News Desk

Summer Special Trains: ప్రయాణికులకు సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. ఈ రూట్‌లో కొత్త సర్వీసులు ప్రారంభం

Summer Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఏప్రిల్ 5 నుంచి జూన్ 29 వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణం సులభం అవుతుంది. Source link

Read More

పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.తాజాగా రూ.1,301 కోట్ల అడ్వాన్స్‌ నిధులు మంజూరు చేయడంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విడుదలైన నిధులు రూ.2,809 కోట్లకు చేరాయి.ఇప్పటికే రూ.1,508 కోట్లు విడుదల కాగా,తాజా కేటాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్ అంచనాలకు దగ్గరగా నిధులు సమీకరించినట్లైంది.గతంలో విడుదలైన రూ.1,508 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులకు ప్రాధాన్యత ఇచ్చింది.అందులో రూ.600 కోట్లు…

Read More

AP Telangana Latest News Updates: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకించిన వైసీపీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

“నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి”..: ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి దేశ పార్లమెంటు వేదిక కావడం అత్యంత సంతోషకరమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదించడం ప్రజలందరూ గర్వించదగ్గ రోజన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన…

Read More

మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం : ట్రంప్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యను త్వరలోనే ముగించనున్నట్లు ప్రకటించారు.వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. తమ సైన్యం అతి త్వరలోనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం. బహుశా అది 2 నుంచి 3 వారాల్లో జరిగే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వెల్లడించారు.దీంతో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కొత్త…

Read More

Tomato Farmers: టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు.. దేనికో ఈ వీడియో చూడండి | బిజినెస్

Last Updated:Apr 01, 2026 1:20 PM IST ప్రస్తుతం మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పతనమయ్యాయని రైతులు చెబుతున్నారు. కిలో టమాటకు రూపాయి కూడా పలకకపోవడం బాధాకరమని రైతు నారాయణరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలాని ఎం పనుకువలస గ్రామానికి చెందిన టమాట రైతులు పంటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. + టమాట రైతుల ఆవేదన.. గిట్టుబాటు ధర లేక పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు Tomato Farmers: ప్రస్తుతం…

Read More

హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసాకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోటాకు సరిపడా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లు అందాయని, లాటరీ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారి పిటిషనర్లకు తెలియజేశామని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాల ద్వారా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన వారు…

Read More

Shringar Vallabha Swami Grand Wedding | శృంగార వల్లభ స్వామి కళ్యాణ మహోత్సవాలు

గోదావరి జిల్లాలో దివిలి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయంలో 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి. Source link

Read More

భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది ముఖ్య గమనిక. రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు నేటి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది. ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే…

Read More

Ontimitta Kodandarama Swamy Kalyanam: నేడు కోదండరాముని కల్యాణం.. నవమి నాడు కాకుండ ఈరోజు ఎందుకని ..?

Ontimitta Kodandarama Swamy Kalyanam: ఏపీలోని కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని చారిత్రక కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు శ్రీసీతారాముల కల్యాణం జరగనుంది. ఈవేడుకకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారు. ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల మార్చి 26న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 5వరకు కొనసాగుతాయి. Source link

Read More

కుప్పకూలిన రష్యా విమానం – Visalaandhra

29 మంది మృతి మాస్కో : రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా సైనిక విభాగానికి చెందిన ఏ ఎస్- 26 విమానం ప్రమాదానికి గురైంది. క్రిమియా మీదుగా వెళుతున్న క్రమంలో దాని సంబంధాలు తెగిపోయాయి. ఆ తరువాత అది కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా విదేశాంగ అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 23 మంది ప్రయాణికులతో…

Read More