News Desk

Kakinada Meat Scam | కాకినాడలో భారీ మోసం.. మటన్ పేరుతో బీఫ్ అమ్మకాలు | #local18V

మాంసం తక్కువ రేట్లకు వస్తుంది కదా అని సరదా పడి తీసుకుంటున్నారా, కేజీ 1200 ఉన్న మటన్ 600కే వచ్చేస్తుంది భలే భలే అని ఇంటికి పట్టుకెళ్తున్నారా, చికెన్ తో సమానంగా మటన్ అంటూ ఆశ్చర్యానికి లోనై మటన్ ఇంటికి తీసుకెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త? మీరుతినేది మటనో కాదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, ఈమధ్యకాలంలో మటన్ ప్లేస్ లో బీఫ్ లేదా చనిపోయిన మేక మాంసం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి.#Kakinada #FoodScam #MeatFraud Source…

Read More

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రోత్సాహం అందించే దశగా ఉచిత విద్యుత్ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం టిడిపి చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు పల్లా నరసింహులు ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ చేనేత మగ్గాల వారికి నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల తమపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని వారు తెలిపారు. చేనేత వర్గాల…

Read More

JanaSena MLA Controversy: MLA అరవ శ్రీధర్‌ని అలా వదిలేశారేంటి..? జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కి మహిళ సూటి ప్రశ్న | ట్రెండింగ్

Last Updated:Apr 02, 2026 8:48 PM IST JanaSena MLA Controversy: ఆ మధ్య కాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. + JanaSena MLA Controversy JanaSena MLA Controversy: ఆ మధ్య కాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి…

Read More

బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో…

Read More

Fire Accident on Tirumala Ghat Road | తిరుమల ఘాట్ రోడ్లో అగ్ని ప్రమాదం | #local18V

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఒక టాటా సుమోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జీఎన్సీ టోల్ గేట్ సమీపంలోని దివ్వరామం వద్ద ఈ ఘటన జరిగింది. ఎల్బీనగర్ నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు బయలుదేరిన వాహనం, సుమారు 4:50 ప్రాంతంలో తిరుపతి టోల్ గేట్ను దాటింది. అనంతరం వేగంగా తిరుమల వైపు ప్రయాణిస్తున్న సమయంలో, సాయంత్రం 5:15 ప్రాంతానికి చేరుకునే సమయంలో అకస్మాత్తుగా వాహనంలో మంటలు చెలరేగాయి.వాహనం బ్యాటరీ అధికంగా వేడెక్కడం వల్ల ఈ…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన – Visalaandhra

సీఎం నారా చంద్రబాబు నాయుడు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కళ్యాణ వేదిక శ్రీరాముడు, శ్రీవారి అనుగ్రహంతో ప్రజా రాజధానిగా అమరావతి విశాలాంధ్ర – తిరుమల: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి…

Read More

Fake Mutton: హాఫ్ రేటుకే కిలో మటన్.. ఎగబడ్డ జనం, ఏం మాంసం అమ్మాడో తెలిసి అంతా షాక్ | ట్రెండింగ్

Last Updated:Apr 02, 2026 8:15 PM IST కాకినాడలో అక్రమ మాంసం ఆశ్చర్యపోయిన ప్రజలు + Fake Mutton Fake Mutton: మాంసం తక్కువ రేట్లకు వస్తుంది కదా అని సరదా పడి తీసుకుంటున్నారా..! మార్కెట్లో కేజీ 1200 రూపాయలు ఉన్న మటన్ కేవలం రూ. 600కే వచ్చేస్తుంది భలే భలే అని ఇంటికి పట్టుకెళ్తున్నారా అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. చికెన్ తో సమానంగా మటన్ వస్తుందని ఆశ్చర్యానికి లోనై మటన్…

Read More

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….?

రువు ప్రాంత ప్రజల కష్టాలు తీరే నా , వలసలు ఆగేనా*? ప్రాజెక్ట్ పూర్తికి బడ్జెట్ తో కాకుండా 4000 కోట్లు నిధులు కేటాయించాలి సీపీఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య దోర్నాల పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేస్టారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు.గురువారం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాపనులను సిపిఐ మార్కాపురం జిల్లా నాయకులతో కలిసి ప్రాజెక్ట్ ను…

Read More

Nara Lokesh: ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు.. ఎమోషన్ డే: నారా లోకేశ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 6:45 PM IST Nara Lokesh: ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు అని మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి రాజధాని విషయంలో మద్దతు తెలిపాయని ఆనందించారు. ఇప్పుడే కాదు ఆనాడు కూడా అన్ని పార్టీలు అమరావతికి మద్దతును ఇచ్చాయని తెలిపారు. nara lokesh Nara Lokesh: ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు…

Read More

6నుంచి ‘పది’ మూల్యాంకనం – Visalaandhra

*ట్యాబ్ లతోతప్పులు లేని దిద్దుబాట్లే లక్ష్యం*డిజిటల్ విధానంతో మార్కుల పరిశీలన (విశాలాంధ్ర-చిత్తూరు) మార్చి 16వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. విద్యాశాఖ ఇక మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ మూల్యాంకనం జరగనుది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది…

Read More