80 వేల మంది సాక్షిగా సీతారాముల కల్యాణం.. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక వెలుగు..!
ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా, 80 వేలమంది భక్తులు హాజరు, టీటీడీ విస్తృత ఏర్పాట్లు, సేవలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు Source link
ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా, 80 వేలమంది భక్తులు హాజరు, టీటీడీ విస్తృత ఏర్పాట్లు, సేవలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు Source link
అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రభుత్వం తమతో ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో ఈ కీలక ఆరోపణలు చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశ వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలతో సహా మరే ఇతర దేశ ప్రజలపైనా ఇరాన్ ప్రజలకు…
Tirupati : టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముస్లిం మతాన్ని అనుసరిస్తున్న ఒక దంపతులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. Source link
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు, విశాఖలో ఆలయాలు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగి, భక్తులు ప్రత్యేక పూజలు, సుందరకాండ పారాయణం చేస్తూ హనుమంతుని కృప కోరుతున్నారు Source link
అందుకే ఆడట్లేదుఆడమ్ జంపాఇస్లామాబాద్: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా… ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన నైపుణ్యానికి ఐపీఎల్లో సరైన విలువ, డబ్బు లభించడం లేదని, అందుకే ఈ లీగ్లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం జంపా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎసఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ జంపా తన అసంతృప్తిని బయటపెట్టాడు. “ఈ ఏడాది నేను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను….
తిరుమల కొండల్లో వెలిసిన పవిత్ర తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం నేడు ఘనంగా జరిగింది. సుమారు 12,235 మంది భక్తులు పాపవినాశనం మార్గం ద్వారా అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల మేర నడిచి స్వామివారి తీర్థాన్ని దర్శించుకున్నారు.#tirumala #ThumburuTheerthaMukkoti #andhrapradesh Source link
శ్రేయాస్కు బీసీసీఐ షాక్ముల్లాన్పూర్ : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ Âతొలిమ్యాచ్లోనే గెలుపు ఖాతా తెరిచింది. కొట్టింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్…
Weather Today: ఏపీ, తెలంగాణ వాతావరణలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ ద్రోణి ప్రభావం కనిపించబోతోంది. దాని వల్ల వర్షాలతోపాటూ.. ఈదురుగాలులు, మెరుపులు కూడా వస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. Source link
హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే…
నేడు ఏప్రిల్ 2, 2026 రాజ్యసభలో ఈ బిల్లుపై రెండు గంటల చర్చ జరగనుంది. లోక్సభలో నిన్న (ఏప్రిల్ 1) వాయిస్ ఓటుతో ఆమోదం పొందిన ఈ సవరణ బిల్లు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5ని సవరించి, అమరావతిని జూన్ 2, 2024 నుంచి రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తుందని ది హిందూ, ఏప్రిల్ 1, 2026 రిపోర్ట్ చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టగా,…