్లు నిండకముందే మూడు ప్రపంచ రికార్డులు సాధించడం విశేషం. సిరికి లక్షుంనాయుడు, హారిక దంపతులు తల్లిదండ్రులు. ధన్షిక తన జ్ఞాపకశక్తితో, స్పష్టమైన ఉచ్చారణతో అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షరాలను, వాటికి సంబంధించిన పదాలను, సంఖ్యలను, వారాల పేర్లను, నెలలను, శరీర భాగాలను,…

Read More

చెత్త తరలింపు వాహనాల పంపిణీ

విశాలాంద్ర- వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : స్వర్ణఆంద్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, వలేటివారిపాలెం ఎంపీడీఓ కార్యాలయంవద్ద మంగళవారం చెత్తతరలింపు వాహనాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. మండలంలోని శాఖవరం, వలేటివారిపాలెం, పోకూరు పంచాయతీలకు ట్రాక్టర్ ట్రక్కులు, 13 పంచాయతీలకు 14 ఆటోరిక్షాలను అందజేశారు. అలాగే చెత్తకు బదులుగా చిల్లర సరుకులు అందించే స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. పారిశుద్ధ్య సిబ్బంది వాహనాలను సక్రమంగా వినియోగిస్తూ… ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే…

Read More